గవర్నమెంట్ వెస్లీ హై స్కూల్ కు మరమ్మత్తులు చేయించిన దాచేపల్లి ధనలక్ష్మి డిడిఎల్ చారిటబుల్ చైర్మన్ శరత్ బాబు

ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 22 నాచారం డివిజన్ గవర్నమెంట్ వెస్లీ హైస్కూల్లో మరమ్మత్తులు చేయించిన దాచేపల్లి ధనలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శరత్ బాబు సుమారు 6 లక్షల వ్యయంతో స్కూలు మరమ్మత్తులు పనులు చేయించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి హాజరు కావడం జరిగింది. స్కూలు సందర్శించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర…

Read More

ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఎమ్మార్వో

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఎమ్మార్వో ఆఫీస్ లో సోమవారం రోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రమేష్ కుమార్, డిప్యూటి తహశీల్దార్ కమల్ సింగ్ నాయక్,ఎంపీడీవో పి. సత్యనారాయణ పాల్గొన్నారు.

Read More

ప్రతి ఎస్సి కాలనీలను గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలి-జిలుకరా శ్రీనివాస్

26వ తేదీన యాత్ర ప్రారంభం కాబోతుంది-మచ్చ దేవేందర్ పరకాల నేటిధాత్రి విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ పరకాల మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరు నుండి ప్రతి ఎస్సీ కాలనీని గ్రామపంచాయతి చేయాలని విముక్త చిరుతల పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.నడికుడ మండలం నర్సక్కపల్లి అంబేద్కర్ కాలనీ నుండి ఈ యాత్ర మొదలవుతుందని,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చ దేవేందర్,జనరల్…

Read More

ఉన్నత పాఠశాలలో బేటి బచావో బేటి పడావో ప్రతిజ్ఞ కార్యక్రమం!!

బాలికలు సమాజానికి మణిహారం*సూపర్వైజర్ ఆండాళ్ ఎండపల్లి,జగిత్యాల నేటి ధాత్రి ఎండపల్లి మండలం గుల్లకోట ఉన్నత పాఠశాలలో బాలికల భవిష్యత్తుకు భేటీ బచావో భేటీ పడావో ప్రతిజ్ఞ కార్యక్రమం చేయడం జరిగింది, ,బాలికలు సమాజానికి మణిహారం, బాలికలకు రక్షణ కల్పిద్దాం, వారి బంగారు భవితకు పునాది వేద్దాం, స్వేచ్ఛాయుతమైన వాతావరణం మరియు పోషకాహారం అందించి, వారి అభివృద్ధికి అందరం తోడ్పడదాం ,బాలికలను బ్రతకనిద్దాం, చదవనిద్దాం 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేద్దాం మన వంతు సహాయం అందించి…

Read More

ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ గారి స్ఫూర్తితో విప్ప మొక్కలు నాటిన గ్రీన్ భద్రాద్రి సభ్యులు

భద్రాచలం నేటి ధాత్రి అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా శ్రీరామచంద్ర వారికి వృక్షార్చనలో భాగంగా గ్రీన్ భద్రాద్రి, భద్రాచలం వారు, పిఓ ప్రతీక్ జైన్ గారి స్ఫూర్తితో విప్ప మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పాకాల దుర్గాప్రసాద్ గారు మాట్లాడుతూ, భారతదేశం శతాబ్దాల నాటి నుండి ఎదురుచూస్తున్న అయోధ్యలో రాములవారి ప్రాణప్రతిష్ట సందర్భంగా గ్రీన్ భద్రాద్రి సభ్యులు సీతారామచంద్ర స్వామి వారికి వృక్షార్చనలో భాగంగా నేడు భద్రాచలంలో విప్ప మొక్కలు…

Read More

ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరిన జనాలు..

ఈకేవైసీ కోసం రేషన్ కార్డుదారుల తిప్పలు.. పిల్లలకు ఆధార్ లింక్ చేయడానికి రోజంతా క్యూ లైన్ లో పేరెంట్స్. గ్యాస్ సెంటర్ దగ్గర ఈ కేవైసీ కోసం ఎగబడ్డ జనాలు. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి రేషన్‌కార్డులోని సభ్యులందరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాలతో మహబూబ్ నగర్ జిల్లాలోని కార్డుదారులంతా అవస్థలు పడుతున్నారు.జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలకేంద్రంలో వేకువజాము నుంచే ఆధార్‌కేంద్రాల వద్ద కుటుంబసభ్యులతో సహా బారులు తీరుతున్నారు. రోజూ వందల సంఖ్యలో కార్డుదారులు…

Read More

గణతంత్ర దినోత్సవ వేడుకలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

వనపర్తి నేటిదాత్రి ఈనెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు 25న జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తేజస్ నందాలా ల్ పవర్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిoచారు గణతంత్ర వేడుకలు వనపర్తి లో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు గణతంత్ర వేడుకల నిర్వహణ బాధ్యతను అధికారులకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు లోకల్ బాడీస్ సంచిత గంగ్వార్ రెవెన్యూ ఎస్ తిరుపతి…

Read More

అయోధ్యలో అపూర్వ ఘట్టాన్ని టీవీలో వీక్షిస్తున్న ఎంపీ వద్దిరాజు

నేటిధాత్రి..హైదరాబాద్ —————————————- రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ అపూర్వ ఘట్టాన్ని తన సన్నిహితులతో కలిసి టీవీలో వీక్షించారు *ఎంపీ రవిచంద్ర హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని నివాసంలో తన సన్నిహితులు పూల రవీందర్ (మాజీ ఎమ్మెల్సీ), సర్థార్ పుట్టం పురుషోత్తం రావు,ముద్దు వినోద్,ఆది విష్ణుమూర్తి,ఆకుల రజిత్,శ్రీనివాస్ రెడ్డి, గుండ్లపల్లి శేషగిరిరావు,సోమనారాయణ, ఆవుల రామారావు తదితరులతో కలిసి టీవీలో ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని  వీక్షించారు

Read More

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవం. పురస్కరించుకుని 1008 తులసి మొక్కల పంపిణీ.

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవం. పురస్కరించుకుని  1008 తులసి మొక్కల పంపిణీ. నాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయోధ్య లో శ్రీ రామ జన్మభూమి మందిరం, నందు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట ఉత్సవం పురస్కరించుకుని ముహూర్త సమయం 12 గంటల 20 నిమిషాలకు భక్తి పారవశ్యాలతో రామ్ లల్లా కు స్వాగతం పలుకుతూ *ఎకో గ్రీన్ పరివార్* సంస్థ ఆధ్వర్యంలో 1008 “*తులసి*” మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. *ఎకో గ్రీన్ పరివార్*…

Read More

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవం. పురస్కరించుకుని 1008 తులసి మొక్కల పంపిణీ.

అయోధ్య రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టాపన ఉత్సవం. పురస్కరించుకుని 1008 తులసి మొక్కల పంపిణీ. తేదీ: 22/01/2024 (సోమవారం) నాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయోధ్య లో శ్రీ రామ జన్మభూమి మందిరం, నందు రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట ఉత్సవం పురస్కరించుకుని ముహూర్త సమయం 12 గంటల 20 నిమిషాలకు భక్తి పారవశ్యాలతో రామ్ లల్లా కు స్వాగతం పలుకుతూ ఎకో గ్రీన్ పరివార్ సంస్థ ఆధ్వర్యంలో 1008 “తులసి” మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది….

Read More

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లును అభినందించిన ఖాదర్

వనపర్తి నేటిదాత్రి : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినందుకు జిల్లా జన సమితి అధ్యక్షులు ఏం ఏ ఖాదర్ పాషా డాక్టర్ మల్లు రవిని అభినందించారు ఈ సందర్భంగా ఆయన రా హుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జన సమితి తరపున కృతజ్ఞతలు తెలిపారు మల్లుకు క్యాబినెట్ హోదా రావడంపై హర్షం వ్యక్తం చేశారు

Read More

జోగపూర్ గ్రామంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న గసిగంటి అజయ్ అనే యువకుడు

గ్రామంలో తీవ్ర విషాదఛాయలు.. మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలింపు చందుర్తి, నేటిధాత్రి: చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని గసికంటి అజయ్ అనే యువకుడు ఆదివారం రాత్రి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అజయ్ మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.. ఘటన స్థలానికి చేరుకున్న చందుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతుడు అజయ్ చనిపోవుటకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు…

Read More

అట్టలతో అయోధ్య రామ మందిర నమోనా తయారుచేసిన మల్యాల జెడ్ పి హెచ్ ఎస్ విద్యార్థి

చందుర్తి, నేటిధాత్రి: ఎన్నో శతాబ్దాల నిరీక్షణకు తెరపడి హిందువుల చిరకాల స్వప్నం నెరవేరిన రోజు భరత భూమిపై అయోధ్య రామయ్య సోమవారం ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాల రాముడు విగ్రహ పునః ప్రాణ ప్రతిష్ట తో గుడిలో కొలువుదీరే ఈ సమయం కోసమే ప్రపంచంలోని ప్రతి ఒక్క హిందువు ఆత్రుతగా ఎదురు చూసిన రోజును పురస్కరించుకొని….. చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని మాధురి సెలక్షన్ అధినేత ఎంజాల నరేష్ – రాజమణి దంపతుల కుమారుడు హరిహరన్ జిల్లా…

Read More

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీ చేసిన యువ నాయకుడు గుండా సురేష్ గౌడ్

జైపూర్, నేటి ధాత్రి: అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం రోజున ఉదయం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని శ్రీ వెలిచాల మల్లికార్జున స్వామి దేవాలయం సమీపంలో వానరులకు (కోతులు) పండ్ల పంపిణీ చేయడం జరిగింది. స్వచ్ఛందంగా గుడి సమీపంలో పండ్లు పంపిణీ చేసేవారు ఎవరైనా రోడ్డుకు దూరంగా అడవి ప్రాంతంలో వేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాము. రోడ్డు వెంట ప్రయాణించేవారు రోడ్డుపై తిను బండారాలు, పండ్లు వేయడం వల్ల తరచూ కోతులు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి….

Read More

త్వరలో మళ్ళీ టిఆర్‌ఎస్‌!

`బిఆర్‌ఎస్‌ నుంచి యూ టర్న్‌. `గూగుల్‌ కూడా టిఆర్‌ఎస్సే అంటోంది. `క్యాడర్‌ అభీష్టం మేరకే… `అతి త్వరలో శుభవార్త. `నాయకులు కోరుతున్నది టిఆర్‌ఎస్సే. `ఏ లెక్కన చూసినా టిఆర్‌ఎస్సే నెం.1 `తెలంగాణ ఆత్మను నింపుకున్నది టిఆర్‌ఎస్‌. `ఆత్మను వదులుకున్నట్లున్నది బిఆర్‌ఎస్‌. `జనం సూచనలు చెవికెక్కించుకోండి. `పదికాలాలపాటు ప్రజలే పార్టీని కాపాడుకుంటారు. `కార్యకర్తలు వందేళ్లు జెండా మోస్తారు. హైదరాబాద్‌,నేటిధాత్రి:  నిజంగా ఇది బిఆర్‌ఎస్‌ శ్రేణులకు శుభవార్తే..తీయని సందేశమే… వేడుకలాంటి విశేషమే..ఎందుకంటే చాల కాలం తర్వాత మళ్లీ ఆత్మను గుండెల్లో…

Read More

సెయింట్ జోసెఫ్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్

కాప్రా నేటి ధాత్రి జనవరి 20 చర్లపల్లి సెయింట్ జోసెఫ్ కాలనీ నుంచి నేతాజీ నగర్ వరకు 450 మీటర్ల మెయిన్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ఈ సంధర్బంగా డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేసిన అనంతరం రోడ్డు నిర్మాణ పనులను చేపట్టామని,స్థానికులు రోడ్డు పూర్తి అయ్యే వరకు జీహెచ్ఎంసి సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు,కాలనీ వాసులు,జిహెచ్ఎంసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Read More

జీహెచ్ఎంసీ కమిషనర్ రోనార్డ్ రాస్ ని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ నేటి ధాత్రి జనవరి 18 జీహెచ్ఎంసీ కమిషనర్ రోనార్డ్ రాస్ ని, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేయడం జరిగింది.ఉప్పల్ నియోజకవర్గంలోని పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని కోరడం జరిగింది. అలాగే మీర్పెట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులపై డివిజన్ పరిధిలోని ఓల్డ్ మీర్పేట్ బండబావి గ్రౌండ్ అభివృద్ధిలో భాగంగా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు హెచ్ బీ కాలని…

Read More

అర్హులైన యువత ఓటు నమోదు చేసుకోవాలి

జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ అనురాగ్ జయంతిప్రత్యేక ఓటరు సంక్షిప్త పునరీక్షన కొనరావుపేట, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండల కేంద్రంలో కార్యక్రమంలోభాగంగా మారుమూల గ్రామం కమ్మరిపేట తండాలో పరిశీలన అర్హులైన యువత ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి పిలుపు నిచ్చారు. ప్రత్యేక ఓటరు సంక్షిప్త, పునరీక్షన కార్యక్రమం లో భాగంగా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ జడ్పీ స్కూల్ లోని 242,243,244 నంబర్ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నమోదును…

Read More

అయోధ్య పదంతో అభిమానం చాటిన విద్యార్థులు

చందుర్తి, నేటిధాత్రి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి జనవరి 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ నేపథ్యంలో రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్టకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇట్టి సందర్భాన్ని పురస్కరించుకొని చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి విద్యార్థులు అయోధ్య అను ఇంగ్లీష్ అక్షరాలతో కూర్చొని అభిమానం చాటారు….

Read More

ఇంటింటికి కాషాయం జెండాలు పంపిణీ చేసిన కౌన్సిలర్

వార్డుప్రజలు సంతోషంగా ఉండాలని భక్తంజానేయ స్వామి ఆలయంలో పూజలు పరకాల నేటిధాత్రి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ సోమవారం రోజున ప్రతిఒక్కరు ఇంటిపై కాషాయంజెండా ఎగరావేసి కార్యక్రమం వీక్షించి దైవ దర్శనం చేసుకోవాలని అన్నారు.దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు 21వ వార్డు కౌన్సిలర్ ఆర్పీ జయంత్ లాల్ తన వంతు రామకార్యంగా 21వ వార్డులో నివాసం ఉంటున్న ప్రతి ఇంటిపై…

Read More