
Gugulothu Manya Nayak
మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం గంగిరెణిగూడెం గ్రామానికి చెందిన గుగులోతు మాన్య నాయక్ మరణించగా, వారి చిత్ర పటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామ ర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేసిన బిఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ రాంశెట్టి లత లక్ష్మారెడ్డి మాజి సర్పంచ్ శానంమంజుల పరమేష్, జాలిగాపు అశోక్, గండి రాజయ్య,పోతు రమేష్, శానం కుమారస్వామి, దాసరి రాజు, శ్రీపతి అశోక్, శానం నరేష్,గుగులోతు రమేష్, మల్రాజ్ జితేందర్, మహమ్మద్ మగ్దూన్ పాషా, శోభన్, రాజు, ఇర్యానాయక్ పాల్గొన్నారు.