దూరదర్శన్ ఆటపాట ప్రోగ్రాంకు ఎన్నికైన ప్రతాప్.!

Doordarshan Doordarshan

దూరదర్శన్ ఆటపాట ప్రోగ్రాంకు ఎన్నికైన ప్రతాప్.

చిట్యాల నేటి ధాత్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన పుల్ల ప్రతాప్ సోమవారం రోజున హైదరాబాద్ రామంతాపూర్ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో ఆట పాట సీజన్ 2 పల్లె పాటల కార్యక్రమం లో గడ్డం రమేష్ బృందం లో పుల్ల ప్రతాప్ పాల్గొని రమేష్ చంద్ర గడ్డం రాసినటువంటి మల్లి మరుమల్లె పువ్వా అనే పాటను పాడి తరువాత ఎపిసోడ్ కి సెలక్షన్ కావడం జరిగింది.ఈ కార్యక్రమం లో న్యాయనిర్ణేత యాశ్ పాల్ మాట్లాడుతూ కనుమరుగు అవుతున్న జానపదాలను కాపాడుకోవడం అలాగే కనుమరుగు అవుతున్న కళాకారులను వెలికి తీయడం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమం లో నిర్మాత మధు రాయుడు యాంకర్ నాగలక్ష్మి నిర్మాణ సహకారం
ఎ వి సత్యనారాయణ (చంటి )మరియు దూరదర్శన్ యాజమాన్యం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!