ప్రజలు కు వడదెబ్బ పై అవగాహన కార్యక్రమం

డా’ప్రత్యూష

గంగారం, నేటిధాత్రి :

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం లో (సన్ స్ట్రోక్ వడదెబ్బ) కార్యక్రమం నిర్వహించారు ప్రజలకు వడదెబ్బ తగలకుండా ప్రజలు మండు వేసవి లో బయట తిరగరదని మద్యం సేవించకూడదని రోడ్ల మీద అమ్మే కల్లూషితమైన ఆహారం తినకూడదని నాన్ వెజ్ తగ్గించాలి తప్పనిసరిగా అయితే తప్ప ప్రజలు ఎండలో ప్రయాణం చేయవద్దని అలాగే తరుచూగా నీళ్లు పండ్ల రసాలు కొబ్బరి నీళ్ళు తాగాలని వడదెబ్బ తగిలిన వ్యక్తి కి వెంటనే నీడ లోకి తీసుకువెళ్ళాలి తడి గుడ్డతో శరీరం తుడవాలని తగు జాగ్రత్త లు తీసుకోవాలని గంగారం ప్రభుత్వం వైద్య అధికారిణి ప్రత్యుష తెలిపారు e కార్యక్రమం మండల అధికారులు సూపర్ వైజర్ లు ఆశ వర్కర్స్ అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!