ఏఈ హరిసింగ్ కేతావత్ కూకట్పల్లి,జనవరి 24 నేటి ధాత్రి ఇన్చార్జి శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ హెచ్ఎంటి హిల్స్,మియాపూర్ చౌరస్తా సబ్ స్టేషన్ 33/11 కెవి మరమ్మతుల కారణంగా గురువారం చెట్లు కొమ్మలు విద్యుత్ తీగలకు అంతరాయం కలి గిస్తున్న కారణంగా వాటిని తొలగించేందుకు ఏఈ హరిసింగ్ కేతావత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.గురువారం రోజు విద్యు తుండని ప్రాంతాలు సెవెన్ హిల్స్ బృందావన్ కాలనీ, నందమూరి నగర్తో పాటు సెవెన్ హిల్స్ అపార్ట్మెంట్, భవ్యష్ వర్టిక్స్ సద్గురు, బృందావన్ కాలనీ,నంద మూరి నగర్,హైదర్నగర్ మెయిన్ రోడ్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 11 కెవి శ్రీలా గార్డెన్ ఫీడర్ మరమ్మతుల కారణంగా శ్రీలా గార్డెన్స్, ఎస్ సి బి నగర్, నడిగడ్డ తాండ, సత్య నారాయణ ఎన్క్రేవ్ తదితర ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఉంటాయని ఏఈ తెలిపారు. ఈ విషయమై వినియోగదారులు తమకు సహకరించవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ అసౌకర్యానికి సహ కరించ వలసిందిగా ఒక ప్రకటనలో కోరారు.