
Congress Holds Palabhishekham for Rajanna Temple in Tangallapalli
మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం.
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ప్రభుత్వ చేసిన అనేక అభివృద్ధి పనులకు గాను.ప్రభుత్వ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. ప్రతి ఏడాది 100 కోట్లు ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తానన్న గత సీఎం కేసీఆర్ ఎందుకు చేయలేదని ప్రజా ప్రభుత్వంలో వేముల వాడ. ఆలయం అభివృద్ధి. అవుతుంటే బిజెపి నేతలు ఓర్వలేదు అని. ఆలయం అభివృద్ధి అవుతుంటే బీజేపీ బీ ఆర్ఎస్ లీడర్లు కండ్లు మండుతున్నాయని. గత పది సంవత్సరాలుగా కెసిఆర్ ప్రభుత్వం ఆయాంలోఅభివృద్ధికి నోచుకోని రాజన్న ఆలయం అని. ప్రతి సంవత్సరం ఆలయం డెవలప్మెంట్ గురించి 100 కోట్లు ఖర్చు చేస్తానన్న. నాటి సీఎం కేసీఆర్ మాట తప్పాడని. ఆగమ. శాస్త్రం. ప్రకారమే ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవరిస్తూ ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమని. రాజన్న ఆలయ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను బిజెపి దహనం చేయడంపై దురుష్టకరమని. దహనంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజన్న ఆలయం పై రాజకీయం చేయొద్దని. రాజన్న ఆలయ అభివృద్ధి అడ్డుకోవద్దని అడ్డుకుంటే చరిత్రలో మిగిలిపోతారని బిజెపి నాయకులకు కాంగ్రెస్ నాయకులకు. ఆలయాన్ని రాజకీయ వేదికగా మార్చవద్దని. అలాగే రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తే ఎందుకు బిజెపి నాయకులు తట్టుకుంటలేరని. అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో భక్తులకు దర్శనం ఎలా సాధ్యమవుతుందని ఎవరు అడ్డుపడిన ఆలయ అభివృద్ధి మాత్రం నిలిపే ప్రసక్తే లేదని. హిందూ ధర్మం అనే గొప్పగా చెప్పుకునే వారు హిందూ దేవాలయాల అభివృద్ధి చెందితే వారికి బాధ అయింది అని. ఒక బీసీ నాయకుడు రాజన్న ఆలయమును అభివృద్ధి చేస్తే మీకు నచ్చడం లేదా. పదిహేళ్లుగా బిజెపి బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాలు రాజన్న గుడి ని. ఎందుకు అభివృద్ధి చేయలేదని. అలాంటిది. మా ప్రభుత్వ ఆయాంలో వేములవాడ రాజన్న గుడి అభివృద్ధి జరుగుతుంటే చూస్తూ . ఓరవడం లేదని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. మార్కెట్ కమిటీ. ఉపాధ్యక్షులు నేరెళ్ల డైరెక్టర్స్ మండల కమిటీ నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కాంగ్రెస్ సీనియర్.పార్టీ నాయకులు. కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు