గోదావరి నది కరకట్ట స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ములుగు జిల్లా నేతిధాత్రి ములుగు జిల్లా ఏటూరు నాగారం మంగపేట మండలం గోదావరి నది పరివాహక ముంపు ప్రాంతాలలో కరకట్ట నిర్మాణం కోసం ఏటూరు నాగారం మండలం రాంనగర్, కోయ గూడెం రామన్నగూడెం ప్రాంతాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు రాంనగర్ ప్రాంతం లో 102 ఎకరాల స్థలాన్ని 6 కిలోమీటర్ల కరకట్ట నిర్మాణం కోసం 2022 లో సర్వే పూర్తి అయ్యిందని, మంగపేట మండలం లో పొదమనూర్ ముంపు ప్రాంతాలకు 2.5 కిలోమీటర్ల నూతన…

Read More

గణపతి నిమర్జనానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం

డిజె సౌండ్ సిస్టం వినియోగించడం నిషేధం * *రాత్రి పది గంటలలోపు నిమర్జనం పూర్తిచేయాలి శాయంపేట నేటి ధాత్రి:. శాయంపేట మండల కేంద్రంలోని గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో పూజల నిర్వహించి రేపు నిమజ్జనంకు వెళుతున్న క్రమంలో ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నిమజ్జోత్సవంనిర్వహించుకోవాలని తెలియపరిచారు డీజేసౌండ్ సిస్టం వినియోగించినటువంటి వారిపై కేసు నమోదు చేసి సౌండ్ సిస్టం సీజ్ చేసి కోర్టుకు అప్పగించడం, ఎవరైనా నిమర్జనం ఉత్సవాలలో సౌండ్ సిస్టం వాడినా, మద్యం సేవించి ఉత్సవాల్లో…

Read More

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన రమంచా సుధాకర్, అతని వర్గీయులు, ఆనంతపల్లి గ్రామానికి చెందిన బూరుగు ప్రవీణ్, ఆరెపల్లి మధు, వారి వర్గీయులు బోయినిపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య, జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కత్తెరపాక కొండయ్య మాట్లాడుతూ, కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి చూసిన…

Read More

నింగికెగసిన ఉద్యమ కెరటం

గుండెపోటుతో ఉద్యమకారుడు మృతి రుద్రంగిలో అలుముకున్న విషాద చాయలు రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వెంగల కొమురయ్య గౌడ్ శుక్రవారం ఉదయం గుండె పోటు రావడంతో మృతి చెందారు. కొమురయ్య గౌడ్ మృతితో రుద్రంగి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు శ్రమించి, స్వరాష్ట్ర ఉద్యమాన్ని వినూత్న రీతులలో ఆచరించడం ద్వారా ప్రజాబాహుల్యాన్ని ఆకర్షించి,ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న…

Read More
Congress party

రామకృష్ణాపూర్ లో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..

రామకృష్ణాపూర్ లో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు.. రామకృష్ణాపూర్, నేటిధాత్రి:       దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని టిపిసిసి ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు లు అన్నారు. ఏఐసీసీ అగ్ర నాయకుడు,ఎంపీ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తా వద్ద గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్మదిన…

Read More
Women's Day

మల్లక్కపేట గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవం.

మల్లక్కపేట గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవం పరకాల నేటిధాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పరకాల మండల పరిధిలోని మళ్ళక్కపేట గ్రామంలో శనివారం రోజున ఉపాధి హామీ పని వద్ద గ్రామ మహిళలంతా ఒక్కచోట చేరి మహిళ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.అనంతరం మహిళలు కేక్ కటింగ్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో పురుషులు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Read More

విధుల పట్ల అంకిత భావంతో పని చేయాలి

*నేరాల నియంత్రణకై విసిబుల్ పోలీసింగ్ అమలు చేయాలి *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ వేములవాడ, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం రోజున వేములవాడ డిఎస్పీ కార్యాలయం,వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వేములవాడ డి.ఎస్.పి కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డ్స్ ను,సిడి ఫైల్స్ తనిఖీ చేసి ,సబ్ డిివిజనల్…

Read More
Holi celebration

హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి.

హోలీ వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి ఎస్సై నరేష్ ముత్తారం :- నేటి ధాత్రి హోలీ వేడుకలను ప్రజలు సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని సూచించారు హోలీ పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 6గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రజలు సంతోషంగా జరుపుకోవాలి సహజ సిద్దమైన రంగులను ఉపయోగించాలని సూచించారు మధ్యం మత్తులో వాహనాలు నడపటం మధ్యం మత్తులో రోడ్లపై వచ్చే వారిని ఇబ్బంది పెట్టడం అసభ్యంగా ప్రవర్తించడం వాహనాల పై రంగులు చల్లడం చట్ట విరుద్ధంమని తెలిపారు…

Read More
Congress Party

నూతన ప్రారంబానికి సాంకేతం ఉగాది.

నూతన ప్రారంబానికి సాంకేతం ఉగాది కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి టౌన్ అధ్యక్షులు క్యాతరాజురమేష్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి కాంగ్రెస్ పార్టీ మొగుళ్లపల్లి టౌన్ అధ్యక్షులు క్యాతరాజు రమేష్ మొగుళ్ళపల్లి మండల పరిసరప్రాంత ప్రజలకు విశ్వవసు నామ నూతన తెలుగుసంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉగాది అనేది కొత్త ప్రారంభానికి సంకేతమని ఇది హిందూ చాంద్రమాన పంచాంగ ప్రకారం సంవత్సరంలో తొలి రోజని ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో ఎంతో భక్తి,శ్రద్ధలతో…

Read More

శివరామ కృష్ణ మండలికి ద్వితీయ బహుమతి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 17 మంగళవారం రోజు రాత్రి పరకాలలోని సాయిబాబా టెంపుల్ లో జరిగిన భజన పోటీలలో 32 భజన బృందాలు పాల్గొన్నాయి. కాగా మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన శివ రామకృష్ణ భజన మండలి వారు ద్వితీయ బహుమతి 10016లు గెలుచుకోగా పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి వారిని శాలువాలతో ఘనంగా సత్కారించి, నగదుతో పాటు మెమొంటోను అందజేశారు. ఈ సందర్బంగా భజన పోటీలలో పాల్గొని ద్వితీయ బహుమతి…

Read More

మండేపల్లి గ్రామపంచాయతీ పాలకవర్గానికి సత్కారం చేసిన సర్పంచ్

తంగళ్ళపల్లి నేటి దాత్రి తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పాలకవర్గానికి మండేపల్లి సర్పంచ్ గణప శివ జ్యోతి గ్రామపంచాయతీ పాలకవర్గం బాధ్యతలు ముగిసిన సందర్భంగా పాలకవర్గానికి శాలువాలతో సన్మానించి మెమొంటోస్ అందజేసిన స్థానిక సర్పంచ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మండేపల్లి గ్రామానికి అవార్డు రావడంలో ఎంతో బాధ్యతతో పనిచేస్తూ సహాయ సహకారాలు అందించినందుకు గాను అలాగే జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు మరియు మండల అధికారులు ప్రజా ప్రతినిధులకుఈ సందర్భంగా…

Read More
Borewell.

మంచినీటి బోర్ వెల్ తో ఊరట.

మంచినీటి బోర్ వెల్ తో ఊరట మందమర్రి నేటి ధాత్రి: మందమర్రి 24 వ వార్డులో బోర్వెల్ను ప్రారంభించిన యాదవ సంఘం అధ్యక్షుడు బండి సదానందం యాదవ్. మందమర్రి పట్టణంలోని 24వ వార్డులో ఈరోజు యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు బండి సదానంద యాదవ్ నూతన బోర్వెల్ ను ప్రారంభించారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామికి పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణకు పాలాభిషేకం చేసి ఈ సందర్భంగా బండి సదానంద్ యాదవ్ మాట్లాడుతూ 24వ వార్డు ప్రజలకు త్రాగునీటి…

Read More

పెండింగ్ కేసులు తగ్గించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి

పోలీస్ శాఖ అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టీకల్స్ సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలి జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఐ.పి.ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి నేటిదాత్రి పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ   ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…   పెండింగ్ కేసులను త్వరగతిన పరిష్కరించి పెండింగ్ కేసులను తగ్గించే విధంగా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.అవసరమైతే సంబంధింత న్యాయమూర్తులను స్వయంగా కలసి కేసుల పరిష్కరానికి…

Read More

గణపురం మండలంలో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ చేరిన బిఆర్ఎస్ నాయకులు

గణపురం నేటి ధాత్రి గణపురం మండల పార్లమెంటరీ ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరు గారెంటీలో ఐదు పథకాలు అమలు అవుతున్నాయి అభివృద్ధిని చూసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని నాయకులు…

Read More
BRS leaders

రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ.

రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ పార్టీ డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్   జహీరాబాద్ నేటి ధాత్రి:   ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ,మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప ,మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్ ,ఎమ్మెల్యే గారి తనయుడు,యువ నాయకులు మిథున్ రాజ్,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు బండి మోహన్ ,ఎస్సీ సెల్ పట్టణ…

Read More
Hospitals.

ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న.!

ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి బెల్లంపల్లి నేటిధాత్రి:   సరైన వైద్య నిపుణులను నియమించాలి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించాలని సరైన వైద్య నిపుణులను నియమించాలని యంసిపిఐ(యు) పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ జోడించండి కిరణ్ కుమారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం వారు…

Read More
Blood donation

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం.

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం. కల్వకుర్తి  నేటి ధాత్రి :     నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శివరాం జన్మదినం సందర్బంగా.. శనివారం రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి అని చెప్పారు. రక్తదానము మహాదానం మీరు దానం చేసిన రక్తము ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మనిషిని ప్రాణము పోసి…

Read More
Farmers, get ready for united struggles..

రైతులు ఐక్య పోరాటాలకు సిద్ధంకండి..

రైతులు ఐక్య పోరాటాలకు సిద్ధంకండి మాజీ సర్పంచ్ నాగరాజు మల్లాపూర్ మార్చి 17 నేటి ధాత్రి మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో రుణమాఫీ కానీ రైతులతో మొగిలిపేట మాజీ సర్పంచ్ వనతడుపుల నాగరాజు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ రుణమాఫీ కాని రైతులందరూ రాజకీయ పార్టీలకతీతంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటుందే తప్ప ఇప్పటివరకు 50 శాతం మంది రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని…

Read More
error: Content is protected !!