నిజాంపేట లో ముగిసిన పోలింగ్.

Elections

నిజాంపేట లో ముగిసిన పోలింగ్

నిజాంపేట: నేటి ధాత్రి

ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ స్థానాలకు సంబందించిన ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిసాయి. ఈ మేరకు నిజాంపేట మండల వ్యాప్తంగా ఉదయం 8 నుండి సాయంత్రం 4 వరకు మండల తహసిల్దార్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మండల వ్యాప్తంగా 531 గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉండగా 375 ఓట్లు, టీచర్స్ 35 ఓట్లు ఉండగా 35 ఓట్లు పోలయన్నారు. మొత్తం 70 శాతం పోలయ్యని తెలిపారు అలాగే మెదక్ ఆర్డిఓ రమాదేవి పోలింగ్ కేంద్రాన్ని పర్యవేక్షించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!