తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో 138వ మే డే పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలో అమాలి సంఘం నాయకుల గౌరవ అంజయ్య శంకర్ కార్మికుల ఆధ్వర్యంలో 138 పోస్టర్ ఆవిష్కరించడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు సిపిఐ మండల కార్యదర్శి సోమ నాగరాజు అమాలి సంఘం నాయకులు సోమ లక్ష్మి రాజ్యం సోమ మల్లయ్య గణాది అంజయ్య బోయిని నారాయణ కుమ్మరి రాజు కనకయ్య నారాయణ ఎల్లయ్య మహేష్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు