నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.
కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన క్యాన్సర్ బాధితుడు ఎండి.హమిద్ మరియు స్థానిక మస్జిద్ ఇమామ్ సాబ్ పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా మణుగూరు మదీనా మర్కస్ మస్జిద్ తరపున ఆర్ధిక సహాయం,బియ్యం మరియు నిత్యవసర సరుకులు అందించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
ఈ కార్యక్రమంలో
ముస్లిం పెద్దలు మర్కస్ మస్జిద్ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…