భూపాలపల్లి నేటిధాత్రి
రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసమే ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఏఐఎస్ఎ ఆధ్వర్యంలో వివిధ జిల్లాలలో కమిటీలు వేస్తూ గ్రామీణ కమిటీలు మండల కమిటీల వారిగా రాష్ట్రస్థాయిలో నిర్మాణం కొనసాగిస్తున్న క్రమంలో భూపాలపల్లి సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ భూపాలపల్లి జిల్లాలో ఐసా జిల్లా కన్వీనర్ గా షీలపాక నరేష్ కోకానైనర్గా చెరిపెళ్ళ విజయ్ నియమిస్తూ అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులుగా ఎండి జియా నిమ్మల కుమారస్వామి అల్లూరి చందు ఒంటేరు ఫ్రేమ్ మంగలపల్లి మహేష్ చింటూ రేణిగుంట్ల రాజేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు ముందుండి ఉద్యమిస్తామని అదేవిధంగా
మాట్లాడుతూ స్కాలర్షిప్లు సకాలంలో రాక డిగ్రీ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని వెంటనే పెండింగ్లో ఉన్న పూర్తి స్థాయి స్కాలర్షిప్ ఫిజియంబర్స్ విడుదల చేయాలని దీనిపైన రాష్ట్రస్థాయిలో కూడా ఉద్యమిస్తామని అన్నారు