TS netidhatri telugu daily e-paper sunday 11th july 2021
Tap here to download Netidhatri 11-07-2021 paper pdf
Tap here to download Netidhatri 11-07-2021 paper pdf
‘సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల సన్మానం’ మహబూబ్ నగర్ నేటి ధాత్రి: మహబూబ్ నగర్, జడ్చర్ల సమీపంలోని చిట్టిబోయిన్ పల్లి దగ్గర 41.02 ఎకరాలలో ట్రిపుల్ ఐటీ కళాశాల మంజూరు చేసిన నేపథ్యంలో గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి,G మధుసూదన్ రెడ్డి, మెఘారెడ్డి, పర్ణిక రెడ్డిలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. దేశంలోనే వెనుకబడిన జిల్లాగా పేరుపొందిన…
నర్సంపేట,నేటిధాత్రి : నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా భాద్యతలు తీసుకున్న పాలాయి శ్రీనివాస్ ను స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలసి పూల బోకే అందించి శాలువా లతో సత్కరించి అభినందించారు ఛైర్మెన్ శ్రీనివాస్ మాట్లాడుతూ స్వచ్ఛందసంస్థలు నిర్వహించే సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల మండలి అధ్యక్షులు గిరిగాని సుదర్శన్ గౌడ్,ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకులు ఎర్రబోయిన రాజశేఖర్,స్వయం కృషి స్వచ్ఛంద సంస్థ…
`చెప్పుకోవడానికి పాత చరిత్ర తప్ప మిగిలిందేమీ! `ఇప్పటికీ అదే చరిత్ర-దాన్ని చెప్పుకోకపోతే పూట గడవదు! `పదే పదే పాత రోజులు చెప్పుకుంటే తప్ప మనుగడ లేదు… `కాదని పోయినా పాత నీడ ఎక్కడా దొరకడం లేదు. `కొత్త చోటులో అంత విలువ లేదు… `గుర్తింపు దేవుడెరుగు… `అప్పుడు తొందరపడ్డారు…. `ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు…. `అహం మింగిన రాజకీయంలో కొట్టుకుపోతూనే వున్నారు. `నిలకడ లేని రాజకీయాలు కోరి కోరి తెచ్చుకున్నారు…. `అక్కడే వున్నా బాగుండేది…కనీసం చెప్పుకోవడానికి చరిత్రైనా మిగిలేది! `ఇప్పుడు…
కొత్తకోట / నేటి ధాత్రి వనపర్తి కొత్తకోట మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోట్ల ఆంజనేయస్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని సోమవారం కోట్ల రామలింగేశ్వరునికి మహా రుద్రాభిషేకం 10వేల బిల్వ పుష్పార్చన కార్యక్రమం మహా మండల శివ స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నూతన సంక్రాంతి భోగి పండగ భాగంగా సోమవారం ఆరుద్ర నక్షత్రంలో శివ స్వాముల శివనామ స్మరణతో కోట్ల ఆంజనేయ స్వామి ఆలయంలో పరమేశ్వరుడికి పంచామృతాలతో మహా రుద్రాభిషేకం బిల్వ పుష్పార్చన కార్యక్రమంలో భక్తి…
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆదేశాలు ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణరావు శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం మాం దారిపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిం చారు. అనంతరం ఎమ్మెల్యేను గ్రామస్తులు, నాయకులు శాలువాలు కప్పి ఆహ్వానిం చారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం…
ఒక నగరం లేదా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి మరియు అభివృద్ధి చెందాలంటే, ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని, లేని పక్షంలో అది విజయవంతమైన నమూనాగా మారదని కెటి రామారావు అన్నారు. హైదరాబాద్: ఒక నగరం లేదా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని, లేని పక్షంలో అది విజయవంతమైన నమూనాగా మారదని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని…
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్టానికి తీవ్ర అన్యాయం. సీపీఐ పట్టణ కార్యదర్శి సోతుకు. ప్రవీణ్ కుమార్ భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి పట్టణం లోని కారల్ మార్క్స్ కాలనిలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని బడ్జెట్ పత్రాలను తగలపెట్టి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి అనేక…
పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణ మున్సిపల్ కమీషనర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన చెల్పూరి వెంకటేష్ ని మున్సిపల్ 12వ వార్డు మాజీ కౌన్సిలర్ బండి రాణి సదానందం గౌడ్ మరియు 14వ వార్డు మాజీ కౌన్సిలర్ ఉమాదేవి రఘుపతి గౌడ్ లు మర్యాద పూర్వకంగా కలిసి అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
`అక్షరాస్యతలో అట్టడుగున ఉన్న తెలుగు రాష్ట్రాలు `మితిమీరిన ప్రైవేటీకరణతో విద్యావ్యస్థకు పెనుముప్పు `ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య కరువు `జవాబుదారీతనం కరువు కావడమే కారణం `డ్రాపౌట్ల భయంతో డిటైనింగ్ను తొలగించడతో పడిపోతున్న ప్రమాణాలు `ర్యాంకులకోసం అడ్డదారులు తొక్కే పరిస్థితి `వైఫల్యాలనుంచి ఎవరికివారు తప్పించుకునే మార్గాల అన్వేషణ డెస్క్ ,నేటిధాత్రి: మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు మొత్తం అక్షరాస్యతా శాతం కేవలం 14% మాత్రమే. తర్వాతి సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చిన వివిధ ప్రభుత్వాలు సంపూర్ణ అక్షరాస్యతా సాధనకో సం చేపట్టిన…
`అసలు కన్నా కొసరుకే విలువెక్కువ… `ఉన్నట్టుండి బిజేపిలో గందరగోళానికి కారణం ఏమిటి? `అద్దెకొచ్చిన నేతలే అతలాకుతలం చేస్తున్నారా! `తనకెదురు లేకుండా చేసుకునేందుకే బండి సంజయ్ రాజకీయం చేస్తున్నాడా? `ఇంతకీ కోవర్టులెవరు? ఎందుకు పేర్లు చెప్పలేకపోతున్నారు! `ఎవరికి వారు మధనపడితే సమస్య తీరుతుందా? ` బండి సంజయ్ ని కొనసాగిస్తారా? ` కేంద్ర మంత్రిని చేస్తారా? `బండి కొనసాగితే కొసరు నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటారా? `కొసరు నేతలకు పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చని నిర్ణయానికొచ్చారా?…
https://epaper.netidhatri.com/ `గిట్టుబాటు కావాల్సిందే! పెట్టుబడి రాబట్టాల్సిందే!! `గాంధీ భవన్ కు వేసిన సున్నాలతో సహా ఖర్చు వసూలు చేసుకోవాల్సిందే? `పిసిసి పదవే రేవంత్ రూ. 50 కోట్లకు కొనుక్కున్నాడని అప్పట్లో వెంకట రెడ్డి అన్నదే… `ఆ ఖర్చు ఇలా జమచేసుకోవాల్సిందే! `ఆయారాం…గయారాం!? `కాంగ్రెస్ లో అంతా గందరగోళం! `వచ్చే వాళ్లు ఎందుకు వస్తున్నారో క్లారిటీ లేదు? ` గెలుస్తామన్న నమ్మకం ఎంతుందో తెలియదు? ` కాంగ్రెస్ గాలి వుందో లేదో అర్థం కావడం లేదు? `…
కరీంనగర్, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన ముదిరాజ్ బిడ్డ బొమ్మరవేణి తిరుమల తిరుపతి ముదిరాజ్ కు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం రామడుగు మండలం గోపాలరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి బాధ్యతలను అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రామడుగు మండల కేంద్రంతో పాటు గోపాలరావుపేట, గుండి, దేశరాజుపల్లి, తిర్మలాపూర్, వన్నారం, కొరటపల్లి, దత్తోజిపేట గ్రామాలలోని ముదిరాజ్ కులస్తులంతా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు పాలాభిషేకం నిర్వహించి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈసందర్భంగా…
పాలకుర్తి నేటిధాత్రి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన బైరుపాక రాములు మూడు రోజుల క్రితం మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి 25 కేజీల బియ్యం, నెలకు సరిపడా నిత్యావసరాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ జీడి.హరిష్, చెరిపల్లి అశోక్, మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన సూర్యప్రకాష్ (టీచర్) కి ట్రస్ట్ తరుపున…
స్వామీజీలను అడ్డం పెట్టుకొని అడ్డగోలు రాజకీయాలు? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా చర్యలు? సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేల కొనుగోలుకు స్కెచ్? నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలకు వల! ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్ల ఆఫర్… ముందుగా నలుగురు ఎమ్మెల్యేలతో మంతనాలు. మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో మీటింగ్… ఆ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే పోలీసుల రంగ ప్రవేశం చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు! 🔥🔥ఫ్లాష్ ఫ్లాష్🔥🔥 నేటి ధాత్రి సాములొరి ఆధ్వర్యంలో ప్రలోభాలకు కుట్రలు గుట్టలుగా నోట్ల కట్టలు…
రాజాపూర్/నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల కేంద్రంలో శనివారం రెండో రోజు టోకెన్ సమ్మెలో గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో కార్యాలయం ఎదుట పొందుట సమ్మె నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు ఆంజనేయులు మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్స్ 51 జీవోను సవరించాలని, గ్రామపంచాయతీ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించి, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించి గ్రీన్ ఛానల్…
మెపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలలో నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థిగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ బిడ్డ గెలుపొందారని కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువు దీరడంలో ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇవ్వాలని ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ తెలిపారు.వారు మాట్లాడుతూ వాకిటి శ్రీహరి ముదిరాజ్ 17,525 ఓట్ల మెజార్టీతో గెలుపొందారని,…
హిందువులతో పూజ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరుడు జైపూర్,నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని దొరగారిపల్లె లో రామాలయం గుడి నిర్మాణం కొరకు గురువారం శంకుస్థాపన పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పూజ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మరియు మహిళా సోదరీమణులు హరతులతో వచ్చేసి విజయవంతం చేసినారు.వచ్చిన ప్రజలు మరియు గ్రామ ఒక ముస్లిం బిడ్డ మొహమ్మద్ ఫయాజుద్దీన్ ఈ రామాలయం గుడి నిర్మాణం చేయడం సంతోషంగా ఉంది.అలాగే ఈ ఫయాజ్…
జమ్మికుంట :నేటిధాత్రి దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన నీట్ పేపర్ లీకేజీ పై బిఆర్ఎస్వి జమ్మికుంట టౌన్ అధ్యక్షులు కొమ్ము నరేష్ అధ్యక్షతన స్థానిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం బి ఆర్ ఎస్ వి నాయకులు కొమ్ము నరేష్ హరీష్ వర్మ మాట్లాడుతూ 24 లక్షల వైద్య విద్యార్థుల భవిష్యత్తులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు గత 20 రోజులుగా విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసిన…
అందరి ఆశీస్సులతో ఈ గౌరవం -రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులు మంచిర్యాల ప్రధాన న్యాయమూర్తి కాళ్లూరి ప్రభాకర్ రావు సమాజంలో సాయం అవసరమైన వారికి సహకారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, సమాజంలో ఏ ఒక్కరూ న్యాయపరమైన సేవలకు దూరం కావొద్దని రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులు మంచిర్యాల ప్రధాన న్యాయమూర్తి కాళ్లూరి ప్రభాకర్ రావు అన్నారు. ఇటీవల ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికయిన సందర్భంగా ఆయనకు…