సింగరేణి అక్రమ భూ సర్వే ను అడ్డుకున్న రామారావు పేట రైతులు

మా భూములను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న రైతులు జైపూర్ , నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం రామారావ్ పేట గ్రామంలో సోమవారం రోజున గ్రామంలో ఉన్న రైతులకు తెలియకుండా సింగరేణి యాజమాన్యం సర్వే పనులను ప్రారంభించింది. అదే క్రమంలో ఓసీపీకి భూములు ఇవ్వడం కుదరదని రైతులు అడ్డుకున్నారు. మంగళవారం రోజున జైపూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి యాజమాన్యం మాకు తెలియకుండ మా భూములలో సర్వే పనులు…

Read More
Dhanasiri

ధనాసిరి గ్రామంలో దారుణ హత్య.

ధనాసిరి గ్రామంలో దారుణ హత్య. జహీరాబాద్. నేటి ధాత్రి:   సంగారెడ్డి: మొగుడంపల్లి మండలంలోని ధనాసిరి గ్రామంలో ఓవ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. గ్రామానికి చెందిన సత్తార్మియా కుమారుడు అబ్బాస్ (25) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. తన మిత్రులతో డైరీఫామ్ వద్ద దావత్ చేసుకుంటుండగా మరో ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకొని మారణాయుధాలతో ఆకస్మికంగా దాడిచేసి హత్య చేశారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Celebrations.

బాబు జగ్జీవన్ రావు 118 వ జయంతి వేడుకలు. 

బాబు జగ్జీవన్ రావు 118 వ జయంతి వేడుకలు.  నిజాంపేట, నేటి ధాత్రి   నిజాంపేట మండల కేంద్రంలో శనివారం రోజున డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ 118 వ జయంతి ఉత్సవాలను దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ టీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు గరుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ 1975 సంవత్సరంలో భారత ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేయడంతో…

Read More

అధికారాన్ని అడ్డుపెట్టుకొని.. అడ్డగోలు సెటిల్మెంట్లు..!

బిఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి నర్సంపేట,నేటిధాత్రి: అధికారాన్ని అడ్డుపెట్టుకొని నర్సంపేటలో అడ్డగోలు సెటిల్మెంట్లు చేస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ రైతు సమన్వయ సమితి రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆరోపణలను చేశారు.అరాచకాలు బ్లాక్మెయిల్ తో కాలం గడుపుతున్న కాంగ్రెస్ నాయకులకు బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. శనివారం నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన…

Read More

ఎంపీడీవో గారి ఆధ్వర్యంలో పంచాయతి కార్యదర్శిలకు ఎన్నికల కోడ్ అవగాహన సదస్సు

  జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లో బుధవారం రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో పంచాయతీ కార్యదర్శులకు, సిబ్బందికి ఎన్నికల నియమావళి, మోడల్ కాంటెస్ట్ ఆఫ్ కోడ్ మరియు ఎన్నికల విధులు గురించి ఎంపీడీవో సత్యనారాయణ పూర్తి అవగాహన కల్పిస్తూ సమీక్ష సమావేశం నిర్వహించారు.

Read More

పురపాలక సంఘం తైబజార్ వేలము

మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్ర రెడ్డి. నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నాగారం పురపాలక సంఘం కార్యాలయం నందు 2024-2025 సంవత్సరం తైబజార్ వేలం పాట మరియు చికెన్ మరియు మటన్ షాపులలో వ్యర్థాలను సేకరించి వేలం పాట నిర్వహించడం జరిగింది. ఈ వేలం పాట నందు తైబజార్ వేలం 43 లక్షల పది వేల రూపాయలకు అత్యధికంగా పాడి ఎన్.కృష్ణారావు దక్కించుకోవడం జరిగింది. మరియు చికెన్ మరియు మటన్ వ్యర్థాలను సేకరించు వారు…

Read More

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ నేటిధాత్రి 25: రామంతపూర్ లోని ఏవిఈ మరియా పాఠశాల లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మానవుడిలో ప్రేమ ,క్షమగుణం పెంపొందాలి అనే క్రీస్తు ఆలోచన విధానం నిత్యం ఆచరణనియం అని ఆయన చెప్పారు. ప్రేమ, కరుణ, ద్వారా మానవాళిలో ఆనందం నింపిన యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఆయన తెలిపారు. విశ్వ మానవాళికి తన ప్రేమతత్వంతో వెలుగులు నింపిన కరుణమయుడని అన్నారు….

Read More

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు

కాప్రా నేటిధాత్రి 31: మీర్పేట్ హెచ్ బి కాలనీ డివిజన్ హెచ్ బీ కాలనీ ఫేజ్-1 గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం హౌసింగ్ బోర్డు పాస్టర్స్ ఫెలోషిప్ పాస్టర్ లతో కలిసి కేక్ కట్ చేసారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర గత ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వమే ముందుండి అధికారికంగా పండగలు…

Read More
Financial

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం.!

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ వనపర్తి నేటిదాత్రి   వనపర్తి పట్టణంలో 15వ వార్డులో భాస్కర్ సతీమణి శ్రీమతి శారద ఇటీవల మృతి చెందారు .ఈ విషయం తెలియడంతో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ మృతురాల కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు బండారు కృష్ణ వెంట మున్నూరు సురేందర్ అభిషేక్ డాక్టర్ దానియల్ వినయ్ కుమార్ మహేష్ భరత్ కుమార్ ఇంతియాజ్ మృతురాలి కుటుంబానికి సంతాపం…

Read More
Telangana state.

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి.! 

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే నే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి.  సోషల్ మీడియా వేదిక గా ప్రచారం నిర్వహించాలి మాజీమంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి నేటిదాత్ర   కె.సి.ఆర్ గారి నాయకత్వములో ఏప్రిల్ 27న వరంగల్ లో జరగనున్న బి.ఆర్.ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రన్ని అభివృద్ధి చేశారని మాజి మంత్రి అన్నారు వనపర్తి జిల్లా బీ ఆర్ ఎస్…

Read More

ఘనంగా పి వి నరసింహారావు జయంతి వేడుకలు

జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని బహుభాష కోవిదులు స్వర్గీయ పీవీ నరసింహారావు జయంతి వేడుకలను ముత్తారం మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ పీవీ నరసింహారావు చేసిన సేవలను కొనియాడారు..ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ అల్లాడి యాదగిరిరావు,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గాదం శ్రీనివాస్,మైనార్టీ…

Read More

అమరవీరుల దినోత్సవం సందర్భంగా , రామాయంపేట పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరం

రామయంపేట (మెదక్) నేటి ధాత్రి. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆదేశాల మేరకు మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్ రామాయంపేట పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో పోలీసులు రక్తదాన శిబిరం నిర్వహించి రామాయంపేట పోలీసులు,స్థానిక యూత్ నాయకులు యువకులు150 మంది వరకు రక్తదానం చేశారు. అనంతరం మెదక్ అడిషనల్ ఎస్పీ మహేందర్…

Read More

భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం టౌన్. భద్రాచలం నేటి ధాత్రి నేడు భద్రాచలం పర్యటనలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేతలతో కలిసి భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని రాములవారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వెంట స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,ఎంపీ మాలోతు కవిత ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్…

Read More

ఇద్దరి పై కేసు నమోదు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : జమ్మికుంట మండల కేంద్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట ఎక్సైజ్ సిఐ అక్బర్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తాళ్ళపల్లి స్వామి తండ్రి కనకయ్య, రాపర్తి రవి తండ్రి స్వామి అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్న 26,730 రూపాయల విలువ చేసే 210 మద్యం సీసాలు స్వాధీనం…

Read More

ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజ్ జన్మదిన సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

హసన్ పర్తి (నేటిధాత్రి) : వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు జన్మదిన సందర్భంగా 65వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యల రాంరెడ్డి ఆధ్వర్యంలో దేవన్నపేట లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు మరియు ఇతర సామగ్రి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొప్పుల సంపత్, సూరం బుచ్చిరెడ్డి, చుంచు సరేశ్, సందేల మోహన్,నందిపాక కుమార్, కస్తూరి రవి, అరెల్లి సురేష్ పాల్గొన్నారు.

Read More

ప్రైవేట్ స్కూల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి

తెలంగాణ బహుజన సమైక్య ఆధ్వర్యంలో బుధవారం రోజున హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. అనంతరం టి బి ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చంటి ముదిరాజ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రవేట్ విద్యాసంస్థల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుందని యజమాన్యాలు ఇష్టరాజ్యంగా వ్యవహరించడంతో సామాన్యుడికి ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందని అన్నారు. వెంటనే జీవో ఎంఎస్ నెంబర్ వన్ ప్రకారం ఫీజుల వివరాలను నోటీస్ బోర్డుపై పెట్టేలా చర్యలు తీసుకోవాలని అధికారులను…

Read More

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తి పై కేసు నమోదు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : సామాజిక మాధ్యమాల్లో ఒక వ్యక్తిని అవమానపరిచే విధంగా తప్పుడు పోస్టులు పెట్టిన వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేసిన సంఘటన జమ్మికుంటలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుని కథనం ప్రకారం. జమ్మికుంట మండలంలో ” నేటిధాత్రి ” పత్రిక విలేకరిగా పని చేస్తున్న దొగ్గల ప్రకాష్ వార్త సేకరణలో భాగంగా మండలంలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామ శివారులోని అసైన్డ్ భూమిలో మట్టి తీస్తుండగా సదరు విషయం పై ” నేటిధాత్రి…

Read More

ఎస్టిపిపి ని వరించిన ప్రతిష్టాత్మక రక్షణ పురస్కారం

జైపూర్,నేటి ధాత్రి: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్ సిసి ఎల్) 2X600 మెగావాట్ల జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (ఎస్టిపిపి) 2025 సంవత్సరానికి గాను“సేఫ్టీ ఎక్సలెన్స్-పవర్ థర్మల్ సెక్టర్” విభాగంలో 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవార్డు-గోల్డ్ అవార్డ్ ను అందుకుంది.అలాగే ఎస్ సిసిఎల్ కొత్తగూడెం రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ విభాగంలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు కి“బెస్ట్ సేఫ్టీ ఇన్నోవేషన్స్ టెక్నాలజీ-రిన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్” విభాగంలో 1వ గ్రీన్ ఎన్విరో సేఫ్టీ అవార్డు-గోల్డ్ అవార్డ్…

Read More

ఫస్టు వికెట్‌ డౌన్‌..

మధుకు సెక్షన్‌ మార్పు? మెమో జారీ? క్లర్కును పక్కసెక్షన్‌కు పంపడం కూడా చర్యలేనా? క్లర్కును మార్చడమంటే తప్పు జరిగినట్లే…మరి మిగతా వారి సంగతేంది? క్లర్కు ఎరనా?….లేక తిమింగలమా? తేల్చకుండా వదిలేయడం అంటే అర్ధమేమిటి? సెక్షన్‌ ఇన్‌చార్జి, సూపరెండెంటుకు తెలియకుండానే ఇదంతా జరిగిందా? కొత్తగా తెరమీదకు వచ్చిన జిరాక్స్‌ ఛలాన బాగోతమేటి? ఒకటే ఛలాన మీద రెండుసార్లు స్టాంపు పేపర్లు ఎలా ఇచ్చారు? ఇది పైదాకా వెళ్లిందా? ఇక్కడే క్లోజ్‌ చేశారా? ఇక్కడ కూడా సబ్బారావు ఆశీస్సులేనా? కమీషనర్‌గారు…

Read More

అక్టోబర్ 9న జరిగే జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

  మహబూబాబాద్,నేటిధాత్రి: యువత మేఘా జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలో పయనించాలని తేజస్వి అన్నారు.మహబూబాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు బాణోత్ శంకర్ నాయక్ – సీతా మహాలక్ష్మి ల ఆధ్వర్యంలో అక్టోబర్ – 09 న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్న సందర్భంగా సమైక్య డిగ్రీ కళాశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సంద్భంగా విద్యార్థులను ఉద్దేశించి కుమారి తేజేస్వి మాట్లాడుతూ యువత అందివచ్చిన ప్రతి అవకాశాలను వినియోగించుకోవాలనీ,జీవితంలో కష్టపడే వారికి ఎన్నటికైనా…

Read More
error: Content is protected !!