తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆర్డీవో రమాదేవి

రామయంపేట (మెదక్)నేటిధాత్రి మెదక్ జిల్లా రామాయంపేట తహసిల్దార్ కార్యాలయాన్ని మెదక్ ఆర్డీవో రమాదేవి శుక్రవారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేసి సందర్శించారు.ఈ సందర్భంగా ఆర్డీవో రమాదేవి మండల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.అదేవిధంగా ప్రజావాణి దరఖాస్తుల విషయం ధరణి ధాన్యం కొనుగోలు కేంద్రాల సమస్యలపై గడువు లోపల సమస్యలను పరిష్కరించాలని ఆమె సిబ్బందికి సూచించారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి వాటిపై సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని రామాయంపేట తహసిల్దార్ రజినీ కుమారి తెలిపారు.

Read More

బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం పరుశురాంపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో కలిసి గడప గడపకు తిరుగుతూ రమణారెడ్డి గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధి ని, సంక్షేమాన్ని కొనసాగించాలని కోరిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి వీరితో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ పోలుసాని లక్ష్మీనరసింహారావు బి ఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మోతే కర్ణాకర్ రెడ్డి సొసైటీ చైర్మన్ పోరెడ్డి పూర్ణచందర్ రెడ్డి మండల…

Read More

*మద్యం మత్తులో పామును కొరికిన వ్యక్తి అరెస్ట్..!*

*మద్యం మత్తులో పామును చంపి మెడలో వేసుకున్న కుమార్‌ అనే వ్యక్తిని అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.* *వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిన అధికారులు.. ఇప్పుడు అరెస్ట్ చేశారు.* *కర్ణాటకలోని ముగబాగిలు తాలూకా ముష్టూరు గ్రామంలో కుమార్‌ అనే వ్యక్తి ఫుల్లుగా తాగి బైక్‌లో వెళ్తుండగా.. పాము కనిపించింది.* *తాగిన మైకంలో దాన్ని చేతుల్లోకి తీసుకున్న కుమార్.. పామును కొరికి చంపేశాడు. ఆ తరువాత మెడలో వేసుకున్నాడు* *దానికి సంబంధించిన వీడియో సోషల్…

Read More
Rajiv Gandhi's death

నిజాంపేట లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి.

నిజాంపేట లో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి నిజాంపేట నేటి ధాత్రి: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా మండల కేంద్రంలో గల బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ దేశం కోసం ప్రజల కోసం వారి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసారన్నారు. భారతదేశంలో ఐటి రంగానికి పునాదులు వేసిన గొప్ప వ్యక్తి…

Read More
Deputy CM

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం.

డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం కల్వకుర్తి నేటి దాత్రి: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో సోమవారం యంగ్ ఇండియన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ & 33/11 కెవి సబ్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవి , AICC/CWC చల్లా వంశీ చంద్…

Read More

బతుకమ్మ చీరలు పంపిణి చేసిన జడ్పీటీసీ చెల్కల స్వర్ణలత అశోక్

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండలం పోతారం గ్రామంలో అడపడుచులకు జడ్పీటీసీ చెల్కల స్వర్ణలత అశోక్ ముఖ్య అతిధిగా హాజరై బతుకమ్మ చీరలును గ్రామ సర్పంచ్ నేత్తేట్ల మహేందర్ అద్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలను జడ్పీటీసీ చేతులు మీదుగా ఆడపడుచు లకు పంపిణి చేసారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బియ్యని శ్యామలసదానందం పంచాయితి కార్యదర్సి జీవణ్ ఉపసర్పంచ్ తుడూరి నరేందర్ అంగన్వాడికార్యకర్త శోభా రాణి లతో పాటు మహిళ లు పాల్గోన్నారు.

Read More

గ్రామాలల్లో స్వచ్ఛమైన మంచినీటిని అందించాలి

ఎంపీడిఓ పెద్ది ఆంజనేయులు పరకాల నేటిధాత్రి తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పతకం ద్వారా పరకాల నడికుడ మండలాల 24 గ్రామాలలో మంచినీటి సహాయకులకు ఏర్పాటు చేసిన నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అనంతరం మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా స్వచ్ఛమైన మంచినీటిని సేవించాలని అందుకోసం గ్రామంలో మంచినీటి సహాయకులను గుర్తించి వారికి నాలుగు రోజుల శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని.అందరూ ఇట్టి శిక్షణ కార్యక్రమానికి తప్పని సరిగా హాజరయి గ్రామంలో…

Read More
Kishan Mudiraj

గ్రామాల వారీగా కులగణన లెక్కలు ప్రకటించాలి.

గ్రామాల వారీగా కులగణన లెక్కలు ప్రకటించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలి. అచ్చునూరి కిషన్ ముదిరాజ్ మెపా ములుగు జిల్లా అధ్యక్షుడు.   హన్మకొండ:నేటిధాత్రి     ములుగు జిల్లా కేంద్రంలో మెపా జిల్లా కార్యాలయంలో అచ్చునూరి కిషన్ ముదిరాజ్ అధ్వర్యంలో ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మెపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ విచ్చేసి కాంగ్రెస్ పార్టీ…

Read More

పాఠశాలల బంద్ విజయవంతం

సిరిసిల్ల(నేటి ధాత్రి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల బంద్ విజయవంతంగా జరిగిందని తెలిపారు. ఈ సందర్బంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్కేం నాగరాజు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల ఫీజుల దందాను అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. డీఈవో ఎంఈఓ పోస్టులు భర్తీ చేయక పాఠశాల విద్య పర్యవేక్షణ ఎలా సాధ్యమో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. ఏబీవీపీ రాష్ట్ర శాఖ జూన్…

Read More

చనిపోయిన కుటుంబాలను పరామర్శ

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి . మొగుళ్ళపల్లి మండలం,పాత ఇస్సీపేట గ్రామ వాస్తవ్యు*లు జన్నే రాజు గారి కుమార్తె కీ||శే|| జన్నే సాయి శ్రీ ఇటీవల అనారోగ్యంతో మరణించగా నేడు వారి ఇంటికి వెళ్ళి వారి చిత్రపటం వద్ద నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలియచేసి, జన్నే రాజుకి ధైర్యం చెప్పిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు…

Read More

బోగస్ సంస్థలపై దృష్టి సారించండి

 సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు సిరిసిల్ల(నేటి ధాత్రి): ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసిన సంస్థలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. సిరిసిల్లలోని సిపిఐ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్లోబల్ ఫౌండేషన్ అనే సంస్థ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. ఒక్కో ఉద్యోగానికి రెండు నుండి మూడు లక్షల వరకు…

Read More

ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి

ముగ్గురికి తీవ్ర గాయాలు మొగుళ్ళ పల్లి నేటిధాత్రి మొరంచ పల్లి ఎస్ ఎం కొత్తపల్లి గ్రామాల మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో మొగుళ్ళ పల్లి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన పంచనేని మనోహర్ రావు సుమారు (55) తండ్రి చంద్రయ్య చిట్యాల మండలం నైన్ పా క గ్రామానికి చెందిన పాలడుగుల సతీష్ (32) తండ్రి బక్కయ్య ద్విచక్ర వాహనాలు డ్రైవింగ్ చేస్తున్న మనోహర్ రావు మరియు ఎదురు వాహన వ్యక్తి సతీష్ డి కొని అక్కడికక్కడే…

Read More
Elderly woman dies.

వడదెబ్బతో వృద్ధురాలి మృతి.

వడదెబ్బతో వృద్ధురాలి మృతి. నల్లబెల్లి, నేటి ధాత్రి:   ఎండ వడదెబ్బతో మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది వివరాలకు వెళితే మండల కేంద్రానికి చెందిన ముత్యాల సాంబలక్ష్మి (80) వడదెబ్బతో తీవ్ర అస్తవతకు గురై ఉదయం మరణించింది విషయం తెలుసుకున్న. గౌడ సంఘం మండల ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల రాజ్ కుమార్ పార్థివ దేహం పై పూలమాలవేసి నివాళులర్పించారు అనంతర o మృతురాలి కుటుంబ సభ్యులకుతన ప్రగాఢ సానుభూతి తెలియజేసి…

Read More

పాలస్తీనా పై ఇజ్రాయెల్ దాడుల్నిఆపాలి

సీపీఐ ఎంఎల్ పార్టీ జిల్లా సెక్రటరీ మారపెల్లి మల్లేష్, భూపాలపల్లి నేటిధాత్రి గాజాలో ఇజ్రాయిల్ మారణకాండకు పాల్పడి అక్టోబర్ 7వ తేదీ నాటికి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజున సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ మారపేల్లి మల్లేష్ ఆధ్వర్యంలో నిరసన దినంగా చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామ్రాజ్యవాద అమెరికా అండదండలతో ఇజ్రాయిల్ చేస్తున్న దురాక్రమణపూరిత యుద్ధ దాడులతో పాలస్తీనా అతలాకుతలం అయింది. ఉద్దేశ్యపూర్వకంగానే పాఠశాలలు, ఆసుపత్రులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ ఈ…

Read More
Congress

ఓబులాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడి రాజీనామా.

ఓబులాపూర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి రాజీనామా మల్లాపూర్ ఏప్రిల్ 18 నేటి ధాత్రి   కాంగ్రెస్ పార్టీ కోరుట్ల కాంసెన్సీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగ రావు గారు, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను కలుపుకోలేక పోతున్నారు మల్లాపూర్ మండలంలో పది సంవత్సరాలు కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కర్తలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారందరికీ న్యాయం చేయాలని కోరుకుంటూ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నేను గత పది సంవత్సరాలుగా…

Read More

లక్షెట్టిపేటలో పోలీసుల కార్డాన్ సర్చ్

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: పట్టణంలోని గోదావరిరోడ్డు వీకర్ సేక్షన్ కాలనిలో పోలీసుల కార్డాన్ సర్చ్ నిర్వహించారు. ఈసర్చ్ లో సుమారు 30 బైకులు, 2 ఆటోలను స్వాధీనం చేసుకొని విచారణ చెప్పట్టారు. ఈసందర్భంగా సిఐ నరేందర్ సర్ మాట్లాడుతూ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా కార్డాన్ సర్చ్ నిర్వహిచడం జరుగుతుందన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకూడదని, వాటికి బానికై జీవితాన్ని నాశనం చేసుకోకూడదన్నారు, కాలనీలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి వాహన దారుడు…

Read More
MRO Srinivas.

నస్కల్ లో రెవేన్యూ సదస్సు.

— నస్కల్ లో రెవేన్యూ సదస్సు • భూ సమస్యలకు అర్జీలు చేసుకోండి • ఎమ్మార్వో శ్రీనివాస్ నిజాంపేట: నేటి ధాత్రి       భూ సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని నిజాంపేట తాహసిల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని నస్కల్ గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సును ఎమ్మార్వో శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యలు ఉన్న ప్రతి రైతు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని…

Read More

నోటీసుల గడువు తీరితేనే టౌన్ ప్లానింగ్ యాక్షన్

నోటీసులు ఇచ్చిన అగని నిర్మాణాలు.. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలో టౌన్ ప్లానింగ్ కు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాల కట్టడాల పట్ల మేము ఇచ్చిన నోటీసుల గడువు తీరిన తర్వాత అక్రమ కట్టడాల పై కోరడాజులిపిస్తామని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలుపుతున్నారు. నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డు గ్రీన్ ల్యాండ్ పార్క్ వెనక నిర్మిస్తున్న భవన నిర్మాణం పనులు మున్సిపాలిటీ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని తెలుసుకున్న మున్సిపల్ అధికారులు సంబంధిత భవన నిర్మాణ యజమానికి నోటీసులు ఇచ్చారు. ఈ…

Read More

ఆశీర్వదించండి అండగా ఉంటా: *బూర నర్సయ్య గౌడ్*

*ఎక్కడికెళ్లినా భారీ ఎత్తున ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు బిజెపి సైనికులు* *నేటిధాత్రి స్టేట్ బ్యూరో:* భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీబీనగర్ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బిజెపి ఎంపీ అభ్యర్థి *డాక్టర్ బూర నర్సయ్య గౌడ్* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు బీబీనగర్ ఎయిమ్స్ హాస్పిటల్ గురించి ప్రధాని నరేంద్ర…

Read More
error: Content is protected !!