స్థానిక మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత-భాగ్యరాజ్…
కొల్చారం(మెదక్) నేటి ధాత్రి :-
మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో మరణించిన విషయం తెలుసుకున్న స్థానిక మాజీ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ మరణించిన వారి కుటుంబాన్ని పరామర్శించి తనకు తోచిన సహాయంగా అందించారు. ఇటీవల మరణించిన తలారి సిద్ధమ్మ దశదినకర్మకు గ్రామప్రజల ఆశీర్వాదంతో శనివారం నాడు చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో 50 కేజీల బియ్యం, ఆర్థిక సహాయం అందజేసిన స్థానిక మాజీ సర్పంచ్ బుడ్డస్వర్ణలత – మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుడ్డభాగ్యరాజ్ .ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.