సౌమ్యశ్రీ అంత్యక్రియల్లో పాల్గొన్న బిఆర్ఎస్ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి

పరకాల నేటిధాత్రి బుధవారం రోజున పరకాల మండలంలోని నాగారం గ్రామంలో మాడ శివరాజ్ చిన్న కుమార్తె(టివి5 రిపోర్టర్ అన్నయ్య కూతురు)సౌమ్య మరణించడంతో వారి కుటుంబాన్ని పరామర్శించిన పరకాల మండల బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, పరకాల మున్సిపల్ చైర్మన్ సోద అనిత రామకృష్ణ ప్రగాఢ సానుభూతి తెలిపి కుటుంబాన్ని ఓదార్చడం జరిగింది.ఈ కార్యక్రమంలో పరకాల మునిసిపాలిటీ చెర్మన్ సొద అనిత రామకృష్ణ,పరకాల సహకార సంఘం అధ్యక్షుడు గుండె బోయిన నాగయ్య,రైతు మండల కోఆర్డినేటర్ ఏరుకోండ…

Read More

అసెంబ్లీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్

భూపాలపల్లి నేటిధాత్రి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా , పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు , ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి భవేష్ మిశ్రా అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాలలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు చేయవలసిన విధులపై సెక్టోరల్ ఆఫీసర్స్, మాస్టర్ మాస్టర్ ట్రైనర్స్ , నోడల్ అధికారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమం లో జిల్లా కలెక్టర్…

Read More

మురయ్య కుటుంబానికి అండగా ఉంటా

మొగుళ్ళపల్లి సర్పంచ్ మోటే ధర్మన్న మొగుళ్ళపల్లి నేటి దాత్రి న్యూస్ అక్టోబర్ 25 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన బండారి కొమురయ్య సోమవారం అనారోగ్యంతో చనిపోయాడు. తన సహచరుల ద్వారా సమాచారం తెలుసుకున్న మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్ మోటే ధర్మన్న బుధవారం ఉదయం వారి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని…

Read More

దేవన్నపేటలో అక్రమ మైనింగ్​

* రాత్రికిరాత్రే లక్షల విలువైన మట్టి దోపిడీ * ఎలాంటి పర్మిషన్​ లేకుండానే సాగుతున్న దందా * డయల్​ 100కు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు * నిలదీయడంతో అక్కడి నుంచి ఉడాయించిన కాంట్రాక్టర్​ హసన్ పర్తి, నేటిధాత్రి: గ్రేటర్​ వరంగల్​ 65వ డివిజన్​ లో అక్రమ మట్టి దందాకు అడ్డుకట్ట పడటం లేదు. దేవన్నపేట చుట్టుపక్కలా ఉన్న గుట్టలపై కన్నేసిన కొంతమంది అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండానే గుట్టుగా మట్టి దందా చేస్తున్నారు. రెండు రోజుల కిందట…

Read More

ఇంటింటా ఎన్నికల ప్రచారం!

వేములవాడ రూరల్ నేటి దాత్రి వేములవాడ గ్రామీణ మండలం హన్మాజీపేట, బొల్లారం, లింగంపల్లి గ్రామాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మడ లక్ష్మీనరసింహారావు ఇంటింటా కరపత్రాలను పంచుతూ వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతిపక్ష పార్టీల నాయకుల కళ్లి బొల్లి మాటలను నమ్మవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు కరెంటు కష్టాలు వస్తాయని హెచ్చరించారు. స్థానిక ప్రాంత…

Read More

బీఆర్ఎస్ మ్యానిఫెస్టో – 2023 కి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ లోకి చేరికలు

ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. 100 మంది కాంగ్రెస్ మరియు బిజెపి కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు,పార్టీ లో చేరిన వారిలో బిజెపి మండల మైనారిటీ సెల్ అద్యక్షులు మహమ్మద్ అజీమ్,జంపాల సుమన్,హనీఫ్,ఆఫ్రోజ్,పొన్న గోపాల్,తోట రవి, తదితరులకు కండువా కప్పిన ఎమ్మెల్యే .. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరూరి మాట్లాడుతూ…

Read More

కారు జోరు.. గెలుపు వ్యూహాలతో దూకుడు

ఓ వైపు తొమ్మిదిన్నరేళ్ల పాలన ఫలాలను వివరిస్తూ… మరో వైపు ప్రత్యర్థులపై ప్రధానంగా కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేస్తూ.. సాగుతోంది.. గులాబీ పార్టీ ప్రచార శైలి. అభ్యర్థుల నుంచి అధినేత వరకూ… తాము చేసింది చెబుతూ.. చేయబోయేవి హామీ ఇస్తూ.. కాంగ్రెస్ ఏమీ చేయలేదంటూ దాడి చేస్తూ ప్రసంగిస్తున్నారు. ఢిల్లీ బానిసలు.. గుజరాత్ గులాంలు కావాలా.. పోరాడి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కావాలా అంటూ.. మరోసారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ తన ప్రసంగాల్లో…

Read More

బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఈ సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది రైతులకు…

Read More

తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా కుచన సునీల్

హన్మకొండ, నేటిధాత్రి: ఈరోజు 16 వ డివిజన్ ధర్మారం లోని తెలంగాణ బీసీ ప్రజా సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఆనతరం తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గా హనుమకొండ కు చెందినా తెలంగాణ ఉద్యమ కారుడు కుచన సునీల్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు నాయిని భరత్ నియమించారు ఈ కార్య క్రమం లో సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆడేపు నగేష్ నేత, శివకుమార్, పవన్ తదితరులున్నారు.

Read More

రక్తదాన శిబిరంలో యువత యువకులు పాల్గొనాలి Si.. వెంకటేశ్వర్లు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండలం తాడూరు హెడ్క్వార్టర్సుల్లో 26వ తారీఖున పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ సందర్భంగా మండలంలోని ఆసక్తిగల యువతీ యువకులు పాల్గొనాలని రక్తదానం చేసే యువతి యువకులు పోలీస్ స్టేషన్లో వివరాలు నమోదు చేయవలసిందిగా కోరుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు

Read More

పల్లా రాజేశ్వర్ రెడ్డికి అమ్మవారి ప్రసాదం అందజేసిన ఉల్లింగల ఏకనాదం

చేర్యాల నేటిధాత్రి చేర్యాల మండలంలో ఆకునూరు గ్రామంలో భవాని రుద్రేశ్వర స్వామి ఆలయంలో జరిగిన శ్రీ భవాని శరన్నవరోత్సవాల్లో భాగంగా అమ్మవారి పూజలు తొమ్మిది రోజులు జరిపిన తర్వాత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి అమ్మవారి పసుపు కుంకుమ ప్రసాదం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఉళ్లేంగల ఏకానందం, అందజేశారు ఈ కార్యక్రమంలో చేర్యాల ఏఎంసీ డైరెక్టర్ తాటికొండ సదానందం, గ్రామ శాఖ అధ్యక్షుడు బాలరాజు, గ్రామ రైతు కోఆర్డినేటర్ పుప్పాల మహేందర్, మాజీ ఎంపీటీసీ తాటికొండ…

Read More

శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం షమీ పూజలో మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి పట్టణంలో విజయదశమి సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం లో షమీ పూజలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ ఉoగుళం తిరుమల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డిని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు ఆలయ ఆవరణలో డ్రైనేజీ నిర్మాణం కొరకు అంగడి రాఘవేంద్ర50 వేల రూపాయలు విరాళం ఇచ్చారని చైర్మన్ తెలిపారు ఆలయ అభివృద్ధిపై చైర్మన్ మంత్రి…

Read More

రోజురోజుకు పెరుగుతున్న బిఆర్ఎస్ లో చేరికలు

లక్షేటిపేట (మంచిర్యాల) నేటిధాత్రి : ఈరోజు మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య వైస్ చైర్మన్ పట్టణ అధ్యక్షులు పాదం శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా కర్నే బాలరాజు, కర్నే తిరుపతి,మాడిశెట్టి సత్యనారాయణ, కర్నే తిరుపతి తదితరులు బి.ఆర్.ఎస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది పార్టీలోకి వారి ఘనంగా ఆహ్వానించడం జరిగింది.

Read More

నర్వ గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం

జైపూర్’నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ గ్రామంలో స్థానిక సర్పంచ్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి బుధవారం రోజున ఇంటింటా ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని సిద్దిపేట సిరిసిల్ల లాగా అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే బాల్క సుమన్ ని ప్రజలందరూ ఆశీర్వదించి అమూల్యమైన ఓటు…

Read More

పాఖల్ చెరువు కు గోదావరి నీళ్లు తెచ్చింది పెద్ది నే

ఖానాపూర్ నేటిధాత్రి -ఎంపీపీ ప్రకాష్ రావు -ఒడిసిమస్ చైర్మన్ రామస్వామి నాయక్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటరాంనర్సయ్య ఖానాపూర్ మండలంలోని బిఆర్ఎస్ పార్టీ ఎంఎల్ఏ అభ్యర్థి పెద్దిసుదర్శన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని బండమీది మామిడితండా గ్రామ ప్రజలు ప్రతిన భూనారు.మేము అభివృద్ధి కే పట్టం కడతామని,పాఖలా చెరువుకీ గోదావరి జలాలు రప్పించి రెండు పంటలకు సరిపడా నీళ్లు రప్పించిన అపర భగీరతుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కారు గుర్తుకే మాఓటు అని ముక్తకంటిగా తెలియచేసారు.ఈ సమన్వయ…

Read More

అన్నదమ్ముల ఆ(తీ)ట!?

https://epaper.netidhatri.com/ `కాంగ్రెస్‌ కు కన్ను గీటుతున్న తమ్ముడు కోమటి రెడ్డి. `శత విధాల ప్రయత్నిస్తున్న అన్న వెంకటరెడ్డి. `అన్నదమ్ముల గ’లీజు’ లాలూచి రాజకీయం! `ఆరితేరిన అ’రాజీ’కీయం!! `నల్లగొండ రాజకీయాలలో కోమటి రెడ్డి సోదరుల దుష్టపన్నాగం. `తమ స్వార్థం కోసం ఎంతమందినైనా తొక్కుకుంటూ వెళ్తారు. `అనుచరుల నెత్తిన నడుస్తూ వారికి పాతాలానికి తొక్కేస్తారు. `మునుగోడు ప్రజలను నిండా ముంచారు. `అనుచరులను ఆగం చేశారు. `హస్తానికి హాండిచ్చిననాడు అనుచరుల ఒత్తిడన్నారు. `కాంగ్రెస్‌ కు రోజులు లేవన్నారు. `నమ్మి గెలిపిస్తే మునుగోడు…

Read More

దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూస్తారు.? చూస్తే ఏమవుతుంది?

దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా దసరా జరుపుకుంటారు. అయితే విజయ దశమి రోజున అమ్మ వారికి దర్శనం, శమీ పూజ, రావణ దహనంతో పాటు పాలపిట్టను కూడా చూడడం ఆనవాయితీగా వస్తోంది. దసరా రోజు సాయంత్రం జమ్మీ ఇచ్చిపుచ్చుకున్న తర్వాత పాల పిట్టను చూడడం ఆనవాయితీగా వస్తుంది. సాయంత్రం ప్రజలు ఊరి చివరకు వెళ్లి పొలాల మధ్య పాలపిట్టను చూస్తుంటారు. టెక్నాలజీ ఎంత మారుతున్నా…

Read More

గుల్లకోట లో దుర్గాదేవి నీ ,దర్శించుకొని ,పూజలు నిర్వహించిన, కొప్పుల స్నేహలత.

కొప్పుల ఈశ్వర్ నీ బారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపు!! ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి, . ఎండ పల్లి,మండలం గుల్ల కోట లో గత 20 సంవత్సరాలుగా కని విని ఎరుగని రీతిలో,గ్రామస్థుల సహకారంతో,పూజలు అందుకుంటున్న, గుల్లకోట లోని దుర్గా దేవి ఆలయంలో ఆన్న దాన కార్యక్రమానికి విశిష్ట అతిథిగా కొప్పుల ఈశ్వర్ సతీమణి,కొప్పుల స్నేహలత హాజరై,దుర్గా దేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం గ్రామ ప్రజల తో మాట్లాడుతూ ధర్మపురి నియోజక వర్గం…

Read More

రేషన్ డీలర్లకు ఐదు నెలల కమిషన్ ఇవ్వాలి

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి జిల్లాలో రేషన్ డీలర్లకు ఐదు నెలల కమిషన్ ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చురాం ఆధ్వర్యంలో డీఎస్ఓ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు 50 కిలోల బియ్యం బస్తాలు ఐదు కిలోల బియ్యం తక్కువగా వస్తున్నాయని అదేవిధంగా రేషన్ డీలర్లు అద్దెలు చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ స్పందించి 50 కిలోల బియ్యం బస్తా ఉండేటట్లు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వెంటనే…

Read More

పువ్వులను పూజించే పండుగ బతుకమ్మ

డా”ప్రత్యూష గంగారం, నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో డా ప్రత్యూష ఆధ్వర్యంలో బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతిలో లభించే తీరొక్క పూలను వరుసలుగా పేర్చి,ప్రకృతినే దేవతగా భావించి, పూజించే పండుగ బతుకమ్మ పండుగ. ప్రపంచంలో మరెక్కడాలేని రీతిలో తెలంగాణకే ప్రత్యేకమైన రంగురంగుల పూల పండుగ బతుకమ్మ. బతుకమ్మ అంటే బతుకు దెరువును మెరుగు పరిచే అమ్మ అని అర్థం. ప్రకృతి…

Read More
error: Content is protected !!