బండకేసి కొట్టాల్సిందే!

అధిష్టానం ఆదేశాలను అపహస్యం చేసేలా సీనియర్ల తీరు ` ప్రజల్లోకి వెళుతున్న క్రమంలో మెకాలడ్డే ప్రయత్నం ` హైకమాండ్‌ నిర్ణయాన్ని గౌరవిస్తామంటూనే హద్దుమీరుతున్న వైనం ` పీసీసీ అంటే లెక్కలేని తనం మనుగడకు మంచిదేనా..? ` రేవంత్‌కు అండగా సెకెండ్‌ కేడర్‌ ` పనిగట్టుకుని పార్టీని పంగనామాలు పెట్టే ప్రయత్నాలు ` పీసీసీ చీఫ్‌ బండాకు కొడాతనంటూ ప్రకటనతో ఒక్కసారిగా సీనియర్లలో మార్పు ` సంచలన ప్రకటనంటూ సల్లబడ్డ జగ్గారెడ్డి ` మెలికపెట్టబోయి మెత్తబడ్డ వీహెచ్‌ `పార్టీకి…

Read More

మిట్టపల్లి గ్రామంలో బోర్ల శంకుస్థాపన

సకాలంలో స్పందించిన ఎమ్మెల్యే అభినందించిన గ్రామస్తులు జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని మిట్టపల్లి గ్రామంలో చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఎస్ డి ఎఫ్ నిధులతోని శనివారం రోజున మిట్టపల్లి గ్రామంలో రెండు బోర్ల కి శంకుస్థాపన చేయడం జరిగింది. గ్రామంలోని నీటి సమస్యల గురించి వారికి తెలుపగానే నెలరోజుల వ్యవధిలోనే వారు మిట్టపల్లి గ్రామానికి రెండు బోర్లు ఇవ్వడం చాలా సంతోషకరమని మహిళలు, గ్రామ ప్రజలు హర్షం…

Read More

గోదాదేవి అమ్మవారి పూలమాల కైంకారియ సేవలో భక్తులు

వనపర్తి నేటిధాత్రి: వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం నాడు శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల సేవలో మున్సిపల్ కౌన్సిలర్ నందిమల్ల శ్యామ్ దంపతులు శ్రీధర్ దంపతులు పాల్గొన్నారని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథన్ శర్మ తెలిపారు భక్తులు ఆర్యవైశ్య సంఘం సంఘం మాజీ అధ్యక్షులు కట్ట సుబ్బయ్య ఎలక్ట్రానిక్ మీడియా మెట్రో జర్నలిస్ట్ గోవర్ధన్ ఆలయ సిబ్బంది గంగదర్ పురోహితులు పాల్గొన్నారు

Read More
Congress

బిఆర్ఎస్ నాయకుడి సవాలు స్వీకరించి సిరిసిల్ల చేరుకున్న.!

బి.ఆర్.యస్ నాయకుడి సవాలు స్వీకరించి సిరిసిల్ల చేరుకున్న కాంగ్రెస్ నేత ప్రవీణ్ జె.టోనీ సిరిసిల్ల టౌన్:(నేటి ధాత్రి) జిలెల్ల కు చెందిన బాధితులతో, ప్రభుత్వ భూమి కబ్జా పత్రాలతో మరియు పొన్నం ప్రభాకర్ గారి వద్ద ఎన్నికల్లో డబ్బులు తీసుకున్న సాక్ష్యాధారాలతో ఈరోజు సిరిసిల్ల అంబేద్కర్ వద్దకు చేరుకున్న ప్రవీణ్ జె. టోనీ.. ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పట్టణ సీఐ కృష్ణ గారు, అరెస్టు చేసి సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగినది. ఈ…

Read More

పోలీసు లకు కిట్ ఆర్టికల్ పంపిణి చేసిన జిల్లా ఎస్పీ

వనపర్తి నేటిధాత్రి మంగళవారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ జిల్లాపోలీసులకు కిట్ ఆర్టికల్ పంపిణిచేశారు. ఈసందర్బంగాఎస్పీరావుల గిరిధర్ మాట్లాడుతూ పోలీసులు చలికి వర్షం ఎండా కాలాల్లో విధులు నిర్వహించేపరిస్థితులుఉంటాయన్నారు పోలీసులకుఇబ్బందులు కలగకుండాచూసుకోవాల్సిన బాధ్యతకూడాతమపై ఉంటుందనిఅందుకొరకు శీతాకాలంను దృష్టిలో ఉంచుకొని ‘వులెన్ బ్లాంకెట్స్ ముస్కీటోనెట్, టి షర్ట్స్,లు సిబ్బందికి పంపిణీ చేశామనిఎస్పీ తెలిపారు.క్షేత్ర స్థాయిలోపనిచేసే పోలీసు సిబ్బంది సంక్షేమానికి తాము అత్యంత ప్రాధాన్యత నిస్తామని, ప్రతి ఉద్యోగి వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల…

Read More

సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించిన,

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దోరేపల్లి లక్ష్మీ రవీందర్, మహబూబ్ నగర్ జిల్లా ;;నేటి ధాత్రి స్వాతంత్ర్య భారత తొలి హోమ్ మంత్రి దేశాన్ని ఏక ఖండంగా తీర్చిదిద్దిన సమైక్యత స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని,జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా మాజీ మంత్రి వర్యులు మహబూబ్ నగర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,జడ్చర్ల శాసన సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ చర్లకొల్ల లక్ష్మారెడ్డి, జడ్చర్ల మున్సిపల్ పరిది 20 వ వార్డు లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్…

Read More

సఖి కేంద్రం సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో సఖి సెంటర్ గురించి వివరిస్తూ మహిళలకుచెప్పడం జరిగింది. సఖి వన్ స్టాప్ కేంద్రంహన్మకొండ నందు మహిళ అవగాహన సదస్సునిర్వహించడం జరుగుతుంది ఈ సదస్సులో సఖి వన్ స్టాఫ్ కేంద్రం హరితమాట్లాడుతూ సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ మరియు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో సఖి వన్ స్టాప్ సెంటర్ నిర్వహించ బడుతున్నదని కేస్ వర్కర్ హరిత మాట్లాడుతూ చిన్నపిల్లలు లైంగిక వేధింపులకు గురి కావడం జరుగుతుందని…

Read More

తాగునీరు బోరుబావిని ప్రారంభించిన జెడ్పిటిసి జోరుక సదయ్య

మొగుళ్ళపల్లి నేటి రాత్రి న్యూస్ జనవరి 30 జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని గుండ్లకర్తి గ్రామంలో ప్రజల దాహార్తినీ తీర్చడంకోసం జిల్లా పరిషత్ నిధులు , మండల ప్రజా పరిషత్ నిధులతో ఏర్పాటైన రెండు బోర్లను ఎస్సీ కాలనీ మరియు బిసి కాలనీలో స్థానిక సర్పంచ్ గూడెపు శ్రీనివాస్ స్థానిక ఎంపిటిసి, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు మంద సుధాకర్ గార్లఆధ్వర్యంలో టెంకాయ కొట్టి బోర్వెల్ ను ప్రారంభించిన స్థానిక జడ్పిటిసి జోరుక సదయ్య ఈ…

Read More

పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

లక్షెట్టిపేట (మంచిర్యాల)నేటిధాత్రి: లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి గ్రామంలో బుదవారం సాయంత్రం గాగిరెడ్డి లక్ష్మరెడ్డి అనే 64సంవత్సరాల వ్యక్తి గుర్తుతెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతునికి బార్య ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కూతరు పెండ్లి చేసుకుని కెనడాలో ఉండగా కొడుకు హైదరాబాదులో ప్రైవేట్ జాబ్ జేసుకుంటు జీవిస్తున్నాడు. దౌడేపల్లిలో బార్య భర్తలు ఇద్దరే ఉండేవారు. పిల్లలు దూరంగా ఉండటం వృద్యాప్యం దగ్గర పడుతుండటంతో చాలా దిగులు చెందేవాడు. కొడుకు సంక్రాంతి పండుగకు…

Read More

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అన్నారు. కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంగళవారం బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ కాజీపేట్‌ రైల్వేస్టేషన్‌ ఏఓ రాజేందర్‌, స్టేషన్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌లతో చర్చించారు. దీనికి సానుకూలంగా స్పందించిన అధికారులు కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను 15రోజులలో పరిష్కరించడానికి కషి…

Read More

టీడీపీ కి గన్నోజు రాజీనామా

తెలంగాణ లో పోటీ చేయకపోవడంతో రాజీనామా పరకాల నేటిధాత్రి(టౌన్) హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నియోజక వర్గ ఇంఛార్జి గన్నోజు శ్రీనివాస చారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతుతెలుగుదేశం పార్టీకి రాజీనామ చేస్తున్న అంటూ వెల్లడి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో పాల్గొనక పోవడంతో మనస్థాపం చెంది రాజీనామా చేశానన్నారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత పరకాల నియోజకవర్గంలో తనకు అధిష్టానం బాధ్యతలు అప్పగించి అప్పటినుండి నిర్విరామంగా నియోజకవర్గంలో పార్టీని కార్యకర్తలతో…

Read More

కేంద్రమంత్రి బండి సంజయ్ గారికి పాలాభిషేకం

జమ్మికుంట నేటి ధాత్రి ఈ రోజు జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అనంతరం నాయకులు మాట్లాడుతూ జమ్మికుంట యూత్ కాంగ్రెస్ నాయకులు గౌరవనీయులు బండి సంజయ్ గారి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం సిగ్గు చేత చర్యగా భావిస్తున్నాం దీన్ని వ్యతిరేకిస్తూ జమ్మికుంట Bjym ఆధ్వర్యంలో శ్రీ బండి సంజయ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇట్టి విషయాన్ని…

Read More

శ్రీసీతారామాంజనేయ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

మరిపెడ:నేటిధాత్రి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోనీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం (రామాలయం బంగ్లా)లో ఎన్నుకోబడిన నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఉదయం ఆలయంలో జరిగింది.ఆలయ శాశ్వత ఛైర్మన్,ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాంరెడ్డి, వైస్ చైర్మన్ నూకల ఆభినవ్ రెడ్డి,ఇన్చార్జి గంట్ల రంగారెడ్డి, కార్యదర్శి మరియు కోశాధికారి ఉల్లి శ్రీనివాస రావు,కమిటీ సభ్యులు ఉప్పల నాగేశ్వర్ రావు,వెంపటి, వెంకటేశ్వర్లు, బోనగిరి సత్యనారాయణ,వెంపటి. కృష్ణమూర్తి,మచ్చా వెంకట నర్సయ్య,బోడ రూపా నాయక్ ,వెరమరెడ్డి నర్సింహారెడ్డి,తల్లాడ మురళి,…

Read More

గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

కె.లక్ష్మణ్ పార్లమెంట్ బోర్డ్ సభ్యులు, రాజ్యాసభ సభ్యులు. నేటిధాత్రి, వరంగల్ తూర్పు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని దేశాయిపేట రోడ్డు కె ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన వరంగల్ తూర్పు నియోజకవర్గ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సమావేశం వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షుడు గంట రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ హాజరైనారు. ఈ సందర్భంగా పట్టభద్రులను ఉద్దేశించి లక్ష్మణ్…

Read More

*తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు “శ్రీ రేవంత్ రెడ్డి” గారికి బహిరంగలేఖ*

*తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి* *సీనియర్ జర్నలిస్టు “అనంచిన్ని వెంకటేశ్వర రావు” బహిరంగ లేఖ.* *తెలంగాణ ఉద్యమానికి చైతన్య గీతికలు జర్నలిస్టులు. మలి దశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన వారిలో ముందు వరుసలో నిలిచిన వాళ్లే జర్నలిస్టులు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం సజీవంగా వుండడానికి ప్రధాన పాత్ర జర్నలిస్టులే.*  *రాజకీయ నాయకులు ఏ ఒక్కరూ ముందుకు రాని రోజులలోనే కవులు, కళాకారులు, మేధావుల సభలు, సమావేశాలను అక్షర రూపంలో సజీవం చేసిన…

Read More
MP Suresh Shetkar

ఎంపీ సురేష్ శెట్కార్ కలిసిన మిషన్ భగీరథ డి. ఈ సృజన్ చక్రవర్తి.

ఎంపీ సురేష్ శెట్కార్ కలిసిన మిషన్ భగీరథ డి. ఈ సృజన్ చక్రవర్తి. జహీరాబాద్ నేటి ధాత్రి: మిషన్ భగీరథ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ జహీరాబాద్ డివిజన్ నూతన డి. ఈ గా నియమితులైన జి. సృజన్ చక్రవర్తి గురువారం జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, మాజీ మంత్రి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ ఏ చంద్రశేఖర్లను మర్యాదపూర్వకంగా ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జహీరాబాద్ డివిజన్లో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల…

Read More

ఘనంగా నాగుల పంచమి వేడుకలు

రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల పరిధిలోని పలు ఆలయాలు నాగుల పంచమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడయి.ప్రతియేటా శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి రోజున పెద్దఎత్తున మహిళలు తెల్లవారు జామున నుండే భక్తిశ్రద్ధలతో నాగదేవతకు పాలు పూలు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు..గ్రామంలోని గండి వెంకటేశ్వరస్వామి ఆలయం, శివాలయం, బుగ్గ రాజేశ్వర స్వామి వారి ఆలయాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహిళలు పుట్టలో పాలు పోసి…

Read More

మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్

మహారాష్ట్ర కొత్త సీఎంపై క్లారిటీ వచ్చేసింది. కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశంలో ఆయన పేరును ఆమోదించారు. గురువారం ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ అధికారికంగా ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫఢ్నవీస్‌ రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. గురువారం ఆజాద్‌ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా ఎన్​డీఏ కీలక నేతలు…

Read More

పోలీస్ అధికారులకు సన్మానాలు

హనుమకొండ: నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వరంగల్ పోలీస్ కమిషనర్: అంబర్ కిషోర్ ఝా IPS గారిని పోలీస్ కమిషనర్ కార్యాలయం లో రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలక మండలి సభ్యులు & సామాజికవేత్త : ఈ.వి. శ్రీనివాస్ రావు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా పాలకవర్గ సభ్యులు: డాక్టర్ మాగంటి శేషుమాదవ్, తానా అధ్యక్షులు డాక్టర్ పి. ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలియచేసినారు. అనంతరం బదిలీ ఫై వెళ్తున్న వరంగల్ పోలీస్…

Read More

బిజెపిని బలోపేతం చేయడమే సంకల్పం.

# భాజపా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ # 3 వ వార్డ్ వల్లభ్ నగర్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడమే సంకల్పంగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్లు భాజపా వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ తెలిపారు.బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నర్సంపేట పట్టణంలోని 3 వ వార్డ్ వల్లభ్ నగర్ లో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులతో కలిసి…

Read More
error: Content is protected !!