సూఫీ చారిటబుల్ క్లినిక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న.

Former Minister. Former Minister.

సూఫీ చారిటబుల్ క్లినిక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న

◆ ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్

◆ డా౹౹ఎ. చంద్రశేఖర్ గారు, మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ పట్టణంలోని సూఫీ చారిటబుల్ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.సూఫీ చారిటబుల్ క్లినిక్ ఆధ్వర్యంలో మౌజన్ మరియు ఇమామ్ లకు ఉచిత వైద్యం అందించనున్నారు. మరియు నిరుపేదలకు అతితక్కువ ధరలో ₹50 రూపాయలకే వైద్యం అందించనున్నారు.ఇలాంటి గొప్ప కార్యాన్ని చేస్తున్నా సూఫీ చారిటబుల్ క్లినిక్ వారిని ఎంపీ.సురేష్ కుమార్ షెట్కార్ మరియు మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ వారిని ఎంతో ప్రశంశించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు గారు,మొగుడంపల్లి మండల అధ్యక్షులు మాక్సూద్ అహ్మద్ గారు,కాంగ్రెస్ నాయకులు హుగ్గేలి రాములు గారు, మరియు సూఫీ చారిటబుల్ క్లినిక్ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!