నర్సంపేట,నేటిధాత్రి :
భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ సర్కిల్ (రాష్ట్ర) ఆర్గనైజింగ్ సెక్రటరీగా
వడ్లకొండ రాజు కుమార్ ఎన్నికయ్యారు.ఆదివారం హైద్రాబాద్
నారాయణగూడలో గల జాయింట్ సర్కిల్ 4 వ కాన్పారెన్స్ తెలంగాణ సర్కిల్ సర్దార్ పటేల్ ఆడిటోరియం కిమ్ టూ జరిగిన మహా సభలో అనంత కె ఆర్ పాల్ ఆధ్వర్యంలో రాజ్ కుమార్ ను ఎన్నుకున్నారు. తన నియామకంతో సంఘం పట్ల మరింత భాధ్యత పెంచిందని తెలిపారు.తన నియామకానికి సహకరించిన జాతీయ రాష్ట్ర నాయకులకు వడ్లకొండ రాజ్ కుమార్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.