గుడుంబా స్థావరాలపై దాడులు

శాయంపేట, నేటి ధాత్రి: శాయంపేట మండలం గంగిరేణి గూడెం, సూర్య నాయక్ తండా కాట్రపల్లి గ్రామాల్లో గుడుంబా స్థావరాలపై విస్తృత దాడులు చేపట్టారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వరంగల్ అసిస్టెంట్ కమిషనర్, వరంగల్ జిల్లా ప్రొహిబిషన్, వరంగల్ రూరల్ ఎక్సైజ్ అధికారి ఆదేశానుసారం గుడంబాను పూర్తిగా నిర్మూలిం చేందుకు కార్యాచరణలో భాగంగా గుడుంబా స్థావరాలపై దాడులునిర్వహించారు.పరకాల రూరల్ ఎక్సైజ్ సీఐ తాతాజీ పేర్కొన్నారు. గుగులోతు రామన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి 20 లీటర్ల గుడంబాను స్వాధీనం…

Read More

భారతరత్న అవార్డు గ్రహీత ఎల్కే అద్వానికి పాలాభిషేకం

వనపర్తి నేటిదాత్రి : భారతరత్న అవార్డు గ్రహీత కేంద్ర మాజీ మంత్రి ఎల్కే అద్వానికి వనపర్తి పట్టణ బిజెపి అధ్యక్షులు బచ్చురాం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా బచ్చురాం మాట్లాడుతూ దేశంలో రెండు ఎంపీ స్థానాలు ఉన్న కేంద్ర మాజీ మంత్రి అద్వానీ కృషి వల్ల 400 ఎంపి స్థానాలకు చేరుకున్నదని అన్నారు దేశంలో రామ జన్మభూమి రామ మందిరం అయోధ్యలో మసీదు ఉండడంవల్ల 1984లో అద్వానీ రథయాత్ర చేపట్టారని ఆయన గుర్తు చేశారు ఈ…

Read More

నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడటమే ముదిగొండ నాగేశ్వరరావుకు ఇచ్చే ఘన నివాళి

భద్రాచలం నేటిదాత్రి వర్ధంతి సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు సిపిఎం మాజీ పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు అమరజీవి కామ్రేడ్ ముదిగొండ నాగేశ్వరరావు 8వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగింది. ముందుగా ముదిగొండ నాగేశ్వరరావు స్మారక స్థూపం వద్ద పార్టీ పతాకాన్ని రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. నాగేశ్వరరావు చిత్రపటానికిపార్టీ సీనియర్ నాయకులు, మాజీ డి సి సి బి చైర్మెన్ యలమంచి రవికుమార్…

Read More

బెంగళూరు: మహిళ, కొడుకు జంట హత్యల కేసులో ప్రేమికుడిని పోలీసులు అరెస్ట్ చేశారు

బెంగళూరు: బెంగళూరులో ఓ మహిళ, ఆమె కొడుకు జంట హత్య కేసును ఆమె ప్రేమికుడిని అరెస్టు చేయడంతో ఛేదించినట్లు కర్ణాటక పోలీసులు శుక్రవారం తెలిపారు. బుధవారం ఉదయం రవీంద్రనగర్‌లోని వారి నివాసంలో ముప్పై మూడేళ్ల నవనీత, కాల్ సెంటర్ ఉద్యోగి మరియు ఆమె 11 ఏళ్ల కుమారుడు సృజన్ శవమై కనిపించారు. నిందితుడిని 38 ఏళ్ల శేఖర్ అలియాస్ శేఖరప్పగా గుర్తించారు, వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్. నవనీత భర్త పాత్ర ఉన్నట్లు పోలీసులు ముందుగా అనుమానించారు. నవనీతకు శేఖర్‌తో…

Read More

నష్టపరిహారం చెల్లించాలని OC2 రోడ్డుపై రైతుల ధర్నా

భూపాలపల్లి నేటి ధాత్రి సింగరేణి ఓసి 2 గని కోసం భూములు కోల్పోయిన తమకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని ఫకీర్ గడ్డ, ఆకుదారి వాడా గ్రామాల రైతులు ఓసి2 – 1ఇంక్లైన్ రోడ్డుపై బైఠాయించారు. దాంతో రోడ్డుపై బొగ్గు లారీలు నిలిచిపోయినాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల క్రితం సింగరేణి యాజమాన్యం 0C 2 కోసం తమ భూములు స్వాధీనం చేసుకున్నదని అప్పటినుంచి ఇప్పటివరకు నష్టపరిహారం…

Read More

అప్పుడు ఎన్టీఆర్‌.. ఇప్పుడు కేసిఆర్‌!

https://epaper.netidhatri.com/view/296/netidhathri-e-paper-18th-june-2024%09/2 `నాడు చంద్రబాబు.. నేడు హరీష్‌ రావు!! `1989 లో ప్రజలు తనను ఓడిరచి తప్పు చేశారన్నారు ఎన్టీఆర్‌. `2023 ప్రజలు మరింత ఆశతో ఓడిరచారన్నారు కేసిఆర్‌. `1989 నుంచి 1999 వరకు టిడిపిని పార్టీని కాపాడిరది చంద్రబాబు. `ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను బతికించేది హరీష్‌. `1989లో ఓడాక ఎన్టీఆర్‌ బయటకు రాలేదు. `అసెంబ్లీకి కూడా వెళ్లలేదు. `అసెంబ్లీలో అవమాన భారం భరించలేనన్నాడు. `అసెంబ్లీలో ఉపనాయకుడిగా అప్పటి ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నది చంద్రబాబే. `పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీని కాపాడిరది…

Read More

కెసిఆర్ చేస్తున్న అభివృద్ధికిఆకర్షితులై బిఆర్ఎస్ లో చేరికలు..

#రానున్న ఎన్నికల్లో గులాబీ పార్టీకి విజయం తథ్యం. #ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. నల్లబెల్లి, నేటి ధాత్రి: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సాధించబోతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు నల్లబెల్లి మండలం కన్నారావుపేట గ్రామానికి చెందిన బిజెపి మండల అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇట్టే నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కార్యకర్తలు శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద పెద్ది సుదర్శన్ రెడ్డి…

Read More

డిగ్రీ పరీక్ష రాస్తున్న ఐదుగురు డిబార్.

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. రామాయంపేట పట్టణంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షలు రాస్తున్న ఐదుగురు డిగ్రీ విద్యార్థులు డిబర్ కావడం రామాయంపేటలో ఆందోళనలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే పట్టణంలోని సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాలలో శుక్రవారం రోజు పలు ప్రాంతాలకు చెందిన 246 మంది విద్యార్థులు పరీక్ష హాజరు కాగా ఎగ్జామ్ అడ్వైజర్ గా వచ్చిన స్క్వాడ్ విద్యార్థులను పట్టుకొని కాపీ చేస్తున్నారని ఐదుగురిని డిబార్ చేశారు.ఎగ్జామ్ అడ్వైజర్ ఏ కళాశాలలో…

Read More

దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి అధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

అన్నసాగర్ గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ జిల్లా  చిన్నచింతకుంట మండలం తిరుమలాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కి చెందిన వడ్డే రాజపేట రాములు,వడ్డె వెంకటన్న,వడ్డె సత్యన్న, భాస్కర్ తో పాటు టిడిపి పార్టీ కి చెందిన కార్యకర్తలు రామచంద్రయ్య,అంజయ్య,శ్రీనివాసులు,తప్పులిస్టు రామచంద్రయ్య,మైలు బాలరాజు తో పాటు పలువురు  ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీల చేరినారు. వారికి గులాబీ కండువాలు కప్పి బిఆరెఏస్ పార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఆల…

Read More

పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి, అంబేద్కర్ సెంటర్ లోని దేవి ఫంక్షన్ హాల్ నందు జరిగిన భూపాలపల్లి నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ మహిళ నాయకురాలు, బోడ పద్మ మనుమరాలు చి.కశ్విక పుట్టిన రోజు వేడుకలో పాల్గొన్ని చిన్నారిని ఆశీర్వదించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ బుర్ర రమేష్ కౌన్సిలర్ నూనె రాజు దేవేందర్ పట్టణ అధ్యక్షుడు జనార్ధన్ మోరంచపల్లి…

Read More

పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే జిఎస్సార్.

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని కోసూరు పల్లి గ్రామానికి చెందిన గుమ్మడి శంకర్-సరళ దంపతుల కుమారుడి అన్నప్రాసన్న కార్యక్రమంలో సోమవారం రోజున పాల్గొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని చిన్నారిని ఆశీర్వదించినఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనంతరం చిట్యాల మండలం కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ తండ్రి సారయ్య మరణించగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అదేవిధంగా చిట్యాల మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన బొనగాని…

Read More

బిఆర్ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం

రామడుగు, నేటిధాత్రి: బిఆర్ఎస్ పార్టీ చోప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుంకే రవి శంకర్ కారు గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల, రుద్రారం, కొక్కెరకుంట, వన్నారం, పందికుంటపల్లె, దేశరాజ్ పల్లె, కిష్టంపల్లి గ్రామాలలో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుపై ఓటు వేయాలని ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారం కార్యక్రమంలో బాగంగా రామడుగు మండల కేంద్రంలో సుంకె రవిశంకర్ సతీమని దీవెన పాల్గొని ఇంటింటికి తిరిగుతూ బోట్టు పెట్టి నవంబర్ 30న…

Read More

తహసిల్దార్ ను కలిసిన ప్రజాప్రతినిధులు, నాయకులు

 ఐనవోలు నేటిధాత్రి : మండలానికి తహసీల్దార్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాజేష్ ను మండల ఎంపీటీసీలు మర్యాద పూర్వకంగా కలిసి,పుష్ప గుచ్చం అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, వైస్ ఎంపీపీ తంపుల మోహన్, మండల పార్టీ అధ్యక్షులు పోలేపెల్లి శంకర్ రెడ్డి, ఎంపీటీసీ లు కొత్తూరి కల్పన మధుకర్, చాట్ల అరుణ,తాటికాయల రమేష్, రాజేందర్,సోమేశ్వర్,దామెర అనూష అనిల్ తదితరులు ఉన్నారు.

Read More

తాహసిల్దార్ కు వినతిపత్రం అందజేసిన మధ్యాహ్న భోజన వర్కర్ల సంఘం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి… మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించేల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు కొమరం కాంతారావు డిమాండ్ చేశారు మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మధ్యాహ్న భోజన కార్మికులకు 3000 రూపాయలు జీతం ఇస్తామని జీవొ విడుదల చేశారని అవి జీవోలు గాని మిగులుతున్నాయని అవి ఇంతవరకూ జమ చేయలేదని వారన్నారు గత…

Read More

రేషన్ కార్డులు సత్వరమే విడుదల చేయాలి

రేషన్ కార్డు లేక సంక్షేమ పధకాలకు దూరం అవుతున్న ప్రజలు సామాజిక కార్యకర్త కర్నె రవి కరకగూడెం/మణుగూరు,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి.. రేషన్ కార్డులు లేకపోవడం వల్ల ఎందరో నిరుపేదలు సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు, నూతన రేషన్ కార్డుల ఆన్లైన్ ప్రక్రియను చేపట్టాలని మణుగూరు సామాజిక కార్యకర్త కర్నె రవి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం మణుగూరు మండల తాసిల్దార్…

Read More

బి ఆర్ ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

పరకాల నేటిధాత్రి మంగళవారం రోజున హనుమకొండ జిల్లా పరకాల మండలం లోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ మంగళపల్లి శంకర్ మరియు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు మంగళపల్లి రాజు బిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు ఆముదాలపల్లి అశోక్,కోరే రమేష్ అధ్యక్షతన చల్లా ధర్మారెడ్డి చేతుల మీదుగా గులాబీ కండువా కప్పుకోవడం జరిగింది.

Read More

కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య ని మర్యాదపూర్వకంగా కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు

భద్రాచలం నేటి ధాత్రి ఈరోజు భద్రాచలంలో పోదెం వీరయ్య క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు

Read More

సంఘమిత్ర టెక్నో స్కూల్లో గణతంత్ర వేడుకలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు బహుమతుల ప్రధానం నేటిధాత్రి, వరంగల్ తూర్పు 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వరంగల్ దేశాయిపేట రోడ్డులో గల, సంఘమిత్ర టెక్నో స్కూల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరింపచేశాయి. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన ఆటలపోటీల సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. బాలుర విభాగంలో ఐదవ తరగతి చదువుతున్న కందికొండ సాత్విక్ రాజ్ మొదటి బహుమతి అందుకున్నారు. మూడవ తరగతికి చెందిన బాలుర విభాగంలో కందికొండ సిద్ధార్థ్ రాజ్ రెండు ఆటలలో…

Read More

ఇటివలే రోడ్డు ప్రమాదానికి గురైన షేక్ ఖాజా మొహినుద్దిన్

కుటుంబాన్ని ఆదుకున్నారు షేక్ గౌసుద్దీన్ బియ్యం నిత్యావసర వస్తువులు అందించిన మైనారిటీ నాయకులు కారేపల్లి నేటి ధాత్రి గేటు కారేపల్లి గ్రామానికి చెందిన షేక్ ఖాజా మొహీనుద్దీన్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆర్థిక స్తోమత సరిగా లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో బిఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్ వారికి నిత్యవసర వస్తువులు 50 కెజిల రైస్ ఇప్పించి ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో ఖలీలుల్లా…

Read More