సిరిసిల్ల నేతన్నలను ఆదుకోండి

– జిల్లాలను తీసివేయడం సమంజసం కాదు – రాష్ట్రంలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలు – కేసీఆర్ రాష్ట్రంలో ఏమి చేస్తే వ్యతిరేకంగా చేయాలని ఉద్దేశంతో రేవంత్ – బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్ల, మే – 4(నేటి ధాత్రి): విస్తృతంగా పర్యటిస్తున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల పట్టణంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉదయమే సిరిసిల్ల పట్టణంలో మార్నింగ్ వాక్ లో భాగంగా పలువురుతో మాట్లాడారు. రైతు…

Read More

గ్రామాల్లో ప్రభుత్వానికి, ప్రజానీకానికి వారధిలా క్రమశిక్షణతో పని చేయాలి….ఎంపీపీ పడిగల మానసరాజు

ఈరోజు తంగళ్ళపల్లి మండల పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం JPS లను రెగ్యులర్ చేసినటువంటి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నటువంటి తంగళ్ళపల్లి మండల JPS లు ఎంపీపీ పడిగల మానస గారిని, ఎంపీడీవో లచ్చాలు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంలో ఎంపీపీ పడగల మానస మాట్లాడుతూ గ్రామాల్లో ప్రభుత్వానికి, ప్రజానీకానికి వారధిగా క్రమశిక్షణతో పని చేయాలని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లచ్చాలు, పడిగల రాజు, JPS లు పాల్గొన్నారు

Read More
Congress party

ఎర్రబెల్లి స్వర్ణను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

ఎర్రబెల్లి స్వర్ణను కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎనుమాముల నేటిధాత్రి: నగరంలోని 14 డివిజన్ కాంగ్రెస్ నాయకులు, మాజీ సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటర్ అడుప మహేష్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణను వారి నివాసంలో మర్యాదపూర్వం కలిశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రజలల్లో తీసుకువెళ్లాలని సోషల్ మీడియా ద్వారా ఎక్కువ ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ హనుమకొండ వర్కింగ్…

Read More

మల్కాజ్గిరి అభివృద్ధి నా బాధ్యత, పట్నం సునీత మహేందర్ రెడ్డి ని గెలిపించండి: మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మైనంపల్లి హనుమంతరావు

మల్కాజిగిరి, నేటిధాత్రి: ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని జేఎల్ఎస్ఎన్ నగర్ లో మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సిపిఐ నాయకులతో కలిసి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ మైనంపల్లి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.కార్యక్రమంలో బాల మల్లేష్, రొయ్యాల…

Read More
Travel

వనపర్తి నుండి పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాలి .

వనపర్తి నుండి పుణ్యక్షేత్రాలకు బస్సులు నడపాలి డి ఎం కు వినతిపత్రం ఇచ్చిన ఐక్యవేదిక వనపర్తి నేటిధాత్రి :     వనపర్తి బస్ డిపోలో బస్సుల సంఖ్య పెంచి వనపర్తి నుండి పుణ్యక్షేత్రలకు బస్ లను నడపాలని వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యర్య ములో వనపర్తి డి ఎం కు ఇచ్చామని ,అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఒక ప్రకటన లో.విలేకరుకు తెలిపారు దూర ప్రాంతాలకు, మారుమూల ప్రాంతాలకు వనపర్తి డి పో బస్ లు…

Read More

విఎస్ఆర్ మార్ట్ డ్రా కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా కౌన్సిలర్ పూర్ణచారి

పరకాల నేటిధాత్రి పరకాల మున్సిపాలిటీలోని 9వ వార్డు పరిధిలోని హుజురాబాద్ రోడ్డులో గల విఎస్ఆర్ ఫ్యామిలీ మార్ట్ ప్రారంభోత్సవం మరియు ఉగాది పర్వదిన సందర్భంగా మెగా బంపర్ డ్రా స్థానిక కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి ఆధ్వర్యంలో తీయడం జరిగింది.ప్రథమ,ద్వితీయ,తృతీయ,బహుమతులుతో పాటు 100 కన్సల్టేషన్ బహుమతులు కూడా తీయడం జరిగింది.ప్రథమ బహుమతి విజేత డి,రమ 15000 రూపాయలు,ద్వితీయ బహుమతి సౌందర్య 10000, తృతీయ బహుమతి విజేత ధనలక్ష్మి గెలుపొందడం జరిగింది.డ్రాలో గెలుపొందిన విజేతలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

Read More

ఈజియస్ ద్వారా పండ్ల తోటల పెంపకం మంజూరు కొరకు అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలి

ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు పరకాల నేటిధాత్రి ఉపాధి హామీ పథకం ద్వారా చిన్న సన్న కారు రైతులకు హార్టికల్చర్ పంటలు మంజూరు కొరకు రైతులకు అవగాహన కల్పించి ప్రతిపాదనలు సమర్పించాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.బుధవారం రోజున మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరకాల మండలానికి 70 ఎకరాలు మంజూరు అయిందని పంచాయతీ కార్యదర్శులు మరియు ఫీల్డ్ అస్టెంట్లు వ్యవసాయ…

Read More

ఎంపీ వద్దిరాజుకు స్వాగతం పలికిన కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ నేటి ధాత్రి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ కేసీఆర్ కాలనీలోని తన నివాసం వద్ద స్వాగతం పలికారు.కవిత ఆహ్వానం మేరకు ఎంపీ రవిచంద్ర సోమవారం నిజామాబాద్ పట్టణానికి విచ్చేశారు.ఈ సందర్భంగా రవిచంద్రకు కవిత స్వాగతం చెబుతూ శాలువాతో సత్కరించారు.

Read More

26 వ సారి రక్త దానం చేసిన ఆర్.ఎం.పి.డాక్టర్ వనపర్తి సతీష్

చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్ గా పని చేస్తున్న వనపర్తి సతీష్, అత్యవసర సమయంలో ఫోన్ కాల్ కు స్పందించి సిరిసిల్ల గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కి వచ్చి రక్తదానం చేయడం జరిగింది. మరిగడ్డ గ్రామానికి చెందిన నేదురి భవాని అనే మహిళకు డెలివరీ బి పాజిటివ్ రక్తం అవసరం అత్యవసరంగా కావాల్సి ఉండగా, విషయం తెలుసుకున్న సతీష్ వెంటనే వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది, అలాగే సతీష్ చాలా…

Read More

అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు కుటుంబానికి ఎస్పీ కిరణ్ ఖరే ప‌రామ‌ర్శ‌

భూపాలపల్లి నేటిధాత్రి గత 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న‌ మావోయిస్టు నేత‌ మచ్చ సోమయ్య సన్నాఫ్ సమ్మయ్య కుటుంబాన్ని జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే సంద‌ర్శించారు. భూపాలపల్లి మండ‌లం పంబాపూర్ గ్రామానికి చెందిన అజ్ఞాత మావోయిస్టు, మచ్చ సోమయ్య, ఇంటికి వెళ్లి ఆయన భార్య సుగుణమ్మకు దుప్పట్లు, మెడికల్ కిట్, నిత్యవసర వస్తువుల సరుకులను ఎస్పి అందజేసి, అజ్ఞాత మావోయిస్టు కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి జీవనోపాధి, కుటుంబ పరిస్థితి, కుటుంబ నేపథ్యం, పిల్లల…

Read More
IFTU District General Secretary D. Brahmanandam

లేబర్ కోడ్స్ రద్దుకై మే 20న నిరసన ప్రదర్శనలు నిర్వహించండి.

లేబర్ కోడ్స్ రద్దుకై మే 20న నిరసన ప్రదర్శనలు నిర్వహించండి ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.బ్రహ్మానందం శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:     లేబర్ కోడ్స్ రద్దు,కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల క్రమబద్దీకరణ,ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణను నిలిపివేయాలని నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్స్ విధానాన్ని అమలు చేయాలని కనీస పెన్షన్ Rs/- 9000 ఇవ్వాలని, స్కీం వర్కర్లు ను కార్మికులుగా గుర్తిస్తూ కనీస వేతనం అమలు చేయాలని హమాలి,బీడీ,భవన నిర్మాణం,…

Read More
Vice President

ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముల్తాని.

ప్ర‌గాఢ సానుభూతి తెలిపిన జిల్లా ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముల్తాని. జహీరాబాద్ నేటి ధాత్రి: గుజరాత్ లో జరిగిన విమాన ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మొహమ్మద్ ముల్తాని అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌ పై జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల మాచునూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు మొహమ్మద్ ముల్తాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఈ సంఘటన అత్యంత బాధాకరం,సర్ధార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ కు…

Read More
BT construction Surya Nayak Thanda.

రోడ్డుకు మోక్షం ఎప్పుడో !

రోడ్డుకు మోక్షం ఎప్పుడో! కంకర వేశారు గాని రోడ్డు వేయడం మరచారు సూర్య నాయక్ తండా నుండి పిఆర్ కొప్పుల వరకు బీటీ నిర్మాణం శాయంపేట నేటిధాత్రి:   హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సూర్య నాయక్ తండా నుండి పిఆర్ కొప్పుల వరకు బీటీ నిర్మాణ ము అసంపూర్తిగా నిలిచి పోయింది. పనులు పూర్తి చేసే విషయంలో ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ చూపడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు కంకర పోసి వదిలి…

Read More

ఎన్ హెచ్ఆర్సి ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ గా డ్యాగల శ్రీనివాస్

నర్సంపేట,నేటిధాత్రి : నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్న డ్యాగల శ్రీనివాస్ ను జాతీయ అధ్యక్షులు డాక్టర్ సంపత్ కుమార్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అయిలినేని శ్రీనివాసరావు డ్యాగల శ్రీనివాస్ ను అదనంగా వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలు ఇస్తున్నట్లు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలిపెళ్లి గంగాప్రసాద్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు నక్క గంగారాం, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు విశ్వనాథుల రమేష్, యూత్…

Read More
B.R. Ambedkar

ఘనంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు… – నివాళులర్పించిన కలెక్టర్ రాహుల్ రాజ్…. కొల్చారం, (మెదక్)నేటి ధాత్రి :-     డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలో రాందాస్ చౌరస్తా, పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.   ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్…

Read More

అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం… ఆశీర్వదించండి

రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొనసాగించుకుందామని. అందుకు అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట మండలం కోరపల్లి, వెంకటేశ్వర్లపల్లి, బిజిగిరిషరీఫ్, నాగంపేట, శాయంపేట గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,…

Read More

విడుతల వారీగా గీత కార్మికులకు రక్షణ కిట్లు.

# ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి. గీత కార్మికుల ప్రమాదాల నివారణకై రక్షణ కవచాలు నర్సంపేట,నేటిధాత్రి : కళ్లు గీత కార్మికులు వృత్తిరీత్యా తాటిచెట్లు ఎక్కే క్రమంలో ఎలాంటి ప్రమాదం జరుగకుండా రాష్ట్ర ప్రభుత్వం కాటమయ్య రక్షణ కవచాలు అందిస్తున్నారని వారిని నర్సంపేట డివిజన్ పరిధిలోని విడతల వారీగా అందిస్తామని ఎక్సైజ్ సిఐ నరేష్ రెడ్డి అన్నారు.నర్సంపేట మండలం సర్వాపురం గ్రామం రేణుక ఎల్లమ్మ వద్ద గల తాటి వనంలో సంఘం అధ్యక్షులు శీలం వీరన్న గౌడ్…

Read More

ఉద్యమకారుల పట్ల వాగ్దానాలు అమలు చేయాలి

# టీజేఎస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జీ అంబటి శ్రీనివాస్ నర్సంపేట , నేటిధాత్రి : ఎన్నికల సమయంలో ఉద్యమకారులకై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలను అమలు చేయాలని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ అంబటి శ్రీనివాస్ అన్నారు.టీజేఎస్ పార్టీ నర్సంపేట డివిజన్ కార్యాలయంలో వరంగల్ జిల్లా అధ్యక్షులు షేక్ జావిద్ అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు…

Read More

ఖమ్మంలో కూరాకుల నాగభూషణం సన్మానసభ

ముఖ్య అతిధులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర లోకసభ బీఆర్ఎస్ పక్ష నేత, ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు,బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు ఖమ్మం జిల్లా నేటి ధాత్రి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం బైపాస్ రోడ్డులోని సప్తపది ఫంక్షన్ హాలులో గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో నాగభూషణం బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ ప్రధాని మోడీ తాను బీసీనని చెప్పుకుంటూనే బీసీ…

Read More
error: Content is protected !!