తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

గణపురం మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరుముల్ల ఎల్ల స్వామి

గణపురం నేటి ధాత్రి:-

గణపురం మండలం కేంద్రంలో ఎస్సి సెల్ మండల అధ్యక్షులు ఆరుముల్ల ఎల్ల స్వామి వారి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది తరువాత ఆరు ముళ్ళ ఎల్ల స్వామి మాట్లాడుతూ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటాన్ని గుర్తించి ఎస్సీ వర్గ వర్గీకరణ చేయడం మాకెంతో సంతోషంతో ఉందని తెలంగాణ సీఎంకు మా జాతి రుణపడి ఉంటుందని వారికి మా అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాను ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్ వెంపటి భువన్ సుందర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యూత్ అధ్యక్షులు పెండ్యాల వెంకటేష్ ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి మొలుగూరి రాజు దూడపాక దుర్గయ్య మండల నాయకులు మామిండ్ల మల్లికార్జున్ మండల అధికార ప్రతినిధి మేడిపల్లి రాజు గౌడ్ బీసీ సెల్ మండల అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ మోటపోతుల శివ శంకర్ బోనాల రాజమౌళి దూడపాక పున్నం యూత్ టౌన్ అధ్యక్షులు మండల నాయకులు అందరి ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!