కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.

మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లకొండ కుమార్. చిట్యాల, నేటి దాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్ మాట్లాడుతూ వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి-తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.అని, చదువుకున్న యువత,విద్యావేత్తలు అలోచించి ప్రజా సమస్యల పై ప్రశ్నించే గొంతుకైనటువంటి తీన్మార్ మల్లన్న ని గెలిపించుకుందాం.యువత దేశానికీ వెన్నెముక,యువత రాజకీయల్లోకి రావాలి సరైన నాయకుడు తీన్మార్…

Read More

సమాచా(దూ)ర శాఖ!

`కదిలిన ఐఅండ్‌ పిఆర్‌ యంత్రాంగం… `నేటిధాత్రి కథనంపై హుటాహుటిన సమావేశం.. `ప్రభుత్వ వార్తలపై ఐఅండ్‌ పిఆర్‌ నిర్లక్ష్యాన్ని నిలదీసిన నేటిధాత్రి.. `ఒక్కసారిగా ఐఅండ్‌ పిఆర్‌లో కుదుపు… `కాకపోతే నేటిధాత్రి మీద అధికారులు గుర్రు… `డ్యూటీ గుర్తుచేసినందుకు నేటిధాత్రిపై అధికారుల రుసరుసలు… `పిఐబి లాగా ఇకపై ప్రభుత్వ వార్తలపై పర్యవేక్షణ తప్పదా? అని నిట్టూర్పులు… `వార్తలు రాయడం మరిచారు…వాటిని పంపడం మానేశారు? `జిల్లాలో ఎమ్మెల్యేల అధికారిక వార్తలకు కూడా దిక్కు లేదు? `సమాచార శాఖ ఆ పని చేయాలన్న…

Read More

నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలంలోని చింతకుంట తండాలో నూతన నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. లాంచనంగా ప్రారంభించారు. అనంతరం గుండేడు గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ…

Read More

Here he is king…there he remains kingmaker

https://epaper.netidhatri.com/view/288/netidhathri-e-paper-8th-june-2024%09/2 · Candrababu dual role · Victory always bows its head to a real warrior · Defeat never reaches near a brave man · Experience gained him victory · Proud engulfed Jagan · Hurriedness kicked him back · Unstable mentality caused to sink · Harassments reversed · Five years he has never gone into the…

Read More

రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ను సన్మానం చేసిన సతీష్ యాదవ్

వనపర్తి నేటిధాత్రి : రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డిని అఖిల పక్ష ఐక్యవేడిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ హైదరాబాద్ గచ్చిబౌలి శివసేన రెడ్డ్ చాంబర్ లో కలిసి ఘనo గా సన్మానించారు పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శివసేనారెడ్డి గారిని గచ్చిబౌలి స్టేడియంలో వారి ఛాంబర్ లో ఘనంగా సన్మానిం.చారు సన్మానం చేసిన వారిలో శివకుమార్ ,నరేందర్ గౌడ్ , శివశంకర్ యాదవ్ ఉన్నారు.

Read More

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ రాజీనామా

వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ వై సు చైర్మన్ వాకిటి శ్రీధర్ తమ పదవులకు రాజీనామా చేశారని మీడియా ఇంచార్జ్ నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు మాజి మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు సీనియర్ కౌన్సిలర్లలో కొత్తవారికి అవకాశం ఇవ్వడానికి రాజనామా చేశారని ఆయన తెలిపారు మేరకు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్లకు అధికారులకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దృష్టిలో…

Read More

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమనిబంధనలు పాటించాలి

*ఎస్ఐ రాజేష్ రుద్రంగి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మైనర్లు వాహనాలు నడుపుతూ కనిపించిన మైనర్లకు వాహనాలు ఇచ్చిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రుద్రంగి మండల ఎస్ఐ రాజేష్ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రoగి పొలిస్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించరు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం ర్యాస్ డ్రైవింగ్ చేసిన ప్రజలకు ఇబ్బంది కలిగేలా వాహనాలు నడిపిన కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.వాహనదారులు హెల్మిట్ తో…

Read More

పోలీస్ అధికారులకు,జూమ్ మీటింగ్ నిర్వహించిన

  > జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా లో వినాయక చవితి మరియు మిలాదున్నబీ సందర్బంగా పోలీస్ అధికారులకు జూమ్ మీటింగ్, జిల్లా ఎస్పీ శ్రీ కె నరసింహ. నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. వినాయక చవితి మరియు మిలాదున్నబీ పాడగల స్నాధర్బంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మాత పెద్దలతో యువతతో ప్రతి పోలీస్ స్టేషన్ మరియు సర్కిల్ ఆఫీస్…

Read More

ప్రేమ్ కుమార్ మృతి.. నివాళి అర్పించిన పరమేశ్వర్ రెడ్డి

కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 08 కాప్రా డివిజన్ సాయి నగర్ కు చెందిన కుమార్ అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి , కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి ,అజీద్ ,విట్టల్ ,పవన్ ,శివ భౌతికకాయనికి నివాళి అర్పించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రేమ్ కుమార్ మృతి వారి కుటుంబాని కి తీరని లోటన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ప్రేమ్ కుమార్ చేసిన…

Read More

బీఆర్ఎస్ మేనిఫెస్టో కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్

విపక్షాల మైండ్ బ్లాక్… తెలంగాణలో మూడోసారి కూడా అధికారం చేపట్టాలన్న లక్ష్యంతో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా తన మేనిఫెస్టోను ప్రకటించింది. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గత ఎన్నికల్లో మాదిరి ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ ప్రజలపై వరాల వర్షం కురిపించారు. రైతు బంధు, దళిత బంధు, కల్యాణ లక్ష్మి వంటి ఇతర పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు…

Read More

వైద్య సహాయానికి జయశంకర్ చేయూత.

మహాదేవపూర్ -నేటి ధాత్రి: ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుండి పడి వెన్నుపూస విరిగి పంచానికి పరిమితమైన పేద కుటుంబానికి జయశంకర్ ఫౌండేషన్ చేయూతనందిస్తూ 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. బుధవారం రోజు ఫౌండేషన్ చైర్మన్ ఐలి మారుతి ప్రెసిడెంట్ పోచన్న, జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం ఇన్సపేట గ్రామానికి చెందిన గుడిపాక అనిల్, గత సంవత్సరం నుండి వెన్నుపూస విరగడంతో మంచానికి పరిమితం కావడంతో భార్య కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది, వీరికి ఇద్దరు పిల్లలు…

Read More

సమాసమాజ స్థాపనకై క్రృషి చేసిన క్రృషీవలుడు జగ్జీవన్ రామ్

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య చిట్యాల, నేటిధాత్రి : దేశంలో సమసమాజ స్థాపనకై క్రృషి చేసిన క్రృషీవలుడు మాజీ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని తెలంగాణా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య* అన్నారు. శుక్రవారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్ అద్యక్షతన మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్…

Read More

వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్స్‌ మాయం .. ?

వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్స్‌ మాయం .. ? నర్సంపేట పట్టణం మున్సిపాలిటీగా మారడంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా కొనసాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా చోటా..మోటా లీడర్లు రియాల్టర్లుగా అవతారమెత్తుతున్నారు. నర్సంపేట పట్టణంలో చుట్టు శివారు గ్రామాలలో వ్యవసాయ భూములను సైతం ప్లాట్లుగా మార్చి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాన్ని మూడుపూలు ఆరుకాయలుగా సాగిస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గత పది సంవత్సరాల నుండి లేఅవుట్‌ పర్మిషన్‌ ఉన్న 18వెంచర్లు మాత్రమే లెక్కలోకి వచ్చాయని…

Read More

మల్లాపూర్ నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

– ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాప్రా నేటిధాత్రి 07: మల్లాపూర్ నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి  అన్నారు. మంగళవారం ఓల్డ్ మల్లాపూర్ ఇదమ్మ టెంపుల్ వద్ద 60 లక్ష ల రూపాయలతో సీ సీ రోడ్ నిర్మాణానికి స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని హామీ…

Read More

ఘనంగా మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు.

చిట్యాల, నేటిధాత్రి : బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, శాసన సభ్యులు కేటీఆర్ జన్మదిన వేడుకలను చిట్యాల మండల కేంద్రం లో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు. *ఈ సందర్బంగా కేక్ కట్ చేసి,బాణాసంచా కాల్చి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు పంపిణి చేశారు,ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ పాల్గొని మాట్లాడుతూ యువనాయకుడు తెలంగాణ రాష్ట్రమును…

Read More

ఘనంగా శ్రీ కాళ భైరవ స్వామి జయంతి వేడుకలు

సిరిసిల్ల(నేటి ధాత్రి): కాశీ క్షేత్ర పాలకుడైన శ్రీ కాళ భైరవ స్వామి వారిని సిరిసిల్ల క్షేత్రపాలకునిగా కష్ట నష్ట నివారణ కొరకు శ్రీ గాంధీనగర్ రుక్మిణి విఠలేశ్వర భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో శ్రీ కాళ భైరవ స్వామి వారిని ప్రతిష్టించుకొని నిత్యం పూజలు అందించడం జరుగుతుంది. ఈరోజు మార్గశిర మాస బహుళ ఆష్టమి శ్రీ కాళ భైరవ స్వామి వారి జయంతి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ రుక్మిణివిఠలేశ్వర కాలభైరవ స్వామి దేవస్థానం గాంధీనగర్ సిరిసిల్లాలొ పలు…

Read More

దేవుడి పేరుతో భజన కబ్జా

సామాన్యులతో ఖమ్మం ఎండోమెంట్‌ ఎట‘కారం’ కమీషన్‌లకు కక్కుర్తి పడుతున్న అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆలోచన లేని సులోచన… ప్రైవేట్‌ భూములపై పెత్తనం సమాచార హక్కు చట్టానికి సమాధి..  రౌడీ మూకతో దాడులు చేయిస్తున్న కేడీగాళ్లెవరు ? కళ్యాణ్‌ రావు కళ్లెంతో కళ్లు మూసుకున్న కంత్రీగాళ్లు ఖమ్మం నగరంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అవినీతి లీలలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. చట్టానికి తూట్లు పొడిచి తన పబ్బం గడుపుకోవడానికి ఏమాత్రం వెనకాడటం లేదు. కమీషన్‌లకు కక్కుర్తి పడ్డారో లేక…

Read More

సిద్దిపేటలో గన్ ఫైర్

సిద్దిపేటలో గన్ ఫైర్ రూ.43 లక్షలు ఎత్తుకెళ్లిన ఆగంతకులు సిద్దిపేట నేటిధాత్రి|:సిద్దిపేట జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో గన్ ఫైర్ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు బైక్ పై వచ్చి కారు డ్రైవర్ తొడపై కాల్పులు జరిపి రూ. 43 లక్షలు ఎత్తుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారన చేపట్టారు.. వివరాల్లోకి వెడితే.. చేర్యాల కు చెందిన నర్సయ్య అనే రియల్టర్, సిద్దిపేట లోని ఓ ప్లాట్ విక్రయానికి డ్రైవర్ పర్శరాములుతో కలిసి…

Read More

సంక్షేమ పథకాలను, మేనిఫెస్టోను వివరిస్తున్న కౌన్సిలర్ సంపత్

పరకాల నేటిధాత్రి హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని స్థానిక 55వ బూత్ లో కౌన్సిలర్ సంపత్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఓటరును కలిసి అభివృద్ధి,సంక్షేమ పథకాలను,మేనిఫెస్టోను వివరించాలి.కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది.కారు గుర్తుకు ఓటు వేసి చల్లా ధర్మారెడ్డిని గెలిపించాలని తెలంగాణలో నవంబర్ 30వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్…

Read More

పల్లపుకే కమలం టికెట్‌!

https://epaper.netidhatri.com/ `ఖైరతాబాద్‌ బిజేపిలో బలమైన యువ బిసి నేత. `పేదల నాయకుడు పల్లపు గోవర్ధన్‌. https://epaper.netidhatri.com/ `ఖైరతాబాద్‌ లో మరో పిజేఆర్‌ లా ప్రజల్లో పేరు. `బిజేపిలో గోవర్ధన్‌ కు అంత గుర్తింపు. `ఎమ్మెల్యే దానంతో ఢీ.అంటే ఢీ… అనే నాయకుడు. `ఈసారి ఎన్నికలలో సై అంటున్నాడు. `దానంను అడుగడుగునా ఎదుర్కొన్న నాయకుడు. ` డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం. `చిలిపి చింతలకు టికెట్‌ కట్‌? `చింతలకు ఎన్నికల బాధ్యతలు! https://epaper.netidhatri.com/…

Read More
error: Content is protected !!