పరకాల నేటిధాత్రి
పరకాల ఏసిపిగా నూతనంగా నియమితులై బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చిర్ర సతీష్ బాబుని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన పరకాల మున్సిపల్ చైర్ పర్సన్ సోదా అనిత రామకృష్ణ.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ పసుల లావణ్య రమేష్,ఏకు రాజు, నాయకులు మునిగంటి విష్ణువర్ధన్ లు పాల్గొన్నారు.
నూతన ఏసీపీని కలిసిన పరకాల మున్సిపల్ చైర్మన్
