results

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం.!

ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం ఎంపీసీ ప్రథమ సంవత్సరం భానుశ్రీ 450 మార్కులు శాయంపేట నేటిధాత్రి: తెలంగాణ ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శాయంపేట మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభంజనం సృష్టించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కందగట్ల కోటేష్ మాట్లాడుతూ ఇంటర్ ప్రధమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో తమ విద్యార్థులు అద్భుత ప్రదర్శన కనబరిచారు అన్నారు ముఖ్యంగా ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కుల గాను భానుశ్రీ 450…

Read More

వడదెబ్బతో హమాలి కూలి మృతి

వేములవాడ రురల్ నేటి ధాత్రి వడదెబ్బతో హమాలి కూలి మృతి చెందిన సంఘటన వేములవాడ మండలంలోని అచ్చన్నపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వేములవాడ రూరల్ మండలంలోని అచ్చన్నపేట గ్రామ పంచాయతీలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న కొనుగోలు కేంద్రంలో వడదెబ్బతో శంకర్ (34)రక్తం కక్కుకోని అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More

18 ఏళ్ళు దాటినా ప్రతిఒక్కరు వాక్సిన్ వేసుకోవాలి

గుండాల( భద్రాద్రి కోత్తగూడేం), నేటిధాత్రి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆల పల్లి మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న 18 సంవత్సరాలు దాటిన వ్యక్తి వాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వ ప్రాథమిక వైద్యరాలు కందుల సంధ్యారాణి అన్నారు, అనంతరం వారు మాట్లాడుతూ శనివారం అనంతోగు, జిన్నెల గూడెం,తీర్ల పురం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని వైద్య సిబ్బంది మీకు అందుబాటులో మీ గ్రామాలకు వస్తున్నారని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు అదే క్రమంలో…

Read More

పేదలకు నిత్యవసరకులు పంపిణీ

మందమర్రి, నేటిధాత్రి:- పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని ఊరు మందమర్రి గ్రామంలో మా ఊరు సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసరకు పంపిణీ చేశారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎండి ఇబ్రహీం, అధ్యక్షులు పెద్ది రాజన్న ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి టిపిసిసి సభ్యుడు నూకల రమేష్ ముఖ్య అతిథిగా హాజరై, 20 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా నూకల రమేష్ మాట్లాడుతూ, ప్రతి నెల మా ఊరు సేవా సంఘం ఆధ్వర్యంలో పేదలకు…

Read More

జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పేరు తెచ్చిన నందిని

పదవ తరగతి పరీక్షల్లో 10- GPA మార్కులు సాధించిన నందిని …. కొల్చారం, (మెదక్) నేటిధాత్రి :- కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో పేద కుటుంబానికి చెందిన దుర్గయ్య,వసంత దంపతులకు జన్మించిన ఎరుకల.నందిని స్థానిక రంగంపేట పాఠశాలలో పదవతరగతి చదివి నేటి పదవతరగతి ఫలితాల్లో 10 – GPA సాధించింది.ఎంతో కష్టపడి చదివి మంచి ఫలితాన్ని సాధించిన నందినిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.ఉపేందర్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలుపారు. అలాగే ఆమె భవిష్యత్తులో మరిన్ని…

Read More

సున్నం మురళి కృష్ణ జయంతి సందర్భంగా జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్

మంగపేట-నేటిధాత్రి సున్నం మురళీకృష్ణ జయంతి సందర్భంగా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి లో అక్టోబర్ 20 తారీకు నుండి 22 తారీకు వరకు జిల్లాస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నట్లు యూత్ అధ్యక్షులు బాడిష ఆదినారాయణ తెలిపారు. ఈ కార్యక్రమానికి ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ముఖ్య అతిథులుగా హాజైరై పోటీలు ప్రారంభించనున్నారు. ఈ టోర్నమెంట్లో ములుగు జిల్లాలోని మండలాల తో పాటు పినపాక మరియు కరకగూడెం మండలాలను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించనున్నారు. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే…

Read More

జాతీయ చైర్మన్ ఎం డి యాసీన్ గారి ఆధ్వర్యంలో, రాష్ట్ర అధ్యక్షుల ఆదేశానుసారం అని రాయాలి

*హైడ్రా కు మా పూర్తి మద్దతు(NHRC )కామారెడ్డిజిల్లా అధ్యక్షులు మర్రి మహిపాల్.*  – *జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు సంగీబావ కార్యక్రమం.* – *హైడ్రా ను అన్ని జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు విస్తరింపజేయాలి -హైడ్రా ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి, మరియు, హైడ్రా కమిషనర్ గా వ్యవహరిస్తున్న శ్రీ ఏ. వి రంగనాథ్ గారికి ప్రతేక ధన్యవాదాలు –  ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్…

Read More

నకిలీ వంటనూనె మరియు బియ్యం విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు

హనుమకొండ క్రైం నేటిధాత్రి            నకిలీ వంటనూనె విక్రయిస్తున్న ముఠాకు చెందిన నలుగురు నిందితులను టాస్క్ ఫోర్స్ మరియు మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు 1 ఫోర్ వీలర్ (టాటా ఏ సి ఈ), 1 ద్వీచక్ర వాహనం, 1 నకిలీ వంటనూనె డబ్బ, 1 బియ్యం బస్తా, 24 ఖాళి బియ్యం బస్తాలు, 1 బియ్యం బస్తాలు కుట్టే మిషన్, 1 త్రాసు, 04…

Read More

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరిక లు

నిజాంపేట ,నేటి ధాత్రి,మే 8 నిజాంపేట మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచులు కొమ్మట సత్యనారాయణ,చిన్న పైడి శ్రీనివాస్ రెడ్డి, తోపాటు సుమారు 40 మంది బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి మైనంపల్లి రోహిత్ రావుతో సాధ్యమని కాంగ్రెస్ లో చేరమన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి నీలం…

Read More

అసెంబ్లి ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టులను తనిఖీ

ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అధికారులకు,సిబ్బందికి సూచన *గ్రామాల్లో,పట్టణాల్లో ఆశ్చర్యకరమైన డైనమిక్ తనిఖీలు *అక్రమ నగదు మధ్యం ,మాధకద్రవ్యాలు,ప్రలోభ పరిచే వస్తువులు సరఫరా కాకుండా పటిష్ట నిఘా *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండలం నర్సింగాపూర్ చెక్పోస్ట్ శనివారం రోజున సాయంత్రం ఎన్నికల సందర్భంగా బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగపూర్ చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి చెస్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న…

Read More

శ్రీ నాగులమ్మ కు తొలి పూజ “మండే మెలుగుట”

శ్రీ నాగులమ్మకు ఆదివాసీ పూజారుల ప్రత్యేక పూజలు మంగపేట-నేటిధాత్రి మంగపేట మండలం వాగొడ్డు గూడెం గ్రామం లో వెలిసిన శ్రీ నాగులమ్మ అమ్మవారికి సుంకు పండగ లో భాగం గా ఆదివాసీ పూజారులు,వడ్డెలు మండే మెలుగుట కార్య క్రమాన్ని ఘనం గా నిర్వహించారు.కార్యక్రమం లో భాగం గా మంగళవారం ఉదయం పాలాయిగూడెం లో ఉన్న గోదావరి నది లో ప్రత్యేక పూజలు చేసిన ఆదివాసి మహిళలు నీళ్ల బిందెలు తో గోదావరి జలాలు తీసుకొచ్చి అమ్మవారికి సంబందించిన…

Read More

నేటిధాత్రి ఔదార్యం

*అర్ధరాత్రి ఆపదలో ఉన్న అభాగ్యులకు అండ* *ఏంజీఏం నిర్లక్ష్యానికి మరో ప్రాణం బలికాకుండా సమయస్ఫూర్తి చాటిన నేటిధాత్రి* నేటిధాత్ర:ఏల్కతుర్తీ మండలం దండేపల్లి గ్రామానికి చేందిన పోచయ్య అనే వ్యక్తికి బుధవారం రాత్రి సూమారు 8 గంటల సమయంలో ఆయన పనులు ముగించుకుని ఇంటికి వేళ్తున్న క్రమంలో కమలాపూర్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.దింతో ప్రమాదంలో తలకు, శరీరంలో పలు చోట్ల తీవ్ర గాయలవ్వడంతో బాట సారులు గుర్తించి ఆంబులేన్స్ కు సమాచారం ఇచ్చారు . ఘటన…

Read More

సేవాకార్యక్రమాలకే వినియోగం…

సేవాకార్యక్రమాలకే వినియోగం…                     ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డు సందర్భంగా తనకు లభించిన నగదు పారితోషికంలోని అధిక భాగాన్ని వివిధ సేవా సంస్థలకు విరాళంగా అందించారు.             గద్దర్ అవార్డులు (Gaddar Awards) పొందిన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు బహుమతులనూ…

Read More

రెండు దశాబ్దాలుగా ప్రారంభానికి నోచుకోక శిథిలావస్థలోకి చేరిన బస్ స్టాండ్

నిర్మాణ పనులు పూర్తిచేసుకుని 24 సంవత్సరాలు మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యం కోసం బస్టాండ్ నిర్మాణం పూర్తి చేసుకొని 24 సంవత్సరాలు గడిచిన ప్రారంభానికి నోచుకోలేదు . రెండు దశాబ్దాల క్రితం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పటి ఎమ్మెల్యే బోడ జనార్దన్ చొరవతో జైపూర్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం పనులు పూర్తి చేసినారు. బస్టాండ్ కాంట్రాక్ట్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు నిర్మాణ పనులు పూర్తిచేసిన కూడా ప్రారంభోత్సవానికి నోచుకోని కారణాలు…

Read More
Police

క్రిమినల్స్ పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు .

క్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు . మిక్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-     క్రిమినల్స్ చేంజ్ పట్టుకొని కటకటాల్లోకి పంపాల్సిన పోలీలులే క్రిమినల్స్ అయ్యారు. జైల్లో ఖైదీలకు కాపలాగా ఉండే పోలీస్ కాస్తా ఖైదీల బట్టలు వెళుకోవడానికి సిద్ధం అయ్యాడు. సిగరెట్లు డిస్టిబ్యూటీ చెస్తున్న వ్యక్తులను భయబ్రాంతులకు గురి చేసి డబ్బులు వసూలు చేస్తు సిగరెట్ ప్యాకెట్లను తీసుకెళ్తున్న…

Read More

గుండె ఆపరేషన్ బాధితుడికి ఏ ల్ 0 సి అందజేసిన ఎమ్మెల్యే

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి మండలం అచ్చుతాపురం గ్రామానికి చెందిన బోయ బక్క తిరుపతయ్య గుండె సంబంధిత సమస్యతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేసి ఒక స్టంటును అమర్చారు. మరో రెండు స్టంట్ లు అమర్చేందుకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల గ్రామ నాయకులు పాపిరెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వారికి ప్రభుత్వం తరఫున రెండు లక్షల” మంజూరైన ఏ ల్ 0 సి…

Read More

ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన గ్రీన్ భద్రాద్రి

భద్రాచలం నేటి ధాత్రి చెట్లు భూమిపై ఉన్న అన్ని జీవులకు ఆక్సిజన్ అందిస్తాయి, జీవులు విడుదల చేసిన కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తాయి. అదేవిధంగా అడవులు నీటిని, గాలిని శుద్ధిచేస్తాయి. ఔషదాల తయారీకి ఉపయోగపడతాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మొక్కలను పెంచడం అందరికీ ఆరోగ్యదాయకం. 2013 మార్చి 21 తొలిసారిగా ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గ్రీన్ భద్రాద్రి, భద్రాచలం వారు అభయాంజనేయ స్వామి పార్కు నందు మొక్కలను నాటడం జరిగింది. ఈ…

Read More

మొక్కలను నాటి సంరక్షించాలి

సిరిసిల్ల(నేటి ధాత్రి): ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా చెట్లను నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే కంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ మొక్కలు మానవజీవకోటికి ప్రాణాధారం అని అందువల్ల ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అనంతరం…

Read More
davos revanth reddy

దావోస్‌ ‘‘విజయంతో’’ పెరిగిన రేవంత్‌ ప్రతిష్ట

`రాష్ట్ర కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడిగా నిరూపణ `హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి `రాజకీయాలు కాదు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం `ఒకే ఒక్కడుగా రాష్ట్రంలో కాంగ్రెస్‌ను నడుపుతున్న రేవంత్‌ `రేవంత్‌ లేకపోతే పార్టీకి మనుగడే కష్టం `తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రతిష్టను పెంచిన రేవంత్‌ అధిష్టానానికి అప్తుడు హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడురోజుల దావోస్‌ పర్యటనను ముగించుకొని హైదరాబాద్‌ చేరుకోగానే కాంగ్రెస్‌ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ముఖ్యంగా దావోస్‌ పర్యటనలో ఆయన రికార్డు స్థాయిలో రూ.1,78,950కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకొని…

Read More

ఉమ్మడి పాలకుల పాపం! హోం గార్డులకు శాపం!!

`ఆర్డర్‌ కాపీ లేకుండా వెట్టి చాకిరీ చేయించుకున్న ఉమ్మడి పాలకులు `జై తెలంగాణ అన్నందుకే పోయిన హోం గార్డు కొలువులు `251 మంది తెలంగాణ బిడ్డలకు జరగాలి న్యాయం. `పోయిన కొలువు రాక! బతకలేక!!బతుకులేక!!! `ఆ బాధ్యత ను సీఎం కెసిఆర్‌ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కు అప్పగించారు. `ఆనాటి నుంచి మంత్రి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ` కొవ్వొత్తిలా కరిగిన కాలం! ` కనికరం కోసం నిరీక్షణం. `ఆశలు మాయం. `అవకాశాలు శూన్యం. `కానరాని…

Read More
error: Content is protected !!