శ్రీరామనవమి కళ్యాణంల్లో పాల్గొన్న కూన సత్యంగౌడ్,ఆవని స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు శిరీష సత్తూర్

కూకట్పల్లి, ఏప్రిల్ 17 నేటి ధాత్రి ఇన్చార్జి

శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవాల్లో భాగంగా అవని స్వచ్ఛంద సంస్థ వ్యవ స్థాపకురాలు,కాంగ్రెస్ మహిళా నాయ కురాలు శిరీష సత్తూర్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్,శ్రీనివాస్ గౌడ్,మదు, మారుతీరావు,మహేష్,గా యత్రి తదితరులతో కలిసి హైదర్నగర్,ఆ ల్విన్ కాలనీ డివిజన్లోని పలు రామాల యాల్ని దర్శించుకుని,శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలలో పాల్గొని,సీతారా ముల కళ్యాణం జరిగిన అనంతరం హైదర్ నగర్ హనుమాన్ దేవాలయం వద్ద కూన సత్యంగౌడ్ తో కలిసి కళ్యాణానికి హాజరైన భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డిం చి,ప్రజలంతా ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకున్నట్లు శిరీష సత్తూరు మీడియా ప్రతినిధితో ఆమె మనసులోని భావాన్ని వ్యక్తపరి చారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు పురోహితు లు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!