వివేకానందనగర్లో జరిగిన విస్తృతస్థా యి సమావేశానికి చేవెళ్ల పార్లమెం టు సమావే శానికి అతిథిగా హాజరై న పట్నం సునీత మహేందర్ రెడ్డి

కూకట్పల్లి, ఫిబ్రవరి 23 నేటి ధాత్రి ఇన్చార్జి

చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా చైర్మన్
పట్నం సునీత మహేందర్ రెడ్డి ని,శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రె స్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ని సన్మానిస్తున్న వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ బాషిపాక నాగ మణి యాదగిరి.ఈ సందర్భంగా జగదీశ్వర్గౌడ్ మాట్లాడుతూ… వెరీ లింగంపల్లి నియోజక వర్గం పరిధి లోని పలు డివిజన్లో కాంగ్రెస్ శ్రేణులు కిందిస్థాయి నుండి గట్టిగా కృషి చే యాల్సిన అవసరం ఉందని తెలి
పారు. కర్తల స్థాయిలోనే కంటూ పెద్దవారు మరెవ్వరు లేరని ధీమతో డివిజన్ పరిధిలో ఎలాంటి సమావే శాలు కార్యక్రమాలు ఉన్న తమతో పాటు ఉన్న వారిని సమాచారం ఇస్తూ ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతో ఉందని గుర్తు చేశా రు. ఈ ప్రాంతంలోని రెండు డివిజన్లో తాను అంటే తాను ముందుకెళ్లాలని ఉద్దేశంతో వేరే వారిని ఎందుకు పిల వాలి అన్న నెపంతో అదే కాలనీలో ఉండే ఇద్దరికీ సమాచారమే ఇవ్వ కుండా చలామణి ఇవ్వడం సరి అయింది కాదని, మనం చేసే ప్రతి కార్యక్రమాలు మన వాళ్ళతో పాటు మన మిత్రులైన పాత్రికేయులు కూ డా ప్రతి వాటిలో హాజరయ్యేందుకు
వారికి సైతం సమాధానం ఇస్తూ కా ర్యక్రమాన్ని జయప్రదం చేసేలా చూ డాలని జిగ్నేశ్వర్ గౌడ్ ఇక్కడికి వచ్చి
న వారిని ఉద్దేశించి తెలియ జేశా రు.తదనంతరం ఈ కార్యక్రమంలో కార్యకర్తలు,సీనియర్ నాయకులు
ముద్దం గుల మూకయ్య కుమార్ యాదవ్ కచ్చిగల్ల రమేశ్ డాన్ వెంక ట్ రాజు తదితరులు పాల్గొన్నారు.
ఫోటో నెంబర్ 3లో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!