రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 32 వ వర్ధంతి వేడుకలు కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. బ్లాక్ కాంగ్రెస్స్ అద్యక్షుడు బాలసాని రమేష్ గౌడ్ ఆధ్వర్యములో బస్టాండ్ వద్ద రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.ప్రధానిగా ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు.అనంతరం ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమములో నాయకులు పొడేటి బిక్షపతి,శ్రీనివాస రావు,శివ కృష్ణ,రామచందర్,శ్రీకాంత్,కొండ రమేష్,కనకరత్నం,పర్షరాములు,తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *