ప్రియాంక గాంధీ సభ స్థలానికి సమావేశం స్థలం ఏర్పాట్ల పరిశీ లనకు హాజరైన ఏఐసీసీ ప్రతినిధి

రోహిత్ చౌదరి,బండి రమేష్

కూకట్పల్లి,మే 3 నేటి ధాత్రి ఇన్చార్జి

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ హైదరాబాదు రానున్న నేపథ్యంలో సమావేశం స్థలం ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన ఏఐ సీసీ ప్రతినిధి రోహిత్ చౌదరి కూక ట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్ కోఆర్డి నేటర్ వినయ్ టిపిసిసి ప్రతినిధులు సూరజ్ తివారి సత్యం శ్రీరంగం నా యకులు సతీష్ రెడ్డి లక్ష్మయ్య తది తరులు.ఈ సందర్భంగా సతీష్
రెడ్డి మాట్లాడుతూ…. కాంగ్రెస్ నాయ కురాలు ప్రియాంక గాంధీ మన హైద రాబాద్ కు ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసేం దుకు ఇక్కడ స్థల ఏర్పాట్ల పరిశీల నకు వచ్చిన అతిథులు మరి వేలా దిమంది కాంగ్రెస్ అభిమానులు శ్రే యోభిలాషులు వాటి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి తల్లి వచ్చేందు కు భారీ ఏర్పాట్లు అన్ని సౌకర్యాల తో కూడినవి జరుగుతున్నట్లు చేరి సతీష్ రెడ్డి మీడియా ప్రతినిధులతో తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!