ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
రక్తదానం చేసిన ఎన్ ఎస్ యుఐ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా కేంద్రంలో స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్నాకర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యువజన కాంగ్రెస్ జిల్లా ఇన్చార్జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలువాల కార్తిక్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ వారి యొక్క జన్మదిన సందర్భంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం వల్ల చాలామంది ప్రమాదాల్లో గాయపడిన వారికి బ్లడ్ లేక చ చాలా సందర్భాల్లో చనిపోయిన సంఘటన ఎన్నో ఉండడం జరిగింది.
రాకుండా ఉండడానికి దేశం రాహుల్ గాంధీ యొక్క జన్మదిన సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది రాహుల్ గాంధీ
ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ ఒకటి ధనిక దేశం మరొకటి పేదరిక దేశాన్ని
రెండు విభజించి పాలిస్తున్నారు రెండు దేశాలు ఉండొద్దు కేవలం భారతదేశం ఒక్కటే అనే ఉద్దేశంతో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రతి పేద వాడిని మీకు అండగా నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే
ఈ దేశంలో పేదరిక కుటుంబాలు లేకుండా చేస్తామని మహా పాదయాత్ర చేసిన నాయకులు రాహుల్ గాంధీ అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి బహిరంగ సభలో బీసీలకు అత్యధిక రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన
మాటకు కట్టుబడి తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదం చేయటంలో క్రియాశీలక పాత్ర పోషించింది నాయకులు రాహుల్ గాంధీ అంతేకాకుండా
ఈ భారత దేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లో బీసీ కులగణాల జరగాలని పెద్ద ఎత్తున పోరాటంలో చేస్తున్న క్రమంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తలవంచి ఈరోజు దేశవ్యాప్తంగా కులగనలు చేయడానికి ముందుకు వచ్చిందంటే మీ యొక్క మహోన్నతమైనటువంటి నాయకుడు వలన
ఈ దేశ ప్రజలకు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని ఎప్పటికప్పుడు తన వంతు పోరాటాలు చేస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ నాయకుడి కోసం రాబోయే రోజులలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యేవరకు మా యువజన కాంగ్రెస్ నాయకులు కంకణం కట్టుకొని ఒక సైనికుల పనిచేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ ముందుకు వెళ్లాలని వారు మాట్లాడం జరిగింది ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు ప్రసాద్ రాజు, రాహుల్ తరుణ్ ఆర్తి సురేష్ ప్రేమ్ మధుకర్ అశోక్ ప్రమోద్ నది అక్షిత్ రాజ్ తదితరులు పాల్గొన్నారు