గణతంత్ర దినోత్సవం లో అందరి చూపు బాలుడు వైపే

నెక్కొండ, నేటి ధాత్రి: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెక్కొండ మండలంలోని అంబేద్కర్ కూడలిలో ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవం వేడుకల్లో నెక్కొండ మండల కేంద్రానికి చెందిన సింగం ప్రశాంత్ కుమార్ ఇండియన్ ఆర్మీ డ్రెస్సులలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అతిధులు చిన్నారితో ఫోటోలు దిగుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Read More

మోకాళ్ల పై సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన

ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా కేంద్రంలో విద్యా శాఖ సమగ్ర శిక్షాలో ఒప్పంద ఉద్యోగుల రిలే ధర్నా, నిరసనలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఉద్యోగులంతా మోకాళ్లపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చల్లా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ సమగ్ర శిక్షా ఉద్యోగులందర్నీ వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జిల్లా సాధకులు ముంజాల బిక్షపతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్…

Read More

హుజురాబాద్ లో బీరు తాగుతున్నారా పురుగులు వస్తాయి జర జాగ్రత్త

హుజురాబాద్ :నేటిధాత్రి ! RRR వైన్స్ లో KF లైట్ బీర్ లో పురుగులు హుజురాబాద్ పట్టణంలోని బ్రాండ్ షాపులో బీరు తాగుతున్నారా జరా చూసి తాగండి ఎందుకంటే ఆ బీర్ లో పురుగులు రావచ్చు జాగ్రత్త!? ఎందుకంటే శనివారం ఓ మద్యం ప్రియుడికి బీరులో పురుగు రాగా సగం తాగాక గమనించి ఒక్కసారిగా వాంతి చేసుకున్నాడు. వెంటనే ఆ బీరును పట్టుకెళ్ళి బ్రాండ్ షాపు కౌంటర్ పై చూపించగా సదరు షాపు నిర్వాహకుడు దాని బదులు…

Read More

anada balikaku andaga ktr, అనాథ బాలికకు అండగా కెటిఆర్‌

అనాథ బాలికకు అండగా కెటిఆర్‌ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలికకు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అండగా నిలిచారు. ఆ బాలికకు 50వేల ఆర్థిక సహాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించి తన ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే…ముస్తాబాద్‌ గ్రామంలోని మద్దికుంట రజిత తల్లి మద్దికుంట కమలమ్మ, తండ్రి మద్దికుంట రాములు. రజిత తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా ముస్తాబాద్‌ మండలకేంద్రంలోని గుడిసెలో నివసిస్తున్నది. రజిత దీనస్థితిని ట్విట్టర్‌ ద్వారా స్థానిక శాసనసభ్యుడు, టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌…

Read More

వరిధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభం

రామడుగు, నేటిధాత్రి: రామడుగు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాల, గోపాలరావుపేట మార్కెట్ యార్డ్ లలో వరి ధాన్యం కోనుగోలు కేంద్రాలను ప్రారంబించారు. ఈకార్యక్రమంలో జిల్లా సహకారశాఖ నోడల్ అధికారి ఎండీ జలలోద్ధిన్ అక్బర్, మార్కెట్ సూపర్ వైజర్ రాజేశం, పాక్స్ సెక్రటరీ కే.మల్లేశం, సెంటర్ ఇంఛార్జిలు, రైతులు, హమాలీలు, తదితరులు పాల్గొన్నారు.

Read More

మలేషియా టౌన్షిప్ ఎదురుగా ఎగ్జిబిషన్ ప్రారంభం

కూకట్పల్లి నేటి ధాత్రి ఇన్చార్జి కెపిహెచ్బిలో పక్షుల జంతువుల లైవ్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన నిర్వాహ కులు రాజిరెడ్డి…. కూకట్పల్లి నేటి ధాత్రి ఇన్చార్జి…. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా హైదరా బాదు లోని కెపిహెచ్బి కాలనీ ప్రాంతంలోని మలేషియా టౌన్షిప్ ఎదురుగా హౌ సింగ్ బోర్డ్ భూమిలో అతిపెద్ద జం తువులు పక్షుల లైవ్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. సందర్భంగా నిర్వా హకులు మాట్లాడుతూ… నవంబర్ 15 నుండి జనవరి నెలాఖరు అంటే మొత్తం 60 రోజులు కొనసాగుతుం…

Read More

రైతులపై ముసలి కన్నీరు మండల అధ్యక్షులు ప్రవీణ్

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో నిన్న మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతుల పంట నష్టం పై జరిగిన చర్చను స్వాగతిస్తున్నామని అలాగే రైతులపై నిన్న జరిగిన చర్చపై వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత తొమ్మిది పది సంవత్సరాల నుండి అధికారంలో ఉండి రైతులను నువ్వు పట్టించుకున్న పాపాన పోలేదని అలాగే రైతులు పంట నష్టపోయి అడిగిన పాపానికి సంకెళ్లు…

Read More

జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వరంగల్ గారితో పవర్ ప్లాంట్ కార్మికుల చర్చలు

మంచిర్యాల నేటిదాత్రి: ఈరోజు శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యల పరిష్కారం గురించి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వరంగల్ వారి కార్యాలయంలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశంలో పవర్ ప్లాంట్ యాజమాన్యం మరియు కార్మికులు పాల్గొన్నారు. కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న కార్మిక చట్టం ప్రకారం చెల్లించవలసిన బెనిఫిట్స్ చెల్లించకుండా పవర్ ప్లాంట్ యాజమాని మల్కా కొమురయ్య నిర్లక్ష్యం చేస్తున్నారు….

Read More

రాహుల్ ప్రధాని అయ్యేది లేదు.. రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చేది లేదు.

అభివృద్ధి పనులు జరగాలంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతోనే సాధ్యం హసన్ పర్తి / నేటి ధాత్రి గ్రేటర్ వరంగల్ పరిధిలోని వంగపహడ్, హాసన్ పర్తి లలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న వరంగల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి అరూరి రమేష్. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మీరు ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు చేయాలని వరంగల్ పార్లమెంట్ సమస్యలను పరిష్కరించుటకు కృషి చేస్తాను. గత…

Read More

మహాత్మ జ్యోతిరావు పూలే గురుకులాలకి సొంత భవనాలు నిర్మించాలి

ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం *బీసీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కి వినతి పత్రం అందజేశారు ** ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ హన్మకొండ, నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సొంత భవనాలు లేకపోవడం వలన విద్యార్థులు ఇరుకు గదుల్లో ఉంటు విద్యను అభ్యసించే పరిస్థితి నెలకొందని , అదేవిధంగా గురుకుల పాఠశాల…

Read More

రోగరహిత జీవనం యోగాతోనే సాధ్యం: స్వామీ పరమార్ధ దేవ్

శేరిలింగంపల్లి నేటి ధాత్రి:- తారానగర్ లోని విద్యానికేతన్ స్కూల్ లో పతంజలి యోగ సమితి, భారత్ స్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత ఇంటిగ్రేటెడ్ యోగ శిబిరాన్ని నిర్వహించారు. పతంజలి యోగ పీఠ్ జాతీయ అధ్యక్షులు పూజ్య డాక్టర్ పరమార్ధ దేవ్ పర్యవేక్షణలో కొనసాగిన ఈ శిబిరంలో శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన యోగ ప్రియులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శిబిరార్ధులచే వ్యాయామ, ఆసన, ప్రాణాయామాలు చేయించిన స్వామీజీ పలు ఆరోగ్య నియమాలను సూచించారు. రోగరహిత జీవనం…

Read More

ప్రజలపక్షాన నిలబడి కొట్లాడుదాం,పార్లమెంట్ ఎన్నికల్లో బిర్ఎస్ సత్తా చాటుదాం

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి.. పరకాల నేటిధాత్రి శుక్రవారం హనుమకొండలోని వారి నివాసంలో నియోజకవర్గంలోని పరకాల,నడికూడా,ఆత్మకూర్,దామెర,గీసుగొండ,సంగేమ్ మండలాల ఎంపిపి,జెడ్పిటిసి,మండల అధ్యక్షులు,ఎంపిటిసిలు,మాజీ సర్పంచులతో వారు సమావేశమయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. సత్తా ఏంటో చాటాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.గడిచిన పది సంవత్సరాలలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సక్రమంగా వినియోగిస్తూ, పంచాయతీలను అభివృద్ధి పర్చుకోవడంలో సర్పంచుల కృషి మరవలేనిదని అన్నారు.బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి…

Read More

శ్రీ సాయి మందిరానికి రెండు లక్షల విరాళం

భద్రాచలం నేటి ధాత్రి జూనియర్ కళాశాల సెంటర్లో ఉన్న శ్రీ సాయి బాబా వారి మందిరానికి రెండు లక్షల రూపాయలు విరాళం అందినది. భద్రాచలం వాస్తవ్యులు పద్మ క్లాత్ స్టోర్స్ గొండేల రత్నకుమారి w/o లేటు గోండెల వెంకటేశ్వరరావు పేరు మీదుగా వారి మనుమడు, కోడలు కలిసి శ్రీ సాయిబాబా వారికి చేయించనున్న స్వర్ణ సింహాసనమునకు (బంగారు పూతతో ) రెండు లక్షల విరాళమును ఆలయ అధ్యక్షులు, కోశాధికారి తుమ్మలపల్లి సత్యనారాయణమూర్తి కుంచాల రమేష్ లకు అందజేశారు….

Read More

ఎమ్మెల్యే గండ్ర సత్తన్నకు ఘన సన్మానం

దేవాలయ అభివృద్ధికి సహకరించాలి శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయాన్ని గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు దర్శించి నారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు చైర్మన్ పూర్ణకుంభంతో స్వాగతం పలికి నారు ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి స్వామి వారి శేష వస్త్రంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుని సన్మానించినారు దేవాలయ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే సత్యనారాయణ…

Read More

ముదురుతున్న సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు

ముదురుతున్న సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌లు గ్రేటర్‌ వరంగల్‌ నగరంతో సహా వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సెటిల్‌మెంట్‌ గ్యాంగ్‌ల హవా కొనసాగుతుంది. సమస్య ఏదైనా అందులో తలదూర్చి సెటిల్‌మెంట్‌ చేస్తామని చెప్పడం ఈ గ్యాంగ్‌ల ప్రత్యేకత. సమస్య ఏదిలేకున్న వీరే తమ సొంత తెలివితేటలతో సమస్యలను సృష్టించి ఆ సెటిల్‌మెంట్‌ వీరివల్లే అయ్యేవిధంగా చేసి పరిష్కారం చేస్తామని చెప్పి డబ్బులు దండుకోవడం వీరు అలవాటు చేసుకున్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వీరి బాధితులు అధికసంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది సమస్య…

Read More

అంత్యక్రియలకు అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం.

మహబూబ్ నగర్ :: జిల్లా నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని చోక్కంపెట్ గ్రామంలో మండ్ల లక్ష్మయ్య(37) అనారోగ్యంతో మరణించారు. అలాగే రాజాపూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన బ్యాగరి అనసూయ (39) అకస్మాత్తుగా మరణించారు. వారి మృతికి సంతాపం తెలిపిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి. అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది. ఈ…

Read More

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతి

నడికూడ,నేటి ధాత్రి: మండలంలోని రాయపర్తి గ్రామానికి చెందిన చెలుమల్ల సాంబ రెడ్డి (59) సోమవారం మార్త స్వామి వ్యవసాయ బావి వద్ద ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.మృతుని భార్య సులోచన తెలిపిన వివరాల ప్రకారం సాంబరెడ్డి గత కొన్ని రోజుల నుండి మద్యానికి బానిసై ఆయన ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టకపోవడంతో ఆదివారం కుటుంబ సభ్యులు మందలించడంతో సోమవారం ఉదయం ఇంట్లో నుండి ఎటో వెళ్లిపోయి మధ్యాహ్నం మార్త స్వామి వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు తన లుంగితో…

Read More

అసాంఘిక కార్యకలాపాల అడ్డా ‘అన్నారం’

అసాంఘిక కార్యకలాపాల్‌ అడ్డా ‘అన్నారం’ ప్రముఖ యాత్రా స్థలం అన్నారం గ్రామంలో యాత్రికులకు ఏర్పరచిన రూములు ప్రేమికులకు అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో గ్రామంలోని కొంతమంది ప్రైవేటు రూముల యజమానులు చీకటి దందాకు తెర లేపుతున్నారని అంటున్నారు. పర్వతగిరి మండలం అన్నారం గ్రామం తెలంగాణలోని ప్రముఖ యాత్రస్థలాల్లో ఒకటి. ఇక్కడ దర్గాకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారని, జాతరకు వచ్చిన భక్తులకు రూములు కిరాయికి…

Read More

బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో చిట్యాల జెడ్పిటిసి గొర్రె సాగర్.

చిట్యాల, నేటిధాత్రి : తిరుమలపూర్ లోబిఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ఇంటింటి ప్రచారానికి హాజరైన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణా రెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ పాలన అంటే కరెంటు కష్టాలు, కాంగ్రెస్ పాలన అంటే* ఆడబిడ్డలు తాగునీటి…

Read More