గడపగడపకి అక్షింతల పంపిణీ

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దత్తోజిపేట గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అయోధ్య రాముల వారి అక్షింతలను పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బండ అజయ్ రెడ్డి. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ వేముల లింగయ్య, ఎడవెళ్లి రవీందర్, వంచ మనోజ్ రెడ్డి, పొన్నం మల్లయ్య, బడుగు ఎల్లయ్య, ముదిగంటి గోపాల్ రెడ్డి, బడుగు చంద్రయ్య, చెన్నురి కాంతారెడ్డి, బడుగు రమేష్, చేన్నురి మహేందర్ రెడ్డి, ఎడవెల్లి రమేష్, ఎడవెళ్లి రాజమల్లయ్య, తోట్ల వీరయ్య, మిరియాల సంపత్ రెడ్డి,…

Read More

అంబేద్కర్ అభయ హస్తం హామీని వెంటనే అమలు చేయాలి

దళిత హక్కుల పోరాట సమితి భూపాలపల్లి నేటిధాత్రి జిల్లా కేంద్రంలో రావి నారాయణరెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు పీక రవికాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అంబేద్కర్ అభయ హస్తం కింద ఎస్సీ,ఎస్టీలకు 12 లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఎస్సీల రిజర్వేషన్ 18 శాతం పెంచుతామని,ఎస్సీ వర్గీకరణ చట్టానికి చర్యలు తీసుకుంటామని ఎన్నికల హామీలు మాట ఇచ్చారని, గత బిఆర్ఎస్…

Read More

శ్రీ పాండురంగ స్వామి దేవాలయమునకు పట్టు వస్త్రాలు తలంబ్రాలు

వనపర్తి( నేటిధాత్రి) వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం తరఫున పట్టు వస్త్రాలు తలంబ్రాలు ఆదివారం కళ్యాణోత్సవం సందర్భంగా సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు గో నూర్ యాదగిరి గుప్తా కోశాధికారి దాచ శి వకుమార్ ప్రేమ్ కుమార్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నం వసంత పట్టణ ప్రధాన కార్యదర్శి అనంత…

Read More

వర్ధన్నపేట జోనల్ స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించిన వల్లందాస్ చిన్న రంగయ్య

వడ్లకొండ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వర్ధన్నపేట జోనల్ స్థాయి కబడ్డీ పోటీలను నిర్వహించిన తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం గౌరవాధ్యక్షుడు వల్లందాస్ చిన్న రంగయ్య పర్వతగిరి. (నేటి ధాత్రి): వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలోని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో వర్ధన్నపేట జూనల్ స్థాయి కబడ్డీ క్రీడ ఉత్సవాలను నిర్వహించడం జరిగింది అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వడ్లకొండ గ్రామ సర్పంచ్ అమడగాని రాజు యాదవ్ మరియు ఎంపీటీసీ అత్తి…

Read More

తెలంగాణ సంస్కృతికి ముగ్గుల పోటీలు ప్రతీక

నల్లగొండ జిల్లా, నేటి దాత్రి: తెలంగాణ సంస్కృతికి ముగ్గుల పోటీలు ప్రతీక అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. చండూరు మండల పరిధిలోని బోడంగిపర్తి గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొనిఅఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలోముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ముగ్గుల పోటీలకుఆర్థికసహకారం అందించినకాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మన సంస్కృతి సంప్రదాయాలో భాగంగా ఇలాంటి ముగ్గుల పోటీలు…

Read More

జన సమితి సదస్సు గోడపత్రిక ఆవిష్కరణ

వనపర్తి నేటిధాత్రి; తెలంగాణ జన సమితి హైదరాబాద్ లో జరిగే సదస్సు గోడ పత్రికను వనపర్తి జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాల వాటా తెలంగాణకు ఉద్యోగ విభజన నిరుద్యోగులకు ఉద్యో గాల భర్తీ ఆంధ్రలో ఉన్న తెలంగాణ ఉద్యోగుల వెనక్కి పంపుట తెలంగాణ రాష్ట్రానికి పెండింగ్లో ఉన్న ఆస్తుల పంపకాలు…

Read More

నాసిరకం అసంపూర్తి తో “న్యాక్” గ్రేడ్ ఎలా పొందుతుంది.

ఎవరి నిర్లక్ష్యం విద్యార్థులకు ” నాక్” సదుపాయం లేకుండా చేసింది. మారుమూల ప్రాంత డిగ్రీ విద్యార్థులకు “న్యాక్” ఒక వరం. 350 మంది విద్యార్థులకు “న్యాక్” నుండి దూరం చేసినట్లే. కళాశాల అసంపూర్తి పై ఉన్నత విద్యా నిశ్శబ్దం ఎందుకు.!? రాష్ట్ర ఐటీ మంత్రి తక్షణమే స్పందించాలి . మహాదేవపూర్- నేటి ధాత్రి: దేశం ఎదగడానికి అభివృద్ధి దశలో ప్రయాణించడానికి విద్యాభ్యాసం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. వాటిలో ఉన్నత విద్య పరిమాణం పెరిగిన యాక్సెస్ నాణ్యత…

Read More

ఘనంగా తిరుమలనాథ స్వామి ఉత్సవాలు

  మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల పరిధిలోని చోక్కంపేట్ గ్రామంలో మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని సోమవారం రోజున ఉమ్మడి దొండ్లపల్లి గ్రామ పంచాయితీలో స్వయంభూ వెలసిన శ్రీశ్రీశ్రీ తిరుమలనాథ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క బండ్ల కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి ని బ్యాండ్ బాజాలతో, బాణసంచాలు పేల్చుతు అభిమన్యు రెడ్డి కి గ్రామస్తులు…

Read More

మున్సిపల్ వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 1, 14, 30వ వార్డులలో కాలనీ సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి ఉదయం భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వార్డు పర్యటించడం జరిగింది దీనిలో భాగంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలు గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులపై వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సమస్యలను మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి సమస్య వెంటనే పరిష్కరించాలని, పరిష్కారానికి నా వంతుగా సహకారం ఏదైనా…

Read More

మహిళా సంఘ భవనానికి రక్షణ కరువు?

ఎండపల్లి జగిత్యాల నేటిదాత్రి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామంలోని మహిళ సంఘ భవనానికి రక్షణ కరువై, భవనం కు పెట్టిన తలుపులు ఇలా కనిపిస్తున్నాయి,ప్రభుత్వం మహిళల సమస్యల పరిష్కారం కోసం కింది స్థాయిలో మహిళలు చర్చించుకోవడం కొరకు అప్పటి ప్రభుత్వం కొన్ని గ్రామాల్లో మహిళా సంఘ భవనాలు చేపట్టింది,అలా చేపట్టిన గ్రామాల్లో చర్లపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనం పక్కనే ఉన్న మహిళ సంఘభవనం సుమారుగా 10 లక్షలతో నిర్మించారు, కానీ ప్రస్తుతం మహిళా…

Read More

సాంస్కృతి సంప్రదాయాలను నేటి తరాలకు తెలియపరచడం కోసమే ముగ్గుల పోటీలు

మునుగోడు జడ్పిటిసి నారబోయిన స్వరూప రవి… నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో మునుగోడు జడ్పిటిసి నారబోయిన స్వరూపారాణి రవి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మీ దంపతులు పాల్గొన్నారు. మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని పోటీపడుతూ రంగుల హరివిల్లులతో సంక్రాంతి సాంస్కృతులను తెలియపరిచేలా ముగ్గులు వేశారు. ముగ్గులన్నింటినీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు వీక్షించి ప్రతి ఒక్క మహిళకు…

Read More

ఎస్ఐ మాధవ్ గౌడ్ కు ఆత్మీయ సన్మానం

శాలువాతో ఘనంగా సత్కరిస్తున్న ప్రెస్ క్లబ్ యూనియన్ ప్రతినిధులు మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 15 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి ఎస్ఐగా నూతనంగా విచ్చేసి బాధ్యతలను చేపట్టిన తీగల మాధవ్ గౌడ్ ను మొగుళ్లపల్లి జర్నలిస్టు సంఘం యూనియన్ ప్రతినిధులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి..ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ప్రెస్ క్లబ్ ప్రతినిధులతో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో మీడియా మిత్రులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఎస్ఐ…

Read More

సాయిబాబా దేవాలయ వార్షికోత్సవం లో పాల్గొన్న ఎమ్మెల్యే

పరకాల నేటిధాత్రి పరకాల పట్టణంలో సాయిబాబా దేవాలయ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.ఎమ్మెల్యేగా గెలిచి మొదటిసారిగా ఆలయానికి వచ్చిన రేవూరి ప్రకాష్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అర్చకులు ఆశీర్వచనలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించగా వారు అందించిన తీర్థప్రసాదాలు ఎమ్మెల్యే స్వీకరించారు.ఆలయ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి…

Read More

మల్లక్కపేట గ్రామంలో మహిళల రంగవల్లులు అదరహో

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని మల్లక్కపేట గ్రామంలో సంక్రాతి సందర్బంగా మహిళలు ఉదయాన్నే లేచి ఇంటిముందర ఎంతో అందంగా ఆకర్షనీయంగా ముగ్గులతో వాకిళ్లను పోటా పోటీగా రంగులతో గోబ్బేమ్మలతో అందంగా అలంకరించారు.అవని జగతికి జ్యోతి అని నిరూపించేలా విధంగా గ్రామంలో ఒక మహిళ ది బెస్ట్ అనిపించే విధంగా ముగ్గుకు వాకిలికి అందం తెచ్చేలా రూపుదిద్దింది.

Read More

సంక్రాంతి శుభాకాంక్షలు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి

ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 15 రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ శాసనసభ్యుడు బండారి లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో నవీన్ గౌడ్ ,మహేష్ గౌడ్ , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Read More

సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపిన మేడ్చల్ జిల్లా యస్సీ విబాగం అద్యక్షులు పత్తీ కుమార్

కాప్రా నేటి ధాత్రి జనవరి 15 సంక్రాంతి పండుగ సందర్బంగా రాష్ట్ర కాంగ్రెస్ వైఎస్సార్ విభాగం అద్యక్షులు నగరిగారి ప్రీతం ని మర్యాద పూర్వకముగా కలిసి సంక్రాంతి శుభ కాంక్షలు తెలిపిన మేడ్చల్ జిల్లా యస్సీ విబాగం అద్యక్షులు పత్తీ కుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు సింగం కిరణ్ రామ లింగం శ్రీనివాస్ గౌడ్ వేణు మహేష్ లు పాల్గొన్నారు.

Read More

అనుమానాస్పద వ్యక్తి దగ్గర నుండి నల్లమందు

కాప్రా నేటి ధాత్రి జనవరి 15 సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో పద్మశాలి టౌన్షిప్ వెంచర్ , వోల్క్స్ వ్యాలీ స్కూల్ ప్రక్కన ఖాళీ స్థలంలో ఒక వ్యక్తి మొహమ్మద్ రహీం , సన్నాఫ్ మహమ్మద్ ఇజాద్ ,వయసు: 28 సంవత్సరాలు ,వృత్తి బ్యాంగిల్స్ బిజినెస్ ,నివాసం :ఫరూక్నగర్ షాద్నగర్ ,రంగారెడ్డి జిల్లా స్వస్థలం మోయిన్ నగర్ విలేజ్ ఫరూదాబాద్, యూపీ వ్యక్తి దగ్గర 44 గ్రాముల చరస్( నల్లమందు)లభించినది.అట్టి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో…

Read More

సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలో ముగ్గుల పోటీలు

ములుగు, నేటిధాత్రి: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ములుగు జిల్లాలోని పత్తిపల్లి గ్రామంలో గ్రామ పెద్దలు పోరిక లీల – మోహన్ లాల్ గారి అధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో ప్రధమ బహుమతిగా అల్లం తేజశ్రీ తండ్రి భాస్కర్ మరియు ఓదెల సృజన తండ్రి అనిల్, రెండవ బహుమతిగా భూక్య రితిక ధర్మ మరియు భూక్య అనుష , శ్రీను తృతీయ బహుమతిగా నిమ్మల రమ్య, భాస్కర్ నీ ఎంపిక చేయడం జరిగింది. విజేతలకు…

Read More

నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఒడితల ప్రణవ్

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సమక్షంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బుడిగే శ్రీకాంత్ కీ సంభందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన ఒడితల ప్రణవ్. ఈ సందర్బంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, ఈ నూతన సంవత్సరం హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ సరికొత్త విజయాలను ఇవ్వాలన్నారు. ప్రజలంతా సఖ, సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఇటీవల నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వ ప్రతినిధిగా నేనూ సైతం…

Read More

సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేవే పత్రికలు

మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 15 సమాజ శ్రేయస్సు కోసం ప్రజలకు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసేవే పత్రికలని మొగుళ్ళపల్లి ఎస్ఐ తీగల మాధవ్ గౌడ్ అన్నారు. సోమవారం తెలంగాణ కేసరి దిన పత్రిక క్యాలెండర్ ను ఆయన మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్ లో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మీడియా ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వం తెలుసుకొని, పరిష్కార మార్గాలను చూపే జర్నలిస్టులు అంటే…

Read More
error: Content is protected !!