Gold ornaments for Kotagulla..

కోటగుళ్ల కు బంగారు అభరణాలు..

కోటగుళ్ల కు బంగారు అభరణాలు బహుకరించిన ఎన్ ఆర్ఐ దంపతులు గణపురం:నేతి ధాత్రి గణపురం మండలం కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ కు రూ. ఒక లక్ష 21 వేల విలువైన రెండు బంగారు గొలుసులను గణపురం మండల కేంద్రానికి చెందిన అట్లూరి జగన్ మోహన్ రావు ఉదయలక్ష్మి దంపతుల కూతురు, అల్లుడు అమెరికాలోని కాలిపోర్నియా షానోజ్ లో నివాసం ఉంటున్న ఉయ్యూరు రామకృష్ణ శిల్పా చౌదరి దంపతులు సోమవారం స్వామివారికి అమ్మవారికి…

Read More

కరెంటు పోలును ఢీకొని వ్యక్తి మృతి

జమ్మికుంట: నేటి ధాత్రి కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామానికి చెందిన మండ సురేష్ ( 27) అనే వ్యక్తి ఇల్లందకుంట మండలం మండలం మర్రివాని పల్లి గ్రామ శివారులో తన ద్విచక్ర వాహనంతో కరెంటు పోలును ఢీకొనగా తీవ్ర గాయాల కాగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మండ సురేష్ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపెళ్లి గ్రామంలో గత కొంతకాలంగా కూలి పని చేసుకుంటూ తన భార్య పిల్లలతో ఉంటున్నాడు. కొత్తపల్లి నుండి…

Read More
Education

విద్యారంగంలో మనువాద భావాజాలానికి వ్యతిరేకంగా.!

విద్యారంగంలో మనువాద భావాజాలానికి వ్యతిరేకంగా పోరాడుదాం…PDSU పి డి ఎస్ యు ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ చెన్నూర్:: నేటి ధాత్రి     చెన్నూర్ కేంద్రంలో కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి డి ఎస్ యు ఆధ్వర్యంలో ఉస్మానియా క్రాంతి ధార కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53 వ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా PDSU జిల్లా ఉపాధ్యక్షుడు పి.సికిందర్ మాట్లాడుతూ…ఉస్మానియా యూనివర్సిటీలోమతోన్మాదానికి ,మహిళలపై…

Read More

పక్క హైట్రిక్ బిఆర్ఎస్ లో చేరికల జోరు…

పరకాల పట్టణం నుండి పలువురు బి.ఆర్.ఎస్.లో చేరిక పరకాల నేటిధాత్రి పరకాలలో గులాబీ జెండా ఎగరేసి బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించడం తథ్యమని పరకాల బిఆర్ఎస్ అభ్యర్థి,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పరకాల టౌన్ 3వ వార్డుకు చెందిన ఇతర పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో హనుమకొండలోని వారి నివాసంలో గులాబీ కండువా కప్పుకున్నారు.పార్టీలో చేరిన వారిలో ఎండి అఫ్రోజ్,గడ్డం అనిల్,ఓ అశోక్,ఎస్ అఖిల్,పి శివకుమార్,ఎండి ఉమర్ పాషా,టి దేవేందర్,గడ్డం విష్ణు లతో పాటు పలువురు…

Read More

గంగుల గాంధీ గిరి

`మంత్రిని గట్టిగడగాలే! `సబ్జెక్టు తో రావాలే! `ఎన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టారని నిలదీయాలే. `ప్రతిపక్షాలకు మంత్రి గంగుల రివర్స్‌ కౌంటర్‌. `ఖంగుతిన్న ప్రతిపక్షాలు. `ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ నేతలు ఇరుకున పెడదామనుకున్నారు. `పోలీసులు అడ్డుకుంటారని ఊహించారు. `అల్లరి చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకున్నారు. `లాఠీ చార్జి చేస్తే రాజకీయం చేద్దామనుకున్నారు. `మంత్రి గంగుల పిలిచి గిట్లడగాలే! చెబితే ఆశ్చర్య పోయారు. `గంగుల రివర్స్‌ గేమ్‌ అర్థం కాక దిక్కులు చూసిన ప్రతిపక్షాలు. ` ప్రజల ముందు తెల్ల మొహం…

Read More

రేవంత్‌ ఆపరేషన్‌… కాంగ్రెస్‌ పరేషాన్‌!

  `సీనియర్లందరినీ సాగనంపుడే! `ఒక్కొక్కరినీ వరుస పెట్టి తరుముడే? `ఎన్నికల నాటికి పాత వాసన లేకుండా చేసుడే! `రేవంత్‌ మొదటి నుంచి అమలు చేస్తున్నదే `ఏదో ఒక సాకు చూపి చిచ్చు పెట్టుడే! `ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టుడే? `పొమ్మని పొగపెట్టుడే! `పోకపోతే రాళ్లేసుడే… https://netidhatri.com/వరాల-తెలంగాణ/ `నిద్రలేకుండా చేసుడే? `నేనంటే నేనే అని పించుకునుడే! `రేవంత్‌ కు ఎదురులేకుండా చేసుకునుడే! `పారిపోయేదాకా సోషల్‌ మీడియాను ఉసిగొల్పుడే! `హస్తంలో సీనియర్లు వెళ్లేదాకా అలజడే! `రేవంత్‌ పెడుతున్న కిరికిరే! `సీనియర్లను…

Read More
MLA Anirudh Reddy's

నీటి సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.

నీటి సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు. మిషన్ భగీరథ వాటర్ మెన్ లకు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరిక. జడ్చర్ల / నేటి ధాత్రి     మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేసే విషయంలో నిర్లక్ష్యం వహించే వాటర్ మెన్ లపై కఠిన చర్యలు తీసుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హెచ్చరించారు. గతంలో కూడా హెచ్చరికలు చేసినా తమ వైఖరిని మార్చుకోని వాటర్ మెన్ లను విధుల…

Read More

గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్‌ పండుగ

 జడ్పీ చైర్పర్సన్ శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం, సూర్యనాయక్ తండ గిరిజన సంస్కృతికి, సంప్రదాయాలకు తీజ్‌ పండుగ ప్రతీక అని వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్ భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి అన్నారు. సూర్య నాయక్ తండలో నిర్వహించిన తీజ్ వేడుకలకు జడ్పీ చైర్ పర్సన్ ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడుతూ గిరిజన యువతులు, మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకునే పండుగ తీజ్‌ పండుగ అన్నారు. ప్రకృతిని…

Read More

జీవుల ప్రాణ,ఆరోగ్య దాతలు ఈ అడవులు

మానవుల ప్రాణవాయువు, ఆహారం,ఆశ్రయం,జీవనోపాధి, ఔషదాలు అందించుటలో వాటి పాత్ర ఆమోగం విజ్ఞాన దర్శిని జిల్లా అధ్యక్షుడు పెండ్యాల సుమన్ పరకాల నేటిధాత్రి అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా సమస్త జీవులకు అక్షిజన్,నీరు అందించే చెట్లు,అడవులు మానవుల జీవితంలో బాగమయ్యాయి ఇట్టి అడవులు తెలంగాణ లో 26,969,54 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నాయి.దేశపు అడవుల విస్తీర్ణంలో రాష్ట్రo 12వ స్థానంలో ఉంది ఇక్కడి అడవులను వాటి స్వభావాన్ని బట్టి మూడు రకాలుగా విభజించారు ఉష్ణమండల పొడి ఆకురాల్చే…

Read More

పీవైఎల్ బహిరంగ సభ విజయవంతం చేసిన యువతరానికి విప్లవ జేజేలు

గుండాల మండల అధ్యక్ష, కార్యదర్శులు సనప కుమార్, పూనెం మంగయ్య గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ తెలంగాణ రాష్ట్ర ఎనిమిదవ మహాసభల సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. బహిరంగ సభను విజయవంతం చేయడానికి గుండాల మండలంలోని వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన యువతరానికి ,ప్రగతిశీల యువజన సంఘం గుండాల మండల కమిటీ తరఫున విప్లవ జేజేలు తెలియజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర…

Read More

తెలంగాణ దశాబ్ది డిపాజిట్ పథకం

నెక్కొండ, నేటి ధాత్రి: వరంగల్ జిల్లా డిసిసిబి చైర్మన్ మార్నింగ్ రవీందర్రావు ఆదేశాల మేరకు నెక్కొండ డిసిసిబి బ్యాంకులో శుక్రవారం ఏజీఎం పి కృష్ణమోహన్ బ్యాంకు సిబ్బంది మరియు పిఎసిఎస్ కార్యదర్శి తో రివ్యూ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది డిపాజిట్ పథకం ప్రవేశపెట్టామని ఇందుకు గాను 8.10% అత్యధిక వడ్డీ చెల్లించనున్నామని ఎందుకోసం బ్యాంకు సిబ్బంది పిఎసిఎస్ కార్యదర్శులు డిపాజిట్లు విధివిగా సేకరించాలని, ఆయన అన్నారు అలాగే రుణమాఫీ కోసం…

Read More

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానం

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పదవ తరగతి బ్యాచ్ 2002-2003 అక్టోబర్ 6 తేదీ ఆదివారం రోజున జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా కనుల పండగ అత్యంత వైభవంగా జరుపుటకు విద్యార్థులందరికీ ఆహ్వానం తెలుపడం జరుగుతుంది.20 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరపడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు ఆనాటి జ్ఞాపకాలను…

Read More
Chandraprakash

టీఆర్పీఎస్ మండల కార్య వర్గం ఎన్నిక.

టీఆర్పీఎస్ మండల కార్య వర్గం ఎన్నిక శాయంపేట నేటిధాత్రి:   తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం(టీఆర్పీఎస్ ) మండల కార్యవర్గాన్ని గురువారం మండల కేంద్రంలోని చేనేత సహకార సొసైటీలో ఎన్ను కున్నారు. మండల అధ్యక్షుడి గా సామలమధుసూదన్ ఇటీవల ఎన్నిక కాగా, గౌరవ అధ్యక్షులుగా వావిలాల వేణుగోపాల్ ప్రసాద్, కందగట్ల ప్రకాష్, ఉపాధ్యక్షులుగా బాసని చంద్రమౌళి, గుర్రం అశోక్, ప్రధాన కార్యదర్శి సామల రవీందర్, కోశాధికా రిగా రంగు శ్రీధర్, సహాయ కార్యదర్శులు బడుగు రవీందర్, బాసని…

Read More

అంగన్వాడి సెంటర్ కు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే

నడికూడ,నేటిధాత్రి: మండలంలోని రాయపర్తి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ కు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతు వేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ఫ్లెక్సీ ల రూపంలో గ్రామాలలో ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్థిక సర్దుబాటు చేసుకుంటూ అంచలంచలుగా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని,ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,200 ఉచిత కరెంట్,500 రూ వంట గ్యాస్,రెండు…

Read More
Congress party

నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే.

నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే ప్రజా పరిపాలన లక్ష్యం…. తంగళ్ళపల్లి నేటి రాత్రి…     తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో తంగళ్ళపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించటం పాటు అత్యవసర సమయంలో వైద్యం చేయించుకోలేని నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగకరంగా…

Read More

శ్రీమన్నారాయణ శ్రీలహరీకృష్ణ మహిమదిన పండుగను ఘనంగా నిర్వహించిన లహరికృష్ణ భక్తులు

ముత్తారంలో ఘనంగా నిర్వహించిన లహరికృష్ణ భక్తులు ముత్తారం :- నేటిధాత్రి ముత్తారం గ్రామంలో సోమవారం రోజున లహరి కృష్ణ భక్తులు అందరూ కలిసి మహిమదిన ఉత్సవా పండుగను ఘనంగా నిర్వహించి .శ్రీమన్నారాయణ శ్రీలాహరీకృష్ణ ఉపదేశమలను భక్తులు జ్ఞాపకం చేసుకొని ఉచ్చరిస్తు వారు ఉపదేశించిన ఉపదేశములలో ఒకే దేవుడు ఒకే దేశము సిద్ధాంతంమును మానవులందరూ ఒక్కటే.మనమందరం ఆయన సృష్టి జాతి, మత, కుల,బెదములను మరచి ప్రజలందరు సోదరబావంగా జీవించాలని ప్రబోధించారు. మానవుల యొక్క జన్మ విమోచన నిమిత్తం బ్రహ్మ…

Read More
CM Revanth Reddy.

రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం.

రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం జైపూర్,నేటి ధాత్రి: జైపూర్ మండలం ఇందారం రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం సోమవారం నిర్వహించడం జరిగింది.రైతు వేదికల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రైతులకు ముఖ్య సూచనలు సలహాలు చేశారు.ఈ సందర్భంగా జైపూర్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 75 వేల కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి ఖర్చు…

Read More

బిట్‌కాయిన్ దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఒకే రోజులో 700K లావాదేవీలను లాగ్ చేసింది

శాన్ ఫ్రాన్సిస్కో: బిట్‌కాయిన్ గత వారంలో లావాదేవీల పరిమాణంలో అసాధారణ పెరుగుదలను చూసింది, ఒకే రోజులో 700,000 లావాదేవీలను లాగిన్ చేసిందని కొత్త డేటా చూపించింది. Analytics సంస్థ IntoTheBlock సమర్పించిన డేటా ప్రకారం, నివేదించబడిన బిట్‌కాయిన్ లావాదేవీల సంఖ్య దాదాపు 703,000కి పెరిగింది, ఇది 2023లో నమోదైన అత్యధిక సంఖ్యను మాత్రమే కాకుండా దాదాపు రెండేళ్లలో చూసిన అత్యధిక లావాదేవీల వాల్యూమ్‌ను కూడా సూచిస్తుంది. “చారిత్రక మైలురాయి: బిట్‌కాయిన్ శుక్రవారం రికార్డు స్థాయిలో 703K లావాదేవీలను…

Read More
BSP

బిఎస్పి చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్.

నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మొదటి లిస్టులో మంజూరు చేయకపోతే ఉద్యమం తప్పదు బిఎస్పి చర్ల మండల అధ్యక్షుడు కొండా చరణ్ చర్ల నేటి ధాత్రి:   చర్ల మండల కేంద్రంలో బిఎస్పి పార్టీ కార్యాలయంలో పార్టీ మండల కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కొండా చరణ్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నియామకం లో గ్రామ కమిటీలు ఇచ్చిన లిస్టు అన్యాయమని అన్నారు చర్ల మండల వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నదని ఆవేదన…

Read More
spiritual union

ఆనందోత్సాహాల నడుమ నేటికవిత ఆత్మీయ సమ్మేళనం.

ఆనందోత్సాహాల నడుమ నేటికవిత ఆత్మీయ సమ్మేళనం మెట్ పల్లి ఫిబ్రవరి 26 నేటి ధాత్రి ఉదయసాహితి తెలంగాణ ఆధ్వర్యంలో అంతర్జాల సమూహం లో నిర్వహింపబడుతున్న నేటికవిత ఆత్మీయసమ్మేళనం ఫిబ్రవరి23న ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞాన కేంద్రంలో ఆనందోత్సాహాల మధ్య అత్యంత వైభవంగా జరిగింది., రెండు తెలుగు రాష్ట్రాల లోని నేటికవిత సభ్యులు ఈ సమ్మేళనం లో పాల్గొని సమ్మేళనానికి నిండు శోభను కూర్చారు. ఆత్మీయ పలకరింపుతో, సాహిత్య సంబంధ ఊసులను పంచుకోవడానికి ఖమ్మంలోని బోడేపూడి విజ్ఞాన కేంద్రం వేదికైంది….

Read More
error: Content is protected !!