బిర్ఎస్ పార్టీ పరకాల మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి
పరకాల నేటిధాత్రి
03 పిబ్రవరి ఆదివారం రోజున పరకాల మండలంలోని వివిధ గ్రామంలో ఉన్న ఐదు సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలని బిర్ఎస్ పార్టీ పరకాల మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి అన్నారు.చిన్నారుల్లో అంగవైకల్యాన్ని దూరంచేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు.