గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీల్లో ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా ప్రతి గ్రామంలో చేతిపంపులు బోరు మోటార్లను పైపులైన్లు గేట్ వాల్ రిపేర్ చేయడం జరిగింది అత్యవసరం అయితే ట్యాంకర్ల ద్వారా ప్రతి వార్డుకు నీటి అందజేయడానికి తగిన ఏర్పాటు చేస్తామని అన్ని గ్రామం ల లో ఇంకా అత్యవసరం అనుకుంటే కమ్యూనిటీ బోర్ వెల్స్ రైతుల వ్యవసాయ భూముల వద్ద గల బోర్వెల్స్ ను అద్దెకి తీసుకొని నీటి ని అందజేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు అంతేకాకుండా మండలంలోని ఎవరు నీటిఎద్దడి పై ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని నీటికి పొదుపుగా వాడుకోవాలని మండల ప్రజల ను ఎంపీడీవో ఎల్ భాస్కర్ కోరారు