ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి విజయవంతం

మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి విజయవంతం కరీంనగర్ జిల్లా ప్రతినిధి నేటిదాత్రి:తిమ్మాపూర్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి పిలుపు మేరకు నేడు అనగా 29/01/2022 ఉదయం10గం ఉద్యోగాలు కలిపించాలని,నిరుద్యోగ భృతి ఇవ్వలని డిమాండ్ తో మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రసామయి క్యాంప్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం విజయవంతం చేసిన అన్ని మండలాల అధ్యక్షులకు…

Read More

టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రేస్ నాయకులు

టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రేస్ నాయకులు చెన్నారావుపేట-నేటిధాత్రి:మండలంలోని చెరువుకొమ్ము తండ కు చెందిన.భూక్య నర్సు, వాంకుడోతు శ్రీను.లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ మండల నాయకులు బోడ బద్దు నాయక్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరినారు బోడ బద్దు నాయక్ వారికి టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదారణంగా ఆహ్వానించి నారు ఈ కార్యక్రమంలో .బోడ రవి నాయక్.వాంకుడోతు బాలు.భూక్య లచ్చిరాం. మోహన్.రాజా.బోడ సాగర్ నాయక్. బోడ…

Read More

వే బ్రిడ్జి సీజ్ చేసిన లీగల్ మెట్రాలజీ అధికారి

వే బ్రిడ్జి సీజ్ చేసిన లీగల్ మెట్రాలజీ అధికారి మంగపేట నేటిధాత్రి:మండలంలోని రాజుపేట గ్రామంలో ఉన్న సమ్మక్క సారక్క వే బ్రిడ్జ్ అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలకు తక్కువ లోడుతో వెళ్తున్న టు రసీదులు ఇస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే సమాచారంతో శుక్రవారం నాడు జిల్లా మెట్రాలజీ అధికారి శ్రీలత సమ్మక్క సారక్క వే బ్రిడ్జి ని తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వే బ్రిడ్జ్ సరిగాలేదని వేయింగ్ లో తేడాలు ఉన్నందున కేస్…

Read More

పేదలను అభివృద్ధి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం

పేదలను అభివృద్ధి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం -ఎమ్మెల్యే శంకర్ నాయక్ మహబూబాబాద్,నేటిధాత్రి:సి.ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.శంకర్ నాయక్.రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు.శనివారం మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అందచేసారు. నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 12 మంది…

Read More

ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన ఎంపీ మాలోత్ కవిత

ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన ఎంపీ మాలోత్ కవిత కేసముద్రం(మహబూబాబాద్), నేటిధాత్రి:మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత కరోనా కష్ట కాలంలో ప్రజల మెరుగైన ఆరోగ్యం కొరకు తన సొంత ఖర్చులతో ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కేసముద్రం మండల కేంద్రంలోని కేసముద్రం విలేజ్ తెరాస కవితక్క యువసేన మండల అధ్యక్షులు వేల్పుల సునీల్, జావిద్,ఎమ్ సురేష్ ల ఆధ్వర్యంలో 300 ఎనర్జీ డ్రింక్ బాటిల్ కేసముద్రం విలేజ్ లో ప్రజా ప్రతినిధులు, జడ్పిటిసి రావుల…

Read More

ప్రమాద బీమా చెక్కు అందజేత

ప్రమాద బీమా చెక్కు అందజేత జగిత్యాల జిల్లా నేటిదాత్రి:ప్రతినిధి జిల్లాలోని రాయికల్ మండలమూటపెల్లి గ్రామానికి చెందిన బండి లక్ష్మీరాజం అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రాయికల్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ బి ఐ జనరల్ ఇన్సిరెన్స్ ద్వారా మంజూరైన ప్రమాద బీమా కింద రూ. 20 లక్షల చెక్కును తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ బి.గంగాధర్, శాఖ అధికారి వై.నర్సారెడ్డి ప్రాంతీయ బీమా అధికారి చిట్ల…

Read More

నేటిదాత్రి క్యాలెండర్ ను ఆవిష్కరించిన జడ్పిటిసి సాగర్

నేటిదాత్రి క్యాలెండర్ ను ఆవిష్కరించిన జడ్పిటిసి సాగర్ చిట్యాల, నేటిదాత్రి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో శుక్రవారం రోజున చిట్యాల జడ్పిటిసి గొర్రె సాగర్ నేటిదాత్రి క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పాలకులకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పత్రికల పాత్ర గొప్పదని అన్నారు నికార్సయిన వార్తలను ప్రచురించడం లో నేటి ధాత్రి దినపత్రిక ముందుంటుందని ఈ సందర్భంగా అన్నారు, ఈ కార్యక్రమంలో నేటిదాత్రి రిపోర్టర్ కట్కూరు శ్రీనివాస్…

Read More

ఇంకెన్నాళ్లు నిరుద్యోగుల ఆత్మహత్యలు

ఇంకెన్నాళ్లు నిరుద్యోగులు ఆత్మహత్యలు – కేయూ బి ఎస్ ఎఫ్ అధ్యక్షులు కళ్లేపల్లి ప్రశాంత్ కేయూ క్యాంపస్, నేటిదాత్రి:ఎంత మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుందని కేయూ బి ఎస్ ఎఫ్ అధ్యక్షుడు కళ్లేపల్లి ప్రశాంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం వలన ఎంతో మంది విద్యార్థి నిరుద్యోగులు ఆత్మహత్యలకి…

Read More

ఇంతకీ..గుడి నిర్మించేనా!?

తాంబూలాల్చి తన్నుకునేలా చేస్తుందెవరు..? ` ఆ గుట్టు కినకట్టు ఎందుకు? ` గుట్టకొనడమే శాపం! గుడి కూల్చివేయడం మహా పాపం!! ` గుడిపై గుసగుసలు..శషబిశలెందుకు? ` వ్యాపారంలో దాపరికం ఏందుకు..? ` నమ్మకం లేని వ్యాపారాన్ని ప్రజలు నమ్ముతారని గ్యారెంటీ ఏది..? ` గుంటూరు స్వామి అలియాస్‌ శివ స్వామి ఎవరు? ` విశ్వధర్మ పరిరక్షణ వేధిక ఇప్పుడే ఎందుకు తెరమీదకొచ్చింది? ` గుడి మీద పెత్తనానికి శివస్వామి వేస్తున్న ఎత్తుగడలేంటి? ` అసలి శ్రీధర్‌ రెడ్డి,…

Read More

ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొంటున్న కౌన్సిలర్

ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొంటున్న కౌన్సిలర్ జమ్మికుంట, (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : కౌన్సిలర్ గా గెలిచినప్పటి నుండి ప్రజల్లో ఒకడిగా ఉంటూ వారికి ఎల్లవేళలా నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొంటున్న జమ్మికుంట పురపాలక సంఘం మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ గౌడ్ కు కాలనీ ప్రజలు గురువారం కౌన్సిలర్ పదవి చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీపతి నరేష్…

Read More

ఆ 80 లక్షలు అంతే సంగతులా!?

`ప్రభుత్వ సొమ్మంటే నొక్కేయడమేనా? ` అది నేరం కాదా..శిక్షలుండవా? ` ఇంత భయం లేని భరితెగింపా? ` కరీంనగర్‌ ఆర్వోలో దోషులను వదిలేస్తారా? ` నరేష్‌, అనూష,గంగ లీలలు దోచింది వసూలు చేయరా? ` సస్పెండ్‌ చేశాక మళ్లీ ఎలా ఉద్యోగంలోకి తీసుకున్నారు? `80 లక్షలు మాయమైతే శాఖ పెద్దలకు చీమకుట్టినట్లు కూడా లేదా? ` రూపాయి కూడా ఇన్నేళ్లైనా రికవరీ కాకుంటే ఎలా? ` కేసు కూడా నమోదు కారణం ఎవరు? ` కమీషనర్‌ దాకా…

Read More

ఘనంగా గణ తంత్ర వేడుకలు

ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 24వ డివిజన్ లో జెండా వందనం కార్యక్రమాన్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ దాచేపల్లి సీతారాం అలాగే డివిజన్ ప్రాంతవాసులు డివిజన్ కార్పొరేటర్ తేజస్వి శిరీష్ తదితరులు పాల్గొని వాసవి క్లబ్ ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డివిజన్ లోని వారు పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు పిల్లలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు అనంతరం పిల్లలకు బిస్కెట్స్ చాక్లెట్లు స్వీట్లు పంచి పెట్టడం…

Read More

హబ్సిగూడ శాఖ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవం

ఈరోజు హబ్సిగూడ శాఖ ఆధ్వర్యంలో హబ్సిగూడ ఎన్‌ జి ఆర్ ఐ బస్ స్టాప్ వద్ద 73వ గణతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఆర్ ఎస్ ఎస్ నాచారం నగర్, సంఘచాలక్ డాక్టర్ శ్రీనివాస్ జి గారు జాతీయ జెండా ఆవిష్కరించి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆర్ ఎస్ ఎస్ నాచారం నగర్ సంఘచాలక్ డాక్టర్ శ్రీనివాస్ జి మరియు హబ్సిగూడ జోనల్ ఇంచార్జ్ వడ్ల వెంకటేష్ చారి మాట్లాడుతూ,1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత…

Read More

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు -ఒడిసిఎంఎస్ చెర్మన్ రామస్వామి నాయక్ ,సీఈఓ ఆంజనేయులు -ఎంపీపీ ప్రకాష్ రావు,ఎంపిడిఓ సుమన వాణి, జడ్పీటీసీ స్వప్న శ్రీనివాస్ గౌడ్ ఖానాపురం నేటిధాత్రి:మండలంలోని సొసైటీ కార్యాలయంలో ఒడిసిఎఎంసి చైర్మన్ రామస్వామి నాయక్ సిఈవో ఆంజనేయులు, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ప్రకాష్ రావు, ఎంపీడీవో సుమన వాణి, జెడ్పిటిసి స్వప్న శ్రీనివాస్, మండల తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో సుభాషిని, ఆర్ఐ సత్యనారాయణ ఆయా కార్యాలయాల్లో సిబ్బంది లతోపాటు 73వ గణతంత్ర…

Read More

జెండా ఆవిష్కరించిన మండల అధ్యక్షుడు బాల్నే వెంకన్నగౌడ్

చెన్నారావుపేట టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో  గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు  జెండా ఆవిష్కరించిన మండల అధ్యక్షుడు బాల్నే వెంకన్నగౌడ్ చెన్నారావుపేట-నేటిధాత్రి:చెన్నారావుపేట మండల కేంద్రంలో టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెన్నారావుపేట టి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాల్నే వెంకన్న గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు ఆవిష్కరించి మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వెంకన్న గౌడ్ మాట్లాడుతూ 1950 జనవరి 26న రాజ్యాంగం…

Read More

మేడారం జాతర కమిటీలో వద్దిరాజు రవిచంద్రకు చోటు

మేడారం జాతర కమిటీలో వద్దిరాజు రవిచంద్రకు చోటు ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానికులతో అభివృద్ధి కమిటీ ని ఏర్పాటు చేసింది. అక్కడి గిరిజన భక్తులు, ఆలయ పూజారులతో కలిపి 14 మందితో కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎప్పటిలాగే అమ్మవార్ల జాతరకు శాశ్వత డోనర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కు కమిటీలో…

Read More

చిట్యాల మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

చిట్యాల మండలంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు చిట్యాల, నేటిదాత్రి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున గణతంత్ర దినోత్సవ వేడుకలు మండలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రామయ్య తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రామారావ్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ సర్కిల్ ఆఫీస్ లో సి ఐ మరియు మండలం లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు…

Read More

 రాష్ట్ర హోమంత్రి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు

 రాష్ట్ర హోమంత్రి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా నేటిదాత్రి: ఇల్లంతకుంట మండలంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన పార్లమెంట్ పరిధిలో నీ ఆర్మూర్ నుండి నందిపేట గ్రామానికి వెళ్తుండగా కొంతమంది తాగుబోతు తెరాస దుండగులు ఎంపీ పై హత్యయత్నం చేసిన దుండగులకు పోలీస్ వాళ్ళు సకరించటం పేక్షకపాత్ర పోషించటం సరికాదు, ఎంపీ బీజేపీ నాయకులపై దాడిచేయటాన్ని తీవ్రంగా కండిస్తూ తెలంగాణా రాష్ట్ర హోమంత్రి మహబూబ్అలీ దిష్టి బొమ్మ దహనం…

Read More

*ఆ ఎనభై లక్షలు అంతే సంగతులా!?*

*రికాంలేని రిజిస్ట్రార్ల ఆమ్దానీ 6* కరీంనగర్ ఆర్వోలో దోషులను వదిలేశారా? *నరేష్, అనూష, గంగలీలల నుంచి వసూలు చేయరా?* అనూష, గంగలీలను ఎందుకు సస్పెండ్ చేశారు? ఎందుకు మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు? *ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా?* ఎనభై లక్షల మాయం ఎంత ధీమాగా వున్నారో? *రూపాయి కూడా రికవరీ చేయకుండా మళ్ళీ ఉద్యోగమిచ్చారు?* లక్షలు ముట్టజెప్పి కుర్చీలో కూర్చున్నారు? *ప్రమోషన్లు పొంది దర్జా వెలగబెడుతున్నారు?* బొక్కసానికే బొక్కపెట్టారు? *ఎనభై లక్షలకు పైగా కాజేశారు?* కేసు…

Read More

కుంటుతూ, గెంటుతూ కాంగ్రెస్‌?

` ఉత్తరాధిన ఉరకలు…దక్షిణాదిన కుదేలు ` తెలంగాణలో వానపాములా పాకుతూ… ` ప్రజలు నమ్మినా….నాయకులు ముంచుతూ… ` రేవంత్‌ రెడ్డి రాకతో పార్టీలో పెరిగిన జోష్‌… ` హుజూరాబాద్‌ ఉప ఎన్నికతో తుస్‌… ` సీనియర్ల అలక…జూనియర్ల కినుక… ` ఒకరికొకరు దూరం…దూరం… ` అంతర్గత విభేదాలతో ప్రజల్లో వేళ్లలేని దుస్థితి ` ఐకమత్యం మాయమై ప్రజలకు దూరమై దేశంలో కాంగ్రెస్‌ గాలి వీస్తుందన్నది నిజం. ఇది పసిగట్టలేకపోవడం కాంగ్రెస్‌ శ్రేణుల వైఫల్యం. ఆ మధ్య హిమాచల్‌…

Read More
error: Content is protected !!