Tehsildar fishermen

తహసీల్దార్ మత్స్యకారులు వినతి పత్రం అందజేత.

తహసీల్దార్ మత్స్యకారులు వినతి పత్రం అందజేత వీణవంక, (కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :         వీణవంక మండల కేంద్రంలో అతి పెద్ద కల్వల చెరువు పై ఆధారపడి సుమారు 300 మంది మత్స్యకారులు జీవన ఉపాధి కొనసాగిస్తున్నాము గత రెండు సంవత్సరాలుగా చెరువు యొక్క తూము మరమ్మత్తులు చెడిపోయి నీరు వృధాగా పోవడం వలన చెరువులలో చేపలు చనిపోతున్నాయి దీనివలన మత్స్యకారుల జీవన ఉపాధి ప్రశ్నార్థకంగా మారుతుంది కావున సంబంధిత అధికారులు తక్షణమే…

Read More

కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంటు టికెట్ మాదిగలకు ఇవ్వాలి

రోడ్డుపై రాస్తారోకో చేసిన దళిత సంఘాల నాయకులు భూపాలపల్లి నేటిధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ టికెట్ మాదిగలకు ఇవ్వాలని దళిత సంఘాలు ధర్నా చేయడం జరిగింది పోలీసులు దళిత సంఘాల నాయకులను అరెస్టు చేయడం జరిగింది అనంతరం దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభా చాలా ఉన్నది అలాగే వరంగల్ పార్లమెంటు పరిధిలో…

Read More

ఎంపీ వద్దిరాజు తెలంగాణ భవన్ లో బాపూజీకి నివాళి

Date 21/09/2024 —————————————- రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ‌.రామారావు, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి,మాజీ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,కాలేరు వెంకటేష్,మాగంటి గోపీనాథ్ తదితర ప్రముఖులతో కలిసి స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు బాపూజీ 12వ వర్థంతి సందర్భంగా శనివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ ప్రముఖులు పూలదండలు వేసి, పూలు జల్లి శ్రద్ధాంజలి…

Read More
Facilities.

విద్యార్థులు నచ్చిన సబ్జెక్టు కోరుకోకోవాలి .!

విద్యార్థులు నచ్చిన సబ్జెక్టు కోరుకోకోవాలి . విద్యార్థి పరిషత్ జిల్లా కార్యదర్శి కేదార్నాథ్ వనపర్తి నేటిధాత్రి :     పదవ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులో చేరాలని మీరు ఎంచుకున్న సబ్జెక్టు మీ ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఎంపిక చేసుకోవాలని టీజీవీపీ వనపర్తి జిల్లా కార్యదర్శి ఉడుత కేదార్నాథ్ యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు . విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లు తీసుకునేటప్పుడు ఆ కాలేజీ యొక్క ఆధ్యాపక…

Read More

అరెస్ట్ లతో ఉద్యమాలు ఆపలేరు

సంఘీ ఎలెందర్, దళిత హక్కుల పోరాట సమితి, వరంగల్ జిల్లా అధ్యక్షులు. నేటిధాత్రి, వరంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్బంగా దళిత హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభత్వం ఎన్నికల హామీలో బాగంగా దళిత బంధు స్థానంలో అంబేద్కర్ అభయస్తం క్రింధ ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తము అని చెప్పి ప్రభత్వం ఏర్పడి సంవత్సరం ఐనా అంబేద్కర్ అభయ హస్తం గురుంచి మాట్లాడకుండా ఉండడాన్ని నిరసిస్తు, ముఖ్యమంత్రి పర్యటనలో నిరసన…

Read More

వర్తక సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు

వనపర్తి నేటిదాత్రి : వనపర్తి పట్టణంలో వర్తక సంఘం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించామని వర్తక సంగం అధ్యక్షులు పాలారి సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు ఈ వేడుకలలో కిరాణం వ్యాపారులు వర్తక సంఘం కమిటీ నాయకులు నరేష్ ఈ సందర్భంగా కిరాణము వ్యాపారులకు పాలాది హోలీ శుభాకాంక్షలు తెలిపారు

Read More

గ్రామీణ విద్యార్థికి డీఎస్సీలో జిల్లా స్థాయి నాలుగో ర్యాంక్

జమ్మికుంట: నేటిధాత్రి గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి డీఎస్సీ 2024 ఫలితాలలో గణిత విభాగంలో జిల్లా స్థాయిలో నాలుగో ర్యాంక్ సాధించాడు. ఇల్లందకుంట మండలంలోని చిన్న కోమటి పల్లి గ్రామానికి చెందిన చుక్క రామకృష్ణ ఇటీవల జరిగిన డీఎస్సీ లో గణితం విభాగంలో జిల్లా స్థాయి నాలుగో ర్యాంకు సాధించాడు. ప్రాథమిక విద్యను విద్యారణ్య ఆవాస విద్యాలయంలో చదివి, ఇంటర్ డిగ్రీ ని విస్డం మరియు చాణిక్య డిగ్రీ కళాశాలలో పూర్తి చేశారు. గ్రామీణ ప్రాంతానికి…

Read More

ఉచిత ఆయుర్వేదిక్ వైద్య శిబిరం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలోని రేగుళ్ల గ్రామంలో ఉచిత ఆయుర్వేదిక్ వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సిహెచ్ కుమార్ స్వామి, శ్రీనివాసరావు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో సుమారు 65 మంది రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ పాల్గొన్నారు

Read More
Kalyana Notsavam

వైభవంగా శ్రీ మత్స్య గిరి స్వామి కళ్యా ణోత్సవం.!

అంగరంగ వైభవంగా శ్రీ మత్స్య గిరి స్వామి కళ్యా ణోత్సవం శాయంపేట నేటిధాత్రి:     శాయంపేట మండల కేంద్రం లోని అతి పురాతనమైన శ్రీ మత్స్యగిరిస్వామి దేవాల యంలో తిరు కళ్యాణ బ్రహ్మో త్సవాలలో భాగంగా భూదేవి శ్రీదేవిలతో శ్రీ మత్స్యగిరి స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.గుడి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి దంపతులు తమ ఇంటి నుంచి పట్టు వస్త్రాలను తలంబ్రాలను మంగళ వాయి ద్యాల మధ్య తీసుకువచ్చి స్వామివారికి సమర్పించినారు వేదమంత్రాల…

Read More

ఉపాధి హామీ కూలీల వేతనాలు వెంటనే చెల్లించాలి

ఎంపీటీసీ గోవిందుల లావణ్య-జలపతి గొల్లపల్లి నేటిధాత్రి: జగిత్యాల జిల్లాగొల్లపల్లి మండలం లక్ష్మిపూర్ గ్రామంలో పెద్దగుట్ట వద్ద జరుగుతున్న ఉపాధిహామీ పనులను జిల్లా అంబుడ్స్ మెన్ కృష్ణ రెడ్డి, స్థానిక ఎంపీటీసీ గోవిందుల లావణ్య-జలపతి పరిశీలించడం జరిగింది. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధిహామీ కూలీలతో మాట్లాడటం జరిగింది. వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం జరిగింది. అనంతరం ఎంపీటీసీ గోవిందుల లావణ్య జలపతి మాట్లాడుతూ కూలీల వేతన చెల్లిపులో జాప్యం జరుగుతున్నదని నెలల తరబడి కూలి డబ్బుల…

Read More

వివాదానికి కారణం కార్యకర్తల అత్యుత్సాహమే:- తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

నేటిధాత్రి, వరంగల్ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు. ఇరువురు నేతలతో మాట్లాడినట్లు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడి. వివాద పరిష్కారం బాధ్యతలను ఇన్చార్జి మంత్రికి అప్పగించామన్న మహేశ్ కుమార్ గౌడ్. కార్యకర్తల అత్యుత్సాహం కారణంగానే వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం చెలరేగిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు….

Read More
Y. Narottam

ప్రాముఖ కాంట్రాక్టర్ జావిద్ గారిని పారామర్శించిన.

ప్రాముఖ కాంట్రాక్టర్ జావిద్ గారిని పారామర్శించిన ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై నరోత్తం .. జహీరాబాద్ నేటి ధాత్రి:           జే.జే.కన్స్ ట్రక్షన్స్ అధినేత జావిద్ గారి మాతృమూర్తి మరణించిన విషయం తెలిసి ఎస్సి కార్పొరేషన్ మాజీ చెర్మెన్ వై.నరోత్తం గారు ఈ రోజు వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి వారి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.

Read More

కెసిఆర్ సభ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది

నర్సంపేట,నేటిధాత్రి : త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 13న నర్సంపేటలో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు.ఆయన వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి,నాయకులు పాల్గొన్నారు.

Read More

bavi thavakam prarambham, బావి తవ్వకం ప్రారంభం

బావి తవ్వకం ప్రారంభం వేసవికాలంలో గ్రామపంచాయితీ పరిధిలోని ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచినీటి బావిని తవ్వడానికి పనులు ప్రారంభించామని గ్రామ సర్పంచ్‌ గోడిశాల మమత సదానందంగౌడ్‌ తెలిపారు. మంగళవారం నర్సంపేట మండలంలోని గురిజాల గ్రామంలో గ్రామ ప్రజల దాహార్తిని తీర్చడానికి మంచినీటి బావిని గ్రామసర్పంచ్‌ చేతుల మీదుగా బావి తవ్వి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సహకారంతో పనులు ప్రారంభించామని చెప్పారు. గ్రామంలోని ప్రతి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించి…

Read More

Integrity thy name Kavitha

Having been in politics since the inception of Telangana State, the BRS MLC has never used or influenced as the daughter of chief minister K Chandra Shekhar Rao. She tried to sustain on her own so that her individuality andhttps://netidhatri.com/కవిత-కడిగిన-ముత్యం/ integrity remain intact. As the cultural representative of Telangana, she has been trying to highlight…

Read More

చందుర్తి నూతన ఎస్సైగా వెంకటేశ్వర్లు శుక్రవారం పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరణ.

చందుర్తి, నేటిధాత్రి: ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజలు 100 డయల్ వినియోగించుకోవాలని సూచించారు. మండలంలో శాంతి భద్రతలతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు

Read More

వనపర్తి లో పూర్తికాని రోడ్ల విస్తరణ ఇబ్బందుల్లో వాహనదారులు

వనపర్తి నేటిధాత్రి ; వనపర్తి పట్టణంలో గత రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన రోడ్ల విస్తరణ పనులు ఇంతవరకు పూర్తి కాలేదని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిఎండీ షఫీ శివకుమార్ పాండు రామకృష్ణ రమేష్ యుగంధర్ విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామా టాకీస్ నుండి ఓల్డ్ యూకో బ్యాంక్ క్రాసింగ్ వరకు బీటీ రోడ్డు వేయకుండా వదిలివేశారని దుమ్ముతో ప్రజలు తీవ్ర…

Read More

బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బలపరిచిన ఎంసీపీఐ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా మాస్ సావిత్రి

పరకాల నేటిధాత్రి బహుజన లెఫ్ట్ ఫ్రoట్ బలపర్చిన ఎంసీపీఐ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా కామ్రేడ్ సావిత్రి మాస్ ఏకగ్రీవంగాఎంపిక చేసిన బిఎల్ఎఫ్,ఎంసీపీఐ కేంద్ర కమిటీలు తెలంగాణ మలిదశ ఉద్యమకారిని,అనేక ప్రజా,విద్యార్టీ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న సావిత్రి మాస్ బలపర్చిన అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు.అందుకు ఆయా కేంద్ర కమిటీలు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చాయి.ప్రజా పోరాటలతో నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యల పట్ల గొంతు వినిపించే తెలంగాణ మలిదశ ఉద్యమ కారునిగా గుర్తించి వరంగల్ పార్లమెంట్…

Read More
error: Content is protected !!