ఎమ్మెల్సీ పల్లాను కలిసిన మాజీ సర్పంచి శ్రీనివాస్

  చేర్యాల నేటిధాత్రి… పట్టా బద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ ని మంగళవారం బిఆర్ఎస్ పార్టీ జనగామ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలో చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఏఎంసి డైరెక్టర్ వల్లూరు శ్రీనివాస్ హైదరాబాదులోని పల్లా రాజేశ్వర్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో ఘనంగా సన్మానించి మిఠాయిలు పంచిపెట్టారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి ఆదేశం మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డిని…

Read More

అక్టోబర్ 15న హుస్నాబాద్ బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ మానిఫెస్టో ప్రకటించనున్న కేసీఆర్

అక్టోబర్ 15వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం .. అదేరోజు అభ్యర్థులకు బీ ఫారాలను అందించి పార్టీ మేనిఫెస్టో విడుదల నవంబర్ 9న రెండు చోట్ల నామినేషన్ వేయనున్న కేసీఆర్ అక్టోబర్ 15, 16, 17, 18 తేదీల్లో జిల్లాలు, నియోజకవర్గాల పర్యటన. అక్టోబర్ 15న హైద్రాబాద్ నుంచి బయలుదేరి., హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం…

Read More

విద్యుత్ ఘాతానికి గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

  చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన మూసాపురి రమేష్ 28 సంవత్సరాలు గత వారం రోజుల క్రితం విద్యుత్ ఖాగాతానికి గురై మెరుగైన చికిత్స కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మంగళవారం రోజు ఉదయం మరణించడం జరిగిన విషయం తెలుసుకొని రమేష్ పార్దివదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్…

Read More

అక్టోబర్ 18న దసరా అడ్వాన్స్ చెల్లింపు

  మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి సంస్థలో పనిచేస్తున్న హిందూ కార్మికులందరికీ అక్టోబర్ 18న రికవబుల్ దసరా అడ్వాన్స్ చెల్లించేందుకు సింగరేణి యాజమాన్యం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థలో చేరి 190/240మస్టర్లు పూర్తి చేసిన కార్మికులు 25వేల రూపాయలు దసరా అడ్వాన్స్ చెల్లిస్తుండగా, నూతనంగా సంస్థలో చేరిన కార్మికులకు 12,500 రూపాయలను అక్టోబర్ 18న కార్మికుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపింది. ఈ అడ్వాన్స్ ను నవంబర్ నెల వేతనం నుండి 10నెలలు సులభ వాయిదాలలో…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

  మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని తిర్మలపూర్ గ్రామనికి చెందిన కొల్లూరి నాగయ్య(68) అనారోగ్యంతో మరణించారు. మృతికి సంతాపం తెలిపిన బి, ఆర్, ఎస్, పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈకార్యక్రమంలోఅభిమన్యు యువసేన మండల్ అధ్యక్షులు రామకృష్ణ గౌడ్, కేసీఆర్ సేవదల్ మండల్ అధ్యక్షు సున్నపు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి,…

Read More

ఆశా వర్కర్ల సమ్మెను స్పందించిన హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.

> తెలంగాణలో తాత్కాలికంగా ఆశా వర్కర్ల సమ్మె వాయిదా. > ఆశా వర్కర్ల 18 డిమాండ్లను కమిటీ వేసి పరిష్కరిస్తాం. > హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం కమిటీని ఏర్పాటు చేస్తామని హెల్త్ డైరెక్టర్ హామీ ప్రకారం సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని, మంగళవారం రోజు డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ కి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు…

Read More

చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

వేములవాడ రూరల్ నేటి దాత్రి మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలుగుతాడు ప్రజలందరి కళ్ళలో ఆనందం చూడలన్నదే చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన సంస్థల ప్రధాన లక్ష్యమని చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థల ఛైర్మన్ చల్మెడ లక్ష్మీ నరసింహా రావు అన్నారు. వేములవాడ మండలం నుకలమర్రి గ్రామంలో జిల్లా వికాస తరంగిణి, చల్మెడ వైద్య విజ్ఞాన సంస్థలు కరీంనగర్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మీ నరసింహా…

Read More

సింగరేణి అక్రమ భూ సర్వే ను అడ్డుకున్న రామారావు పేట రైతులు

మా భూములను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న రైతులు జైపూర్ , నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావ్ పేట గ్రామంలో సోమవారం రోజున గ్రామంలో ఉన్న రైతులకు తెలియకుండా సింగరేణి యాజమాన్యం సర్వే పనులను ప్రారంభించింది. అదే క్రమంలో ఓసీపీకి భూములు ఇవ్వడం కుదరదని రైతులు అడ్డుకున్నారు. మంగళవారం రోజున జైపూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి యాజమాన్యం మాకు తెలియకుండ మా భూములలో సర్వే పనులు…

Read More

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత.

రామయంపేట (మెదక్) నేటి ధాత్రి. రామాయంపేట కు చెందిన రామప్పగారి రాజు వయసు 31 సంవత్సరాలు అనే యువకుడు మెదక్ మండలం అప్పాజీపల్లి గ్రామ చెరువు పడి మృతి చెందాడు. మృతునికి ఒక్క కూతురు, కుమారుడు ఉన్నారు. విషయాన్ని మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ మెదక్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి డా “మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకెళ్లగా తక్షణం స్పందించి తక్షణ సహాయం 5000 రూపాయిలు మరియు ఇద్దరి పిల్లల పేర్ల మీద 25000 రూపాయాల…

Read More

గౌడ కులస్తులు అన్ని రంగాల్లో రానించాలి

# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ # నూతనంగా ఎన్నికైన గౌడ ఎస్సై,కానిస్టేబుల్, ఏఎంసి డైరెక్టర్ లకు మోకుదెబ్బ అధ్వర్యంలో ఘన సన్మానం నర్సంపేట,నేటిధాత్రి : గౌడ కులస్తులు అన్ని రంగాల్లో రానించాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు.గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అధ్వర్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోటీ పరీక్షల్లో నూతనంగా ఎన్నికైన ఎస్సై,కానిస్టేబుల్,వ్యవసాయ మార్కెట్ కమిటీ…

Read More

సున్నం మురళి కృష్ణ జయంతి సందర్భంగా జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్

మంగపేట-నేటిధాత్రి సున్నం మురళీకృష్ణ జయంతి సందర్భంగా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి లో అక్టోబర్ 20 తారీకు నుండి 22 తారీకు వరకు జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు యూత్ అధ్యక్షులు బాడిష ఆదినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ముఖ్య అతిథులుగా హాజైరై పోటీలు ప్రారంభించనున్నారు. ఈ టోర్నమెంట్లో ములుగు జిల్లాలోని మండలాల తో పాటు పినపాక మరియు కరకగూడెం మండలాలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే…

Read More

ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం

  ఈరోజు అనగా 10 అక్టోబర్ 2023 రోజున నల్లగొండ జిల్లా ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. మునుగోడు నియోజకవర్గ పరిధిలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనం జరుపుటకు సన్నాహక కమిటీ ఏర్పాటు చేయటం కొరకు రేపు అనగా 11 అక్టోబర్ 2023 రోజున మధ్యాహ్నం 2.00 గంటలకు చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్ నలగొండలో నల్లగొండ జిల్లా ముదిరాజ్ సంఘం ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయనైనది. కావున అన్ని గ్రామాల మరియు మండలాల…

Read More

ఆర్ట్స్ కళాశాల ఏఆర్ గా సరళ దేవి సుబేదారి

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ లో సోమవారం అసిస్టెంట్ రిజిస్టర్ గా జి సరళ దేవి పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఏఆర్ గా పని చేస్తున్న డాక్టర్ నరసింహారావును యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఎస్డిఎల్ సిఇ లో ఉన్న సరళ దేవిని ఆర్ట్స్ కళాశాలకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ . ప్రొ. జి హనుమంత్, సూపర్డెంట్ ఎస్ పద్మావతి మరియు నాన్ టీచింగ్ సిబ్బంది తదితరులు అభినందించారు.

Read More

మంత్రి హరీష్ రావు కామెంట్స్..

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదటి సభ పెట్టడం అంటే హుస్నాబాద్ ప్రజల మీద ఉన్న ప్రేమ, నమ్మకం. గత ఎన్నికల్లో మొదటి సభ నిర్వహించారు. అదేవిధంగా ఈసారి కూడా హుస్నాబాద్ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే లక్ష్మి కటాక్ష నియోజకవర్గం. మంచి జరగుతుంది అని ఇక్కడ నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో సబ్స్టేషన్ వెనకాల ఉన్న ప్రదేశంలో సభ నిర్ణయించారు. ఎన్నికల సమయంలో ఫేక్ సర్వేలు గూగుల్ ప్రచారాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటు….

Read More

గులాబి గూటికి వలసల పర్వం

  శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం చెందిన కాంగ్రేస్, బిజెపి, వైఎస్సార్ సిపి పార్టీల నుండి పలువురు కీలక నాయకులు భూపాలపల్లి శాసనసభ్యులు గండ వెంకటరమణ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. చేరిన వారిలో అరికిల్ల దేవయ్య (మైలారం),మారేపల్లి క్రాంతి కుమార్, వైయస్సార్ సిపి మండల అధ్యక్షుడు మారేపల్లి సుధాకర్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ రూరల్ జడ్పీ చైర్ పర్సన్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ…

Read More

లైసెన్స్ ఉన్న వెపన్ ని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించాలి..

ఎస్పీ శ్రీ కె నరసింహ ఆదేశాలు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి తెలంగాణ ఎలక్షన్ కోడ్ నేపథ్యం లో లైసెన్స్ ఉన్న వెపన్ ని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ తెలిపారు, ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత నిబంధనల ప్రకారం తిరిగి పొందవచ్చు అని అన్నారు .

Read More

15 నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో నవరాత్రుల ఉత్సవాలు

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి పట్టణంలో ఈనెల 15 నుండి 25 వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్న శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు శరన్నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు

Read More

బెంగళూరులో బస్టాండ్ ఎత్తుకుపోయిన దొంగలు

బెంగళూరులో 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన బస్టాండును దొంగలు ఎత్తుకుపోయారు. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్టీల్ నిర్మాణంతో ఏర్పాటు చేసిన బస్టాండును దొంగలు మాయం చేశారు.

Read More

నేడు విచారణకు నవదీప్!

  డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్ మరోసారి ఈడీ ముందు హాజరుకానున్నారు. డ్రగ్ పెడలర్స్ తో సంబంధాలు, బ్యాంకు లావాదేవీలపై ఈడీ అధికారులు నవదీప్‌ను ఈరోజు విచారించనున్నట్లు తెలుస్తోంది.

Read More

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో సీఐడీ ఎదుట హాజరైన లోకేష్‌

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం నేర పరిశోధన విభాగం (సీఐడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని సీఐడీ కార్యాలయానికి చేరుకున్న లోకేష్‌ను సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41A కింద సెప్టెంబర్ 30న టీడీపీ నాయకుడికి నోటీసులు అందజేసిన సీఐడీ, అక్టోబర్ 4న తన ఎదుట…

Read More
error: Content is protected !!