PR Mudiraj Seva Samithi Supports Bereaved Family
మృతుడి కుటుంబానికి పిఆర్ ముదిరాజ్ సేవా సమితి సాయం
హన్మకొండ :నేటిధాత్రి
ధర్మసాగర్ మండలం సోమదేవరపల్లి గ్రామంలో
ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కొలిపాక సారయ్య కుటుంబానికి
పీఆర్ ముదిరాజ్ సేవా సమితి సోషల్ మీడియా బాధ్యులు బోడ కుమార్ ఆధ్వర్యంలో
పెసరు శాంతమ్మ సత్యనారాయణ పౌండేషన్ వారు చేయూత అందించారు.
నిరుపేద అయిన సారయ్య కుటుంబానికి నిత్యవసర సరుకులు అందించి మనోధైర్యం ఇచ్చారు.
నిరుపేద కుటుంబాలకు సేవ సమితి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు
ఈ కార్యక్రమంలో
పిఆర్ ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర నాయకులు పులి సదానందం, బోడ కుమార్, ముదిరాజ్ గ్రామ మత్స్యశాఖ అధ్యక్షులు
పోలు మొగిలి బోడ సదానందం పెద్దమనుషులు ఓద్దుల అశోక్. ఏశబోయిన సంపత్ పోలు రాజు_పోలు కుమార్ ఏశబోయిన రాజు పోలు మహేందర్ మౌటం రాజయ్య ఏశబోయిన రాజయ్య. పోలు పెద్దమొగిలి సమ్మన్న బద్రి , పోలు రమేష్ సారయ్య కుటుంబ సభ్యులు. బంధువులు పాల్గొన్నారు.
