రైస్ మిల్ ల్యాండ్ కొరకు ఎమ్మెల్యేకు వినతి పత్రం

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బాలా గౌడ్

గంగాధర నేటిధాత్రి :

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైస్ మిల్ ఏర్పాటు చేయాలని దానికి సంబంధించిన ల్యాండ్ గంగాధర మండలం కొండయ్యపల్లి రెవెన్యూ పరిధిలోని ఆరు ఎకరాల భూమిని రైస్ మిల్లు కొరకు అలాట్మెంట్ చేయాలని బుధవారం రోజున కరీంనగర్ లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు వినతి పత్రం అందజేసిన గంగాధర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బాలగౌడ్. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, డైరెక్టర్లు బెజ్జంకి కళ్యాణ్, పెంచాల చందు, బైరి సంపత్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!