కొప్పుల ఈశ్వర్ కే మా మద్దతు బిఆర్ఎస్ మండల యూత్ కన్వీనర్ రామగిరి మల్లేశం. !!!!!

కొప్పుల ఈశ్వర్ గెలుపునకు కృషి , ఉండేడ యువకుల హామీ.!!!! ఎండపల్లి (జగిత్యాల) నేటి ధాత్రి, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అదేశాల మేరకు ఉండేడ గ్రామంలో రామగిరి మల్లేశం ఆధ్వర్యంలో యూత్ సమావేశం జరిగింది, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల అభివృద్ధి కి ఎంతో మేలు చేకూరుస్తున్నాయి, గత ప్రభుత్వాలు చేయలేని పనులు బిఅర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని మాట్లాడారు, మన ధర్మపురి ధర్మ రాజు మన ఈశ్వర్ కు,మద్దతుగా…

Read More

బెస్ట్ ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీ!

  ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అన్ని జట్లు కూడా మూడేసి మ్యాచులు ఆడేశాయి. మొదటి 3 మ్యాచులు ఆడే సమయానికి మూడింట్లో ఘన విజయాలు అందుకున్న భారత జట్టు టాప్‌లో ఉంటే, రెండో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. మొదటి మూడు మ్యాచుల్లో అత్యుత్తమ ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శన టాప్ 10 ప్లేయర్ల జాబితాను విడుదల చేసింది ఐసీసీ. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ మొదటి 3…

Read More

తల్లి కొడుకుల పార్థివ దేహాలకు నివాళులు అర్పించిన మార్కెట్ చైర్మన్

గణపురం నేటి ధాత్రి గణపురం మండలం లో బాలాజీ ఐరన్ హార్డ్ వేర్ ప్రోప్రైటర్ ఆవుల కిరణ్ గారి తల్లి ఆవుల మల్లమ్మ మరియు అన్నయ్య ఆవుల మహేందర్ గార్లు నిన్న మృతి చెందగా గురువారం వారి పార్థివ దేహాలకు నివాళులు అర్పించి, వారి కుటుంబసభ్యులను పరామర్శి, తన ప్రగాఢ సానుభూతి తెలిపిన భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావువారి వెంట పిఎసిఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్, బి…

Read More

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా శ్రీకాంత్ సాగర్.

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ రామాయంపేట మండల యూత్ అధ్యక్షునిగా శ్రీకాంత్ సాగర్ రాజీనామా… మలి దశ తెలంగాణ ఉద్యమం నుండి కేసిఆర్ అడుగుజాడలలో నడుస్తూ ఉద్యమించి తెలంగాణ తెచ్చుకున్నాం.బిఆర్ఎస్ పార్టీలో ఉండి 2014 , 2018లో పార్టీ కోసం అన్ని రకాలుగా కష్టపడి మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పద్మాదేవేందర్ రెడ్డి ని గెలిపించుకోవడం కోసం మా వంతు కృషి చేసి భారీ మెజార్టీ తో గెలిపించుకోడం జరిగింది. పార్టీలో…

Read More

ఐక్య వ్యాపార సంగం భవనానికి విరాళం

లక్షెట్టిపేట (మంచిర్యాల) నేటిధాత్రి: కి .శే శ్రీ కొత్త సతయ్య,రాజవ్వ కొమ్ముగూడెం వాస్తవ్యులు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు ప్రముఖ వ్యాపార వేత్త ఐక్య వ్యాపార సంగం గౌరవ అధ్యక్షుడు శ్రీ కొత్త వెంకటేశ్వర్లు గారు నూతనంగా నిర్మించ బోయే ఐక్యవ్యాపార సంగం భవనానికి 8,11,000/ ఎనిమిది లక్షల పదకొండు వేలు విరాళం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నలమాస్ కాంతయ్య, మైలారపు సుధాకర్, పల్లెర మహేందర్, శ్రీనివాస్, తాటికొండ శ్రీనివాస్ సురేష్,హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read More

ప్రాణ స్నేహితుల యుద్ధమే సలార్.. లీకైనా స్టోరీలోని మెయిన్ పాయింట్

ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న డిసెంబర్ 22 ఎంతో దూరం లేదు. సలార్ విడుదల కోసం హోంబాలే సంస్థ ఆఘమేఘాల మీద బ్యాలన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తోంది. అక్టోబర్ 23 డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా ఏదైనా టీజర్ లాంటిది వస్తుందేమోనని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళ కోరిక నెరవేరే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఒక పోస్టర్ తో సర్దుకోవాల్సి రావొచ్చు. లేదూ దర్శకుడు ప్రశాంత్ నీల్…

Read More

యాజమాన్యం కార్మికులకు వాస్తవాలు తెలియజేయాలి

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి యాజమాన్యం లాభాల వాటా, దసరా అడ్వాన్స్ చెల్లింపు, సింగరేణి వ్యాప్తంగా పండుగ వేడుకలు తదితర వంటి వాటిపై కార్మికుల్లో గందరగోళం నెలకొందని, అవి పట్టా పంచలు అయ్యేలా యాజమాన్యం కార్మికులు వాస్తవాలు తెలియజేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, లాభాలవాటా, దసరా అడ్వాన్స్ చెల్లింపులు నిలిపివేయాలని ఎన్నికల కమిషన్ సింగరేణి యాజమాన్యానికి జారీ చేసిన ఉత్తర్వుల పత్రులను…

Read More

బిఆర్ఎస్ లోకి చేరిన గిరిజన విద్యార్ధి నాయకులు

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినా చల్లా పరకాల నేటిధాత్రి తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నారని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు.గురువారం గీసుగొండ మండలం నందనాయక్ తండా గ్రామనికి చెందిన బాధవాత వెంకన్న జిల్లా గిరిజన విద్యార్థి ప్రెసిడెంట్,భ్యుక్యా శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షులు,భూక్యా సుమన్ కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్,అజ్మీరా వీరన్న,అజ్మీరా శ్రీనివాస్,బానోత్ సుమన్, బాధవాత్ బాలరాజు,బనోత్ రాహుల్,తిరుపతి, శ్రీను,విజయ్ యువకులు గులాబీ…

Read More

ఘనంగా నృత్య కళావైభవం వేడుకలు

టాలెంట్ నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు మందమర్రి, నేటిధాత్రి:- టాలెంట్ నృత్య కళా నిలయం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు, నృత్య కళా వైభవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. మందమర్రి పట్టణంలోని ఎస్వీ కన్వెన్షన్ హాల్ లో టాలెంట్ నృత్య కళా నిలయం కళాకారుడు సుధాకర్ రాంబాబు ఆధ్వర్యంలో నృత్య కళా వైభవం 2023, బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుము జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ…

Read More

అమ్మవారిని దర్శించుకున్న బిఆర్ఎస్ నాయకులు అజ్మీర వీరన్న.డైరక్టర్ నరేష్.

కారేపల్లి నేటి ధాత్రి. ఖమ్మం జిల్లా సింగరేణి మండలకేంద్రంలో దేవి నవరాత్రులలో భాగంగా వెంకటేశ్వర్లు ఏర్పాటుచేసిన కనకదుర్గ అమ్మవారి విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీర వీరన్న, ఇల్లందు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేష్ నాయక్. దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.మండల ప్రజలపై అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని వారు తెలిపారు.తెలంగాణరాష్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మూడోవసారి. ముఖ్యమంత్రి గా అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్రం ను బంగారు తెలంగాణ గా అబివృద్ధి పదంలో…

Read More

నీ దూకుడు.. కేసీఆర్ కు సాటి ఎవ్వరు?

టికెట్లు, మేనిఫెస్టో విషయంలోనే కాదు.. ప్రచారంలోనూ కేసీఆర్‌ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రాసలు, సూక్తులు, చలోక్తులు, సామెతలు, సాధక బాధకాలు.. ఇలా ఒక్కోచోట ఒక్కో రకంగా సాగుతున్నాయి తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగ సభలు. నాలుగు రోజులు ఏడు నియోజకవర్గాల్లో పర్యటించిన గులాబీ బాస్ కేసీఆర్.. బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధిని వివరిస్తూనే కాంగ్రెస్, బీజేపీ వైఖరిని ఎండగడుతున్నారు. అలాగే తెలంగాణ రాక ముందు పరిస్థితులను గుర్తు చేస్తూ, విపక్షాలు అధికారంలోకి వస్తే జరిగే నష్టాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు…

Read More

కంటి వెలుగు ను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ అశోక్ కుమార్

కాటారం నేటి ధాత్రి ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని శంకరంపల్లి సర్పంచ్ అంగజాల అశోక్ కుమార్ కోరారు. మండలం లో శంకరంపల్లి గ్రామ పంచాయతీలో గురువారం కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ అంగజాల అశోక్ కుమార్ ప్రారంభించారు . గ్రామ ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఎంపిటిసి బండం రాజమణి మాట్లాడుతూ గ్రామ ప్రజలకి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, అద్దాలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. శంకరపల్లి గ్రామపంచాయతీ…

Read More

అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకే వాహన తనిఖీలు

*జిల్లాలో ఐదు చెక్ పోస్ట్ లతో పాటుగా ఐదు టీమ్స్ తో డైనమిక్ తనిఖీలు *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం బుధవారం రోజున వేములవాడ పట్టణం కోరుట్ల బస్టాండ్ వద్ద వాహన తనిఖీల్లో పాల్గొన్న జిల్ ఎస్పీ.ఈ సందర్భంగా జిల్లాఎస్పీ మాట్లాడుతూ. అసెంబ్లి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపేందుకే జిల్లాలో విస్తృత వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుంది అని…

Read More

మళ్లీ అధికారంలోకి బిఆర్ఎస్ రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన మర్రి మమత

మల్కాజ్గిరి 18 అక్టోబర్ నేటిధాత్రి అల్వాల్ సర్కిల్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం అమ్మవారి ఆలయంలో బిఆర్ఎస్ పార్టీ తరఫున మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న మర్రి రాజశేఖర్ రెడ్డి సతీమణి మమత స్థానిక కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మర్రి మమత మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని మళ్ళీ రాష్ట్రంలో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం బిఆర్ఎస్ పార్టీకి కలగాలని…

Read More

దుర్గామాతను దర్శించుకున్న బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజ్గిరి 18 అక్టోబర్ బిజెపి సీనియర్ నాయకుడు తుపాకుల జనార్ధన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవలలో భాగంగా 4వ రోజు కావడంతో అమ్మవారును శ్రీ మహాలక్ష్మి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమానికి మల్కాజిగిరి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వాహకులు తుపాకుల జనార్ధన్ మర్రి రాజశేఖర్ రెడ్డి కి శాలువాతో సత్కరించారు.మర్రి రాజశేఖర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్,మాజీ…

Read More

చల్మెడ గెలుపు కోసం ప్రతి ఒక్కరు సహకరించాలి

*కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని మూడవ వార్డులో లక్ష్మీపురంలో ఇంటింటా ప్రచారం కెసిఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని దానికి ప్రజలందరూ సహకరించాలని కౌన్సిలర్ నిమశెట్టి విజయ్ కోరారు వేములవాడ పట్టణ మూడో వార్డు లక్ష్మీపురం లో కౌన్సిలర్ నిమ్మచెట్టి విజయ్ ఆధ్వర్యంలో కెసిఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ నిమ్మ శెట్టి విజయ్…

Read More

కోలిండియా స్థాయిలో సింగరేణి ఖ్యాతిని చాటాలి

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి సంస్థ కళాకారులు కంపెనీ, కోలిండియా స్థాయి పోటీల్లో పాల్గొని, కోలిండియా స్థాయిలో సింగరేణి ఖ్యాతిని చాటాలని ఏరియా రక్షణాధికారి ఎం రవీందర్ పిలుపునిచ్చారు. వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ (డబ్ల్యుపిఎస్ అండ్ జిఏ) ఆధ్వర్యంలో 59 వ వార్షిక క్రీడల్లో భాగంగా బుధవారం సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన కల్చరల్ మీట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా ముందుగా నటరాజు కు పూజ నిర్వహించి,…

Read More

నేనే సిఎం..జాతకం చెప్పుకున్న జానారెడ్డి.

https://epaper.netidhatri.com/ `కాంగ్రెస్‌ రాజకీయాలలో జానా మళ్ళీ సంచలనం. `ఔననలేక, కాదనలేక రేవంత్‌ రెడ్డిలో కలవరం. `జానా పంపిన ముందస్తు సందేశం. `ఆ వ్యాఖ్యలతో ఒక్కసారిగా కాంగ్రెస్‌ లో కలకలం. `కాంగ్రెస్‌ లో మొదలైన గందరగోళం! `ఇలాంటి పరిస్థితి రావొద్దనే ఆయన ను పక్కనపెట్టింది. `ఆలు లేదు, చూలు లేదు సామెత ఎప్పటికైనా కాంగ్రెస్‌ తోనే నిజం . `అప్పుడే మొదలైన పదవుల పంపకం. `తెలంగాణ భవిష్యత్తు గాలి కొదిలేయడం ఖాయం. `అభ్యర్థుల ఎంపికే పూర్తి కాలేదు. `ఎన్నికల…

Read More

కమ్మగాని సోమయ్య మరణం వామపక్ష రాజకీయాలకు తీరని లోటు

సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న పాలకుర్తి నేటిధాత్రి కామ్రేడ్ కమ్మగాని గుణ సోమయ్య మరణం వామపక్ష రాజకీయాలకు తీరని లోటని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న అన్నారు. బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలో కామ్రేడ్ సోమయ్య సంస్కరణ సభ నిర్వహించారు. ఈ సభకు సిపిఎం మండల కార్యదర్శి మాచర్ల సారయ్య అధ్యక్షత వహించగ సోమన్న పాల్గొని మాట్లాడుతూ సోమయ్య పాలకుర్తి టౌన్ లో సిపిఎం బలోపేతం కోసం కృషిచేసి సిపిఎం సర్పంచ్…

Read More

గులాబీ దండును అడ్డుకునే శక్తి ఏ పార్టీకి లేదు

* బీఆర్ఎస్ పార్టీ నాయకులు :ఐరెడ్డి మల్లారెడ్డి బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినిపల్లి మండలం, మానువాడ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఐరెడ్డి మల్లారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్,బీఆర్ఎస్ పార్టీ గెలుపే ధ్యేయంగా యువజన విభాగం పక్షాన క్షేతస్థాయిలో కృషి చేయాలని కోరారు. చొప్పదండి నియోజకవర్గాన్ని రవిశంకర్ పాలనలో కేసీఆర్,కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్, రాష్ట్ర…

Read More
error: Content is protected !!