4 న జరిగే పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాన్ని విజయవంతం చేయాలి.

చిట్యాల, నేటి రాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి శ్రీదేవి చిట్యాల మండల కేంద్రంలో మాట్లాడుతూతేదీ 04/02/2024 రోజునా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సునీతా రావు మరియు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న సందర్భంగా భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అర్బన్, బ్లాక్, డివిజన్, మహిళా మండల అధ్యక్షురాలు, జిల్లా మహిళా కాంగ్రెస్ సభ్యులు, మహిళా సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు,జెడ్పీటీసీలు, పిఎసిఎస్ డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు ఎక్కువ సంఖ్యలోహాజరు కావాలని రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయుటకు జరగబోయేఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి ఇట్టి సమావేశమును విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *