ఖానాపూర్ నేటిధాత్రి
-ఎంపీపీ ప్రకాష్ రావు
-ఒడిసిమస్ చైర్మన్ రామస్వామి నాయక్
బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటరాంనర్సయ్య
ఖానాపూర్ మండలంలోని బిఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ అభ్యర్థి పెద్దిసుదర్శన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని బండమీది మామిడితండా గ్రామ ప్రజలు ప్రతిన భూనారు.మేము అభివృద్ధి కే పట్టం కడతామని,పాఖలా చెరువుకీ గోదావరి జలాలు రప్పించి రెండు పంటలకు సరిపడా నీళ్లు రప్పించిన అపర భగీరతుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కారు గుర్తుకే మాఓటు అని ముక్తకంటిగా తెలియచేసారు.ఈ సమన్వయ సమావేశంలో ఒడిసిఎంస్ చైర్మన్ రామస్వామి నాయక్, ఎంపీపీ ప్రకాశరావు, మండల్ పార్టీ ప్రెసిడెంట్ మహాలక్ష్మి వెంకట్రాంనర్సయ్య , క్లస్టర్ ఇంచార్జి కోరే సుధాకర్ మండల కో ఆప్షన్ డా,ఎస్కె .మస్తాన్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఆంగోతు మోతిలాల్ మాజీ జెడ్పిటిసి బాలు బుస అశోక్ సిధ్ది సత్యనారాయణ తేజవత్ బాలు ఆబోతు అశోక్ ఆంగొతు తిరుపతి వస్రం దస్రు రమేష్ తండా పెద్దలు తదితరులు పాల్గొన్నారు