కేసిఆర్‌తో గోక్కుంటే అట్లుంటది మరి!

`ఆరు నెలల ముందే చెప్పిన నేటిధాత్రి… `ఉద్యమ కారులంతా మళ్ళీ త్వరలోనే సొంత గూటికి… ` కేసిఆర్‌ పిలుపు కోసం ఎదురుచూస్తున్న నేతలకు ఒక్క పిలుపు చాలు… `కేసిఆర్‌ చిరునవ్వు వాళ్లకు కొండంత అండదండలు. `మళ్ళీ త్వరలోనే ఉద్యమకారులతో కారు కళకళ…ప్రతి పక్షాలు విలవిల. ` ఒక్క అడుగు దిగితే తెలంగాణ మొత్తం ఏకమైతది… ` ఉద్యమకాలం మళ్ళీ కళ్లముందు కనిపిస్తది… ` ఉద్యమకారుల అడ్డా మళ్ళీ ఉరకలెత్తుతది… `ఉద్యమ కాలంలోనే రాజకీయం రుచిచూపించారు… ` ఉద్యమాన్ని,…

Read More

బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెన్నూర్ మాజీ శాసన సభ్యుడు బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కోరుతూ హుజురాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలసాని రమేష్ గౌడ్,నియోజక వర్గ యూత్ ప్రధాన కార్యదర్శి పొడిటి బిక్షపతి ఆధ్వర్యంలో కమలాపూర్ సిఐ కి వినతి పత్రం అందచేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాపాలన పేరుతో,ప్రజాస్వామ్య యుతంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి…

Read More

రమణారెడ్డి భారీ మెజార్టీతో గెలవాలని హనుమాన్ దేవాలయంలో పూజలు.

చిట్యాల, నేటిదాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రములో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి బారి మెజారిటీ తో గెలుపొందాలని మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో భారత రాష్ట్ర సమితి చిట్యాల టౌన్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇంటింటికీ ప్రచారం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ పూర్ణచందర్ రావు , మండల అధ్యక్షులు ఆరేపెల్లీ మల్లయ్య గారు, జెడ్పీటీసీ గొర్రె…

Read More

పాలకుల విధానాలతో ఆగమ్యగోచరంగా మారిన రైతుల పరిస్థితి

తేదీల వారీగా ఏ ఓ కార్యాలయాల్లో వినతులు ఏఐకెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ నర్సంపేట,నేటిధాత్రి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలకుల విధానాల్లో భాగంగా పెరిగిన పంటల ఉత్పత్తి ఖర్చులతో అధిక వర్షాలతో రైతాంగం పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని దీంతో ఏదో ఒక చోట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అఖిలభారత కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ‌ ఈనెల…

Read More

కిందికుంట చెరువు సుందరీకరణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్

నార్నె శ్రీనివాస రావు కూకట్పల్లి, ఫిబ్రవరి 22 నేటి ధాత్రి ఇన్చార్జి ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ…. ఒకప్పుడు రాళ్ళు, రప్పలతో మురికి కూపం లాగా ఉన్న కిందికుంట చెరువుకు మహర్దశ వచ్చినది అని ఎమ్మె ల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో చెరువుసుందరీకరణ,సంరక్షణ,అభివృద్ధి పనులు చేపట్టడం జరిగినది అని, అదేవిధంగా చెరువు కట్ట పటి ష్టం పరిచేలా పునరుద్ధరణ,మురు గు నీరు చెరువులో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి…

Read More

కాంగ్రెస్ పార్టీ జిల్లా దివ్యాంగుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నులిగొండ భాస్కర్!!!!

జగిత్యాల నేటి ధాత్రి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎండపల్లి మండలం పాత గూడూరు గ్రామానికి చెందిన,నులిగొండ భాస్కర్ , నియామకం చేయడం జరిగింది ,నేడు జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా దివ్యాంగుల విభాగం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర టిపిసిసి దివ్యాంగుల విభాగం చైర్మన్ ముత్తినేని వీరయ్య ఈ సందర్భంగా ఒక ప్రకటన లో,తెలిపారు, ఇట్టి నియామకానికి సహకరించిన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి దుదిల్ల…

Read More

గుంటూరు పల్లి గ్రామ సమస్యల సాధనకు కట్టుబడి ఉన్నాం..

హుజురాబాద్ కాంగ్రెస్స్ ఇంచార్జి ప్రణవ్… నేటిదాత్రి కమలాపూర్ (హనుమకొండ) కమలాపూర్ మండలంలోని దేశరాజు పల్లి పరిధిలోగల గుంటూరుపల్లి,పిట్టలపల్లి పల్లెల మౌలిక సమస్యల సాధనకు తాము కట్టుబడి ఉన్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడితల ప్రణవ్ బాబు అన్నారు. బుధవారం గుంటూరు పల్లి గ్రామంలో గ్రామదేవతల ప్రతిష్టాపన మహోత్సవానికి హాజరయ్యారు.గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి భూలక్ష్మి,మహాలక్ష్మి బొడ్రాయి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు.విగ్రహాల కొనుగోలు నిమిత్తం రూ.ఇరవై ఐదు వేల విరాళం అందచేశారు.గ్రామాల్లో ప్రధాన సమస్యలు తారు రోడ్డు,…

Read More

శ్రీరామనవమి సందర్బంగా పలు దేవాలయలో సీతారాముల కల్యాణమహోత్సవం లో పాల్గొన్న

కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ నేటిధాత్రి ఏప్రిల్ 17 ఉప్పల్ డివిజన్లోని కురుమ నగర్ ,న్యూ శాంతినగర్, గణేశ్ నగర్, శ్రీరామ కాలనీ, మరియు బీరప్ప గడ్డ రామచంద్రస్వామి దేవాలయం,కనిగిరి వెంకటేశ్వరా స్వామి దేవాలయం లో శ్రీరామ నవమి సందర్భంగా సీతా రాముల కల్యాణమహోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప్పల్ కార్పొరేటర్, రజిత పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సదర్భంగా రజిత పరమేశ్వర్ రెడ్డి కి ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు అనంతరం స్వామీవారికి రజిత…

Read More

దళితుల అభ్యున్నతికై పాటుపడుతా

*దేశంలోనే ఎక్కుడ లేని విధంగా దళితులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యతను ఇస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణ *సీఎం కేసీఆర్ నాయకత్వంతోనే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుంది చందుర్తి, నీటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సమాజంలో అట్టడుగు వర్గాలుగా ముద్రపడిన దళితుల అభ్యున్నతి కొరకు తన వంతు కృషి చేస్తానని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహ రావు అన్నారు. గురువారం చందుర్తి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మండల…

Read More

ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు దయాకర్ ప్రొఫెసర్ జయశంకర్ యొక్క గొప్పతనాన్ని తెలంగాణ తీసుకురావడంలో వారి యొక్క పాత్రను వివరించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు రమాదేవి, ఉమర్ అలీ, వినయ్ కుమార్, మంజుల, కవిత, జయ, రమేష్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Read More

పద్దులో తెలంగాణకు పైసా లేదు!

https://epaper.netidhatri.com/view/329/netidhathri-e-paper-25th-july-2024%09 `రూపాయిచ్చేందుకు కూడా మనసురాలేదు!! `బడ్జెట్‌ తెలంగాణకు పేరుకు సైతం చోటు లేదు! `తెలంగాణ ఏర్పాటుపై ఇంకా కోపమా! `అరవై ఏళ్ల తెలంగాణ గోస బిజేపికి పట్టదా! `8 సీట్లిచ్చినా నిధులివ్వాలనిపించలేదా! `బిజేపికి సీట్లు ఇవ్వడమే తప్పా! `తెలంగాణ రావడమే బిజేపికి ఇష్టం లేదా! `బడ్జెట్‌ లో తెలంగాణ ఊసు కూడా వుండదా! `ఎన్ని విజ్ఞాపనలు చేసినా మనసు రాలేదా! `పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారు. `ప్రాణహిత.. చేవెళ్ళకు జాతీయ హోదా ఇవ్వలేదు. `కనీసం పాలమూరు.. రంగారెడ్డికి…

Read More

డి డబ్ల్యు ఓ ను కలిసిన సిద్దిపేట్ జిల్లా టీఎన్జీవో యూనియన్ అంగన్వాడీలు

చేర్యాల నేటిధాత్రి.. సిద్దిపేట జిల్లా నూతనంగా ఎన్నికైన మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి డి డబ్ల్యు ఓ గా అదనపు బాధ్యతలు చేపట్టిన శారదా ని ఈరోజు జిల్లా కార్యాలయం లో సిద్దిపేట జిల్లా టిఎన్జీవో యూనియన్ అంగన్వాడీ టీచర్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఘనంగా సత్కరించడం అయినది… ఇందులో భాగంగా అంగన్వాడి సెంటర్ల పరిధిలో ఉన్న సమస్యలు వారికి తెలపడం అయినది. దానికి వారు సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి…

Read More

భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకున్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం టౌన్. భద్రాచలం నేటి ధాత్రి నేడు భద్రాచలం పర్యటనలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నేతలతో కలిసి భద్రాచలం సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొని రాములవారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు వెంట స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు,ఎంపీ మాలోతు కవిత ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్…

Read More

కరపత్రం ఆవిష్కరణ

నేటిధాత్రి వరంగల్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యాలయం శివనగర్ వరంగల్ తమ్మెర భవన్ యందు ఈనెల 18, 19, 20న యాదాద్రి భువనగిరి జిల్లా, యాదగిరి గుట్ట లక్ష్మినర్సింహా స్వామి ఫంక్షన్ హాల్లో జరుగు రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలనీ వరంగల్ జిల్లా అధ్యక్షా కార్యదర్శులు సంఘీ ఎలేందర్, జన్ను రవి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న దళిత హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకులు గుండె బద్రి,…

Read More

9 ఏండ్ల పరిపాలనలో 50ఏండ్ల అభివృద్ధి

పిచ్చికూతలు కూసే ప్రతిపక్షాలను తరిమికొట్టాలి-కేటీఆర్ ధర్మారెడ్డి కి బ్రాహ్మరథం పడుతున్న నియోజకవర్గ ప్రజలు పరకాల నేటిధాత్రి(టౌన్) పరకాల పట్టణ కేంద్రంలోని పశువుల సంతలో పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి నివేదన సభ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి బి ఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం మొత్తం వెన్ని తిరిగి చూసేలా తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో తెలంగాణ…

Read More

జడ్పీహెచ్ఎస్ అనుపురం పాఠశాల విద్యార్థుల కు మోటివేషనల్ క్లాస్ లు

వేములవాడ రూరల్ నేటిధాత్రి జెడ్పిహెచ్ఎస్ అనుపురం పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహణపై మోటివేషన్ క్లాస్ లైన్స్ క్లబ్ కరీంనగర్ గోల్డెన్ శాతవాహన ఆధ్వర్యంలో క్లబ్ సెక్రటరీ మానవాడ శంకర్ ఆధ్వర్యంలో ఈ మోటివేషన్ క్లాస్ ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు గర్దాస్ విట్టల్ గారు నిర్వహించడం జరిగింది పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మానసిక ఒత్తిడి భయం పోగొట్టడం ప్రణాళిక చదువు సమతుల ఆహారం…

Read More

ప్రచారంలో దూసుకెళుతున్న కాంగ్రెస్

మండలంలో కాంగ్రెస్ జోరు..బీఆర్ఎస్ బేజారు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలో ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తుంది. మండలంలోని వివిధ గ్రామాలలో నాయకులు నిర్వహిస్తున్న ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జోరు మీదుంటే..బీఆర్ఎస్ చతికిలపడిపోయింది. మండలంలోని పెద్ద కోమటిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మంద సాంబయ్య నేతృత్వంలో గురువారం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చిట్యాల బ్లాక్ కాంగ్రెస్…

Read More

కొత్తగూడెం ఏరియాలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి   75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తేదీ:26.01.2024న కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ వారి కార్యాలయములో ఎం. షాలేం రాజు, జనరల్ మేనేజర్, కొత్తగూడెం ఏరియా ఉదయం 9.00గంటలకు జాతీయ పతాకావిస్కరణ గావించారు. ఈ కార్యక్రమములో శ్రీ ఎం. షాలేం రాజు, జనరల్ మేనేజర్, కొత్తగూడెం ఏరియా ప్రసంగించినారు. అనంతరం కొత్తగూడెం ఏరియా ప్రధాన గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగముగా ప్రొఫెసర్ జయశంకర్ గ్రౌండ్స్ రుద్రంపూర్ లో ఉదయం 9.30…

Read More

అట్ట అసహంగా నూతన క్లబ్ ప్రారంభోత్సవం

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తంగళ్ళపల్లి ప్రెస్ క్లబ్ నూతన భవన ప్రారంభోత్సవం జరిగింది ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేములవాడ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై నూతన భవన ప్రారంభోత్సవానికి రిబ్బన్ కట్ చేసినూతన భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత్రికేయులు అంటే ఎంతో నియమా నిబంధనలతో పనిచేస్తూ బయట జరిగే విషయాలను నిర్భయంగా నిజం రాసిన పత్రికల పట్ల ప్రభుత్వం ఇప్పటికి అండగా…

Read More

కృతజ్ఞతలు తెలిపిన రైతులు

మంగపేట నేటి ధాత్రి మంగపేట బోర్ నరసాపురం గౌరారం వాగు ఒడ్డున. ఉన్నటువంటి నారు దిబ్బలలో అకాల వర్షం కారణంగా.. కరెంటు స్తంభాలు వాగులో కొట్టుకపోవడం జరిగింది. నారు దిబ్బల రైతులు.. మాను పెళ్లి వేణు ముసలయ్య. స్థానిక టిఆర్ఎస్ సీనియర్ నాయకులు. సిద్ధం శెట్టి వైకుంఠం కి పచ్చ శేషగిరిరావు కి తెలియజేయడం జరిగింది. వారు వెంటనే స్పందించి. బిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు. కాకులమర్రి .లక్ష్మణ్ బాబు కి అలాగే. రైతుబంధుజిల్లా అధ్యక్షులు. పల్ల…

Read More