Gireedhar Reddy attends Jubilee Hills by-election prep meet
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న
◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి
జహీరాబాద్ నేటి ధాత్రి:
టీపీసీసీ అధ్యక్షులు & ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్,తెలంగాణ ఇంచార్జ్ విశ్వనాథన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విజయ సన్నాహక సమావేశం.ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రులు,ప్రభుత్వ సలహాదారులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,కార్పొరేషన్ చైర్మన్లు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.
