
గడపగడపకి అక్షింతల పంపిణీ
రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దత్తోజిపేట గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ అయోధ్య రాముల వారి అక్షింతలను పంపిణీ చేసిన గ్రామ సర్పంచ్ బండ అజయ్ రెడ్డి. ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ వేముల లింగయ్య, ఎడవెళ్లి రవీందర్, వంచ మనోజ్ రెడ్డి, పొన్నం మల్లయ్య, బడుగు ఎల్లయ్య, ముదిగంటి గోపాల్ రెడ్డి, బడుగు చంద్రయ్య, చెన్నురి కాంతారెడ్డి, బడుగు రమేష్, చేన్నురి మహేందర్ రెడ్డి, ఎడవెల్లి రమేష్, ఎడవెళ్లి రాజమల్లయ్య, తోట్ల వీరయ్య, మిరియాల సంపత్ రెడ్డి,…