Zaheerabad AMC Chairman Hoists Flag on 77th Republic Day
77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ,జాతీయ జెండాను ఆవిష్కరించిన
◆-: జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ.సాయి చరణ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ క్షేత్రంలో 77 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ తిరుపతి రెడ్డి,ఏ.యం.సి డైరెక్టర్లు శేఖర్,జఫ్ఫార్,శంకర్ పాటిల్, కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు ఖాజా, మొయిజ్, తదితరులు పాల్గొన్నారు…
