జనగామ లో పల్ల రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖాయం చేర్యాల రైతుబంధు కోఆర్డినేటర్ తాడెం రంజిత కృష్ణమూర్తి

కొమురవెల్లి నేటిధాత్రి

జనగామ నియోజకవర్గంలో అత్యధిక 70 వేల నుండి 80 వేల వరకు అత్యధిక మెజార్టీతో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలవబోతున్నారని రైతుబంధు కోఆర్డినేటర్ తాడెం రంజిత కృష్ణమూర్తి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనగామలో ఈనెల 16 కెసిఆర్ తలపెట్టిన బహిరంగ సభకు అత్యధిక భారీ సంఖ్యలో నియోజకవర్గ ప్రజలు కదలి వస్తారని అన్నారు మొదటినుండి జనగామ నియోజకవర్గం బిఆర్ఎస్ కంచుకోటగా గుర్తింపు పొందినందున పల్ల రాజేశ్వర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు కెసిఆర్ పెట్టిన పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని అన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *