పెద్దశివనూర్ గ్రామ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన

చందాయిపేట తాజామాజీ సర్పంచ్ బుడ్డస్వర్ణలత-భాగ్యరాజ్

కొల్చారం, (మెదక్) నేటిధాత్రి:-

మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో ఇటీవల మరణించిన కొయ్యల సత్యమ్మ విషయం తెలుసుకున్న చందాయిపేట తాజా మాజీ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ కుటుంబాన్ని పరామర్శించి తనకు తోచిన సహాయంగా అందజేశారు. మరణించిన కొయ్యల సత్యమ్మ దశదినకర్మకు చందాయిపేట గ్రామప్రజల ఆశీర్వాదంతో బుధవారం చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేసిన తాజా మాజీ సర్పంచ్ సర్పంచ్ బుడ్డస్వర్ణలత, మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ భాగ్యరాజ్ .ఈ కార్యక్రమంలో ఆవుసులరమేష్, జోగుమల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *