75వ భారత గణతంత్ర దినోత్సవ్- నినాదం విక్షిత్ భారత్

భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75వ సంవత్సరాల భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. బ్రిటిష్ పరిపాలన, సంకేళ్ళ నుండి భారతమాత 1947 ఆగస్టు 15 స్వతంత్రం పొందినది. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 1949 సంవత్సరం జనవరి 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినది. 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ వలస పాలన నుండి భారతదేశంను “పూర్ణ స్వరాజ్”గా ప్రకటించింది. భారతదేశ తొలి రాష్ట్రపతి…

Read More

నూతన వస్త్రాలంక కార్యక్రమంలో పాల్గొన్న మండల అధ్యక్షులు

ఈరోజు ముత్తారం మండలం లక్కారం గ్రామం లో కంప మోహన్ దేవలత కూతురు నూతన వస్త్ర అలంకరణ కార్యక్రమం లో ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ పాల్గొని చిన్నారి ని ఆశీర్వదించారు ఈ కార్యక్రమం లో మండల కిసాన్ సెల్ అధ్యక్షులు గాదం శ్రీనివాస్,మచ్చుపేట సర్పంచ్ మెడగొని సతీష్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు పంజాల కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ నాయకులు గోడేటి హరీష్, సీనియర్ నాయకులు దశరథం రాంబాబు ,తాళ్లపల్లి చంద్రమౌళి…

Read More

పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్

మంథని :- నేటి ధాత్రి పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ పరిశీలించారు రోగులకు అందిస్తున్న సేవలు, ఇతర సదుపాయాలను జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అడిగి తెలుసుకున్నారు. మందులు, ఆహారం అందుబాటులోనే ఉన్నాయా..అని ఆరా తీశారు. దవాఖానాలో రోగులు, అటెండెంట్లకు అందిస్తున్న ఆహారంపై ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మాట్లాడాతూ నూతన ప్రభుత్వం ఏర్పడినందున ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితులను…

Read More

వీగిన అవిశ్వాసం…

మళ్ళీ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వర్ రావు పై పెట్టిన అవిశ్వాసం తీర్మానం వీగిపోయింది. గురువారం ఉదయం 10 గంటలకు జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానానికి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు గురువారం 10 గంటలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. కానీ.. 10 గంటల…

Read More

హైదరాబాద్ బూత్ స్థాయి సమావేశంలో.కొల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి బూత్ లెవెల్ ఏజెంట్స్ సమావేశంలో పాల్గొన్న కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బూత్ స్థాయి ఎజెంట్ల సమావేశంలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బ్లాక్ అద్యక్షులు వివిధ మండలాల అధ్యక్షులు,నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అద్యక్షులు మల్లిఖార్జున ఖర్గే హాజరై రానున్న…

Read More

ఐ ఎం ఎ ప్రెసిడెంట్ డా.కాళీప్రసాద్ తో నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరణ

హన్మకొండ, నేటిధాత్రి: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ పగిడాల కాళీప్రసాద్ తో నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. మెడికల్ విభాగంలో డాక్టర్ల చేత ఎన్నుకోబడి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినందుకుగాను అదేవిధంగా మెడికల్ విభాగం విలేకరులకు సపోర్ట్ చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఉచితంగా వైద్యం అందిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న డాక్టర్ ఖాళీప్రసాద్ కి నేటిధాత్రి విలేకరులు కృతజ్ఞతలు తెలియజేశారు, డాక్టర్ తో నేటిధాత్రి క్యాలెండర్ ఆవిష్కరించడం…

Read More

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని చింతకుంట తండాలో నూతన నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. లాంచనంగా ప్రారంభించారు. అనంతరం గుండేడు గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ…

Read More

అవార్డు సాధించన చిన్నారి ప్రదీక్షను ఆశీర్వ దించిన కూకట్పల్లి ఎమ్మెల్యే

కూకట్పల్లి జనవరి 25, నేటి ధాత్రి ఇన్చార్జి 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధి లోని రాజీవ్ గాంధీ నగర్ లో నివా సం ఉంటున్న ఆర్ పి వరలక్ష్మి కూ తురు చిన్నారి ప్రదీక్ష, కుమారి ప్రణ వి నేతృత్వంలో మానస డాన్స్ ఆఫ్ అకాడమీ తరపున అండమాన్లో కూచిపూడి నృత్యం అభినయించి నృత్య ప్రదర్శన ద్వారా నేషనల్ అవార్డు సాధించన సందర్భంగా చిన్నారి ప్రదీక్షను కూకట్పల్లి శాసనస భ్యులు మాధవరం కృష్ణారావు ఆల్విన్ కాలనీ డివిజన్…

Read More

జమ్మికుంట మునిసిపాలిటీపై మరోసారి బిఆర్ఎస్ జెండా

బిఆర్ఎస్ పార్టీకి సహకరించిన 28 మంది కౌన్సిలర్లకు ధన్యవాదాలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మున్సిపాలిటీలో అవిశ్వాసం వీగిపోయిందని, జమ్మికుంట మున్సిపాలిటీ పై మరోసారి బిఆర్ఎస్ జెండా ఎగిరిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గురువారం జమ్మికుంటలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం అన్ని…

Read More

జాతీయ ఓటర్ల దినోత్సవం

ఘనంగా నిర్వహించిన తాసిల్దార్ సునీత మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 25 జయ యశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండలంలో తాసిల్దార్ సునీత ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవనీ పురస్కరించుకొని ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించడం జరిగింది అనంతరం హై స్కూల్ నుంచి బస్టాండ్ వరకు విద్యార్థులు అధికారులు రాజకీయ నాయకులు ర్యాలీగా చేరుకొని మానవహారం నిర్వహించారు అనంతరం తాసిల్దారు సునీత మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన…

Read More

హైదరాబాద్ బయలుదేరిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

గంగారం, నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా గంగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పార్టీ జాడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామ బూత్ ఎన్రోలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం లో జరుగు ముఖ్య సమావేశం లో ఎ ఐ సి సి అధ్యక్షులు గౌరవ శ్రీ మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు ఈ సమావేశానికి.. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి డాక్టర్…

Read More

డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు త్రాగు నీరు అందించాలి

పంచాయతీ కార్యదర్శికి కాలనీ వాసుల వినతి చేర్యాల నేటిధాత్రి… ఆకునూర్ గ్రామ డబుల్ బెడ్ రూం ఇండ్లకు త్రాగు నీటి సరఫరా చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ డిమాండ్ చేశారు. గురువారం డబుల్ బెడ్ రూం కాలనీ వాసులతో కలిసి ఆకునూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి పులి బాలయ్య కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పరిధిలోని ప్రభుత్వం నిరుపేదలకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివాసముంటున్న కాలనీవాసులకు గత…

Read More

సీసీ కెమెరాలు అమర్చడానికి 30 వేలు సహాయం -ఖానాపూర్ ట్రాక్టర్ అసోసియేషన్

ఖానాపూర్ నేటిధాత్రి ఖానాపూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో ట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామంలో సిసి కెమెరా లు అమర్చాడానికి స్థానిక ఎస్ఐ బి మాధవ్ గౌడ్ కి అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి 30వేల రూపాయలు బహుకరించడం జరిగింది. సిసి కెమెరాలు ఒక్కొక్కటి 100 పోలీస్ లతో సమానం అని అన్నారు.ఈ కార్యక్రమంలో రమేష్, హరిబాబు, సురేష్, పూలు, అశోక్ మరియు పోలీస్ సింబ్బంది పాల్గొన్నారు.

Read More

జడ్చర్ల కేంద్రంలో బిజెపి జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ పర్యటన.

మహబూబ్ నగర్ జిల్లా నేటి ::ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలోని ప్రేమ్ రంగా గార్డెన్ లో నిర్వహించిన నూతన యువ ఓటర్ల కార్యక్రమానికి మాజీ మంత్రి,బిజెపి జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, ఎక్స్ మినిస్టర్ దాసు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీకే అరుణ మాట్లాడుతూ. నియోజకవర్గంలోని నూతన యువత ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్క యువత బిజెపి వైపు మొగ్గు చూపాలని ఆమె సూచించారు….

Read More

ట్రస్మా ఇచ్చిన బంద్ ను వెనక్కి తీసుకోవాలి

బిఆర్ఎస్ విద్యార్థి నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ వేములవాడ నేటి ధాత్రి వేములవాడ లో ఈనెల 27న శనివారం ట్రస్మా ఇచ్చిన బందును వెంటనే వెనక్కి తీసుకోవాలని బిఆర్ఎస్ వి నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం ఫీజులు కట్టి పాఠశాలలకు పంపిస్తే చదువు చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు బందులు పాటిస్తే ఉపాక్షించబోమన్నారు. ట్రస్మా కు ఎం ఈఓ పూర్తిగా…

Read More

మీర్పెట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (హెచ్ బీ కాలనీ ఫేజ్ -2) సంక్షేమ సంఘం (2024-2026) గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.

కాప్రా నేటి ధాత్రి జనవరి 25 కాప్రా మీర్పెట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ (హెచ్ బీ కాలనీ ఫేజ్ -2) సంక్షేమ సంఘం (2024-2026) గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. నూతన కార్యవర్గాన్ని సలహాదారులు టి.సత్యరెడ్డి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా కె.వెంకటాచారి, ఉపాధ్యక్షులుగా పిఎన్. జగదీశ్వర్ పివిఆర్ కృష్ణ, ఎస్. భువనచంద్ర, ప్రధాన కార్యదర్శి ఆర్. వి సాంబశివరావు, సంయుక్త కార్యదర్శులు యు.ఈశ్వరరావు, పి.వెంకటేశం, ఈ.రామచంద్రారెడ్డి, ఆర్గనైజింగ్…

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదులో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలి

# మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. # ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమం ఇoన్చార్జిల నియామకం నర్సంపేట,నేటిధాత్రి : రాబోయే పట్టభద్రుల శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా నియోజకవర్గం పరిధిలో అర్హత గల పట్టభద్రులను ఓటరు నమోదు చేయించడంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ 2020 నవంబర్ లోపు డిగ్రీ పాసైన ప్రతీ ఒక్కరూ…

Read More

నూతన నేటి ధాత్రి క్యాలెండర్ ఆవిష్కరించిన ఎస్ ఐ

గణపురం ఎస్ ఐ ఎం సాంబమూర్తి గణపురం నేటి ధాత్రి గణపురం మండలంలో పోలీస్ స్టేషన్ ఆవరణంలో నేటి ధాత్రి నూతన క్యాలెండర్ ను గణపురం ఎస్ ఐ మాచ్చ సాంబమూర్తి చేతుల మీదుగా నేటి ధాత్రి దినపత్రిక 2024 క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను చైతన్య పరచడంలో ముందుంటున్న పత్రిక అన్నారు ఈ కార్యక్రమములో గణపురం ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ డి.ఎస్.పి పార్టీ జిల్లా నాయకుడు రాజ్…

Read More

ఆహ ఏమి రుచి

గంగారం,నేటిధాత్రి : మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని జంగాలపల్లి గ్రామ సమీపంలో తాటి చెట్టుకు కొత్తగా గీత పెట్టిన తాటి గోల పైన పచ్చని చిలకలు చేరి కొత్తగా కల్లు దారల నుంచి వస్తున్నటువంటి కల్లు చుక్కలను జుర్రుతున్న చిలకలును చూసి బాటసారులు ఆహా ఏమి రుచి నీ చిలకలు ఉచితంగా ఆస్వదిస్తున్నాయనీ అనుకుంటు వెళ్తున్నారు.,…

Read More

తెలంగాణను పర్యాటక క్షేత్రంగా తీర్చి దిద్దాలి. -ఆచార్య సురేష్ లాల్

ముఖ్య ఆర్థిక వనరు పర్యాటకం అని కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బి సురేష్ లాల్ అన్నారు. విశ్వవిద్యాలయ చరిత్ర టూరిజం విభాగ అద్వర్యంలో ఇంచార్జ్ విభాగాదిపతి డాక్టర్ ఎం.బ్రహ్మ్మయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశం లో విద్యార్థులను, పరిశోధకులను, బోధనా సిబ్బంది ని ఉద్దేశించి సురేష్ లాల్ ప్రసంగించారు. భారత దేశ పర్యాటకం చాల గొప్పది అని, మనకున్న తీర ప్రాంతంతో బీచ్ టూరిజం అబివృద్ది చేయవచ్చు అని అన్నారు. మనకున్న ప్రాచీన దేవాలయ్లతో,…

Read More
error: Content is protected !!