ఘనంగా హనుమాన్ దేవాలయ వార్షికోత్సవం

సామూహిక సత్యనారాయణ వ్రతాలు మహా అన్నదానం గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలోని ఘనప సముద్రం కట్ట పైన ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కాలం నాటి దక్షిణముఖ ఆంజనేయస్వామి 52వ వార్షికోత్సవం సందర్భంగా 150 హనుమాన్ మాల ధారణ గురువారం ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం పౌర్ణమి పర్వదినం సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని దుగ్యాల అమృత ఆగమ రావు, దుగ్యాల స్వరూప వెంకటనారాయణ దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో…

Read More
Hospital

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్.

కొత్తకోట లో30 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే జి ఎం ఆర్ వనపర్తి నేటిధాత్రి: కొత్తకోట.మండల కేంద్రంలో 5 కోట్ల 75 లక్షలతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజలో కార్యక్రమంలో జి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి కొత్తకోట మండల కేంద్రంలో ప్రజల అవసరాల నిమిత్తంఆసుపత్రిని నిర్మించలేక పోయిందని అన్నారు ఎన్నికల తరుణంలో హడావుడిగా హాస్పిటల్ నిర్మాణ…

Read More

వీధి వ్యాపారులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఉచిత ప్రయాణ పథకం

మంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణ పథకంపై వీధి వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. వీధుల్లో పూసలు, గాజులు, ఇమిటేషన్ నగలు అమ్ముకునే గన్నేరు వెంకటమ్మ.. ప్రయాణ ఖర్చుల వల్ల కలిగే ఆర్థిక భారాన్ని తగ్గించి పథకం ద్వారా తమకు ఎంతో ఊరట లభించిందన్నారు. నేను ప్రతిరోజూ జన్నారం, గోదావరిఖని, బెల్లంపల్లి, జగిత్యాల తదితర పట్టణాలకు సుమారు రూ.200 ఖర్చు చేస్తూ వెళ్లాను. లక్సెట్టిపేట పట్టణానికి చెందిన ఈ ఉచిత ప్రయాణ కార్యక్రమం…

Read More

బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం పర్యటన ఎలా ఉందంటే, చంపినోడే సంతాప సభ పెట్టినట్టుంది

అన్నం ప్రవీణ్ తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులు అన్నం ప్రవీణ్ ఆధ్వర్యంలో జమ్మికుంట పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద బిఆర్ఎస్ పార్టీ దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకరి రమేష్, అన్నం ప్రవీణ్, సజ్జు, మాట్లాడుతూ, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించిన మూడు సంవత్సరాల లోపే ప్రాజెక్టు పిల్లర్లు కుంగడం అనేది దేనికి సంకేతమో బిఆర్ఎస్ పార్టీ చెప్పాలన్నారు….

Read More

కులరాజీయ కుంపట్లలో బిహార్‌ రాజకీయాలు

కులబలం కాదు నాయకుడి సమర్థత ముఖ్యం నియంత్రించే నాయకుడు లేకపోతే జనబలం నిరర్ధకం జనమనే అస్త్రాన్ని ప్రయోగించే సామర్థ్యం నాయకుడికి అవసరం జనసంఖ్య అధికమే…నాయకుడు మాత్రం ఒక్కడే బిహార్‌ రాజకీయాలు చెబుతున్న పాఠం ఛరిష్మా నాయకుడు లేకపోతే ఏ పార్టీ మనుగడ అయినా కష్టమే బిహార్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలన పరిశీలిస్తే, దేశంలో కులగణన జరిపిన రాష్ట్రం గా పేరుతెచ్చుకున్నా, కులాల లెక్కలు రాజకీయాలో పెద్దగా పనిచేయడంలేదన్న సంగతి ఇప్పుడి ప్పుడే వెల్లడవుతోంది. ముఖ్యంగా కుల జనాభా…

Read More
Kee. She. Jeedula Rayamallu eye donation

కీ.శే. జీదుల రాయమల్లు నేత్ర దానం..

రహీం, బీమ్ పుత్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో,కీ.శే. జీదుల రాయమల్లు నేత్ర దానం మంచిర్యాల నీటి ధాత్రి మందమర్రి పట్టణ మొదటి జోన్ కి చెందిన జీదుల రాయమల్లు గురువారం రోజున మరణించడం జరిగినది వారి కుటుంబ సభ్యులు మరియు వారి కుమారుడు అయిన జీదుల దామోదర్ గారు నిర్ణయం మేరకు వారి తండ్రి గారి కళ్ళను దానం చేయడానికి ముందుకు వచ్చారు . జీదుల దామోదర్ గారి మిత్రుడైన సోపతి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి…

Read More

*మేడారం జాతర కమిటీలో వద్దిరాజు రవిచంద్ర కు చోటు*

ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ గిరిజన జాతర నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానికులతో అభివృద్ధి కమిటీ ని ఏర్పాటు చేసింది. అక్కడి గిరిజన భక్తులు, ఆలయ పూజారులతో కలిపి 14 మందితో కమిటీని నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఎప్పటిలాగే అమ్మవార్ల జాతరకు శాశ్వత డోనర్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ వ్యాపార వేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)కు కమిటీలో మళ్లీ చోటు కల్పించారు. తెలంగాణ మహా కుంభమేళగా…

Read More
shop

కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!

కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణ్ బంద్ సీఎం వ్యాఖ్యలే నిదర్శనం ఎల్లారెడ్డిపేటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ రాజన్న సిరిసిల్ల (నేటి ధాత్రి): ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల కేంద్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ స్థానిక ప్రెస్ క్లబ్ ను సందర్శించారు. స్థానిక విలేకరులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ఏమన్నారంటే రాష్ట్ర…

Read More

అగ్నివీర్ కు సైనిక్ స్కూల్ విద్యార్థులు ఎంపిక

-సైనిక స్కూల్ డైరెక్టర్ కల్నల్ వై. శ్రీనివాసరావు ఖానాపూర్ నేటిధాత్రి   ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గిరిజన సంక్షేమ శాఖ అధ్వర్యంలో కొనసాగుతున్న సైనిక్ స్కూల్ అకాడమి కి చెందిన ఆరుగురు డిగ్రీ ద్వితీయ మరియు తృతీయ సంవత్సరం చదువుతున్న మరో ఆరుగురు విద్యార్ధులు.డి రాజు బిఎస్సి -మూడవ సంవత్సరం .ఎన్. భరత్ బిఎస్సి కె.భరత్ బిఎస్సి.కె.అనిల్ మరియు బి .నరేష్ రెండవ సంవత్సరం కె సంతోష్ అనే విద్యార్థులు ఏప్రిల్ 2023 లో జరిగిన…

Read More

అయ్యప్ప స్వామికి అభిషేక కార్యక్రమాలు

శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతన మైన ఆరు శతాబ్దాల చరిత్ర జరిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో బుధవారం శబరిగిరీసుడు అయ్యప్ప స్వామికి వినాయకునికి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి ఆధ్వర్యంలో మాల ధరించిన అయ్యప్ప స్వాములు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అర్చకులు ఆరుట్ల కృష్ణమాచా రి అష్టోత్తరాలతో ప్రత్యేక పూజలు చేసినారు ఈ కార్యక్రమంలో గట్టు కిషన్ మార్త సుమన్ గోరంట్ల ప్రశాంత్ భక్తులు పాల్గొన్నారు.

Read More

నేటిధాత్రి కథనానికి స్పందన 

చిన్నారులకు భరోసాను కల్పించిన జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న భవిష్యత్తు లో అండగా ఉంటా… పదివేల ఆర్థిక సహాయం అందించిన జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న… చెన్నారావుపేట-నేటిధాత్రి: వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి నాగమణి అకాల మరణం మృతి చెందగా నేటిధాత్రి కథనానికి స్పందన ఇద్దరు ఆడపిల్లల ఆవేదన తో బాధపడుతున్నారని తెలుసుకుని జడ్పీ ప్లోర్ లీడర్ పెద్ది స్వప్న ఉప్పరపల్లి గ్రామానికి చేరుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి…

Read More

జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చిన పిప్పాల రాజేందర్

వందపడకల హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి లోని వంద పడకల హాస్పిటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యంపై వేంటనే చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ తోపాటు మెడికల్ కాలేజ్ కాలేజి ప్రిన్సిఫల్ కి ఫిర్యాదు చేసిన పిప్పాల రాజేందర్ అనంతరం మాట్లాడుతూ మా అక్క అయిన సాగి స్వరూప ట్రిట్మెంట్ విషయంలో 100 పడకల హాస్పిటల్లోని డాక్టర్లు నిర్లక్ష్యం వహించడంతో ప్రాణపాయ స్థితిలోకి వెళ్లిపోయిన మా అక్క స్వరూప తండ్రి.సర్వేశం, గ్రామం కొంపెల్లి,…

Read More
Women and students She Team.

మహిళలు విద్యార్థినిలు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించండి.

మహిళలు,విద్యార్థినిలు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా సంప్రదించండి. మహిళలు పని చేసే ప్రదేశాల వద్దకి వెళ్లి అవగాహన కల్పిస్తున్న జిల్లా షీ టీమ్ బృందం. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్ గారు సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)       సిరిసిల్ల జిల్లా విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భరోసా ఇచ్చారు.జిల్లాలో షీ టీమ్ బృందం కళాశాలలో,…

Read More

బెల్టు దందాను ప్రోత్సహిస్తున్న వైన్ షాపు లైసెన్స్ రద్దు చేయాలి

సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ నేటి ధాత్రి మొగుళ్ళపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బెల్ట్ దందాను ప్రోత్సహిస్తున్న వైన్ షాపుల లైసెన్సును రద్దు చేయాలంటూ. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ అన్నారు. మొగులపల్లిలో రెండు మద్యం షాపుల యజమానులు సిండికేట్ గా ఏర్పడి మద్యం అమ్మకాల ముసుగులో బెల్టు దందాలను ప్రోత్సహిస్తూ సామాన్యులకు అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని . మొగుళ్లపల్లిలోని…

Read More

దుగ్గొండి మండలంలో ఉత్తమ అధికారుల ఎంపిక

నర్సంపేట /దుగ్గొండి,నేటిధాత్రి : దుగ్గొండి మండల పరిషత్ పరిధిలో ఉత్తమ సేవలను అందించిన అధికారులను గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉత్తమ అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా దుగ్గొండి మండలానికి చెందిన ఇద్దరులో మండల పంచాయితీ సూపరింటెండెంట్,పంచాయతీ కార్యదర్శి ఉత్తమ అధికారులుగా ఎంపికయ్యారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్న రవి కుమార్,చాపలబండ గ్రామ పంచాయితీ కార్యదర్శి మాడిషెట్టి స్రవంతిలు ఉత్తమ అధికారులుగా ఎంపికయ్యారు.కార్యదర్శి మాడిషెట్టి స్రవంతి గ్రామ పంచాయితీ పరిధిలో…

Read More
Congress Party

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు.

దేశానికి వెన్నెముకైనా రైతులను గుండెల్లో పెట్టుకోని చూసుకుంటున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పోలినేని లింగారావు మొగుళ్ళపల్లి నేటి ధాత్రి: కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ అని, ఆనాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి నుండి ఈనాటి రేవంత్ రెడ్డి వరకు రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతోటే కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని, దేశానికి వెన్నెముకైనా రైతులను గుండెల్లో పెట్టుకుని చూస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెంటే ప్రజలు…

Read More

ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి కొత్తగూడెం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో అన్ని ఏరియాలలో ఉన్న సింగరేణి ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంత వాసుల ఆరోగ్య సౌకర్యార్థం ఆయుర్వేద వైద్య వైద్య శిబిరాలను నిర్వహిస్తుంది. “మాత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద” హైదరాబాద్ వారి సౌజన్యంతో కొత్తగూడెం ఏరియాలో ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని తేదీ:23.08.2024 న (బుధవారం) ఉదయం: 9.30గంటలకు నుండి 1.00గంటల వరకు రుద్రంపూర్ సేవా సెంటర్ నందు, ఈ…

Read More

మాజీ ప్రధాని పీవీ వర్ధంతి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే తూడి

వనపర్తి నెటిధాత్రి ; మాజీ ప్రధా ని దివంగత పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను సంస్కరణలతో సంక్షోభ కళాని జయించి దేశాన్ని ముందుకు నడిపించిన పాలన ఆయన అమలు చేసిన సంస్కరణలు కాంగ్రెస్ పార్టీ నుండి పీవీ నరసింహారావు సామర్థ్యాన్ని గుర్తించి దేశ ప్రధానమంత్రిగా నియమించిందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ అధ్యక్షులు…

Read More

వ్యవసాయ రంగంలో సీసీయక్స్ సేవలు మరువలేనివి….

ఆదర్శ రైతుల నియామకం చేపట్టాలి… విశ్రాంత డిడిఏ ఉపేందర్ రెడ్డి మంగపేట నేటిధాత్రి వ్యవసాయ రంగంలో సీసీ ఎక్స్ సేవలు మరువలేనివని విశ్రాంత డిడిఏ ఉపేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం ములుగు జిల్లా మంగపేట మండలం అకినేపల్లి ముల్లారం గ్రామంలో సిసిఎక్స్ ములుగు జిల్లా కోఆర్డినేటర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి అధ్యక్షతన జరిగిన ఫార్మర్స్ స్టేక్ హోల్డర్స్ సమావేశానికి విశ్రాంత డి డి ఏ ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More

కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం

హన్మకొండ,నేటిధాత్రి:ప్రముఖ షాపింగ్ మాల్ కళ్యాణలక్ష్మి హన్మకొండ బ్రాంచీలో అగ్నిప్రమాదం జరిగింది.ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం లాక్ డౌన్ నేపథ్యంలో పూర్తిగా మూతబడిన షాపింగ్ మాల్ ప్రమాదవశాత్తూ ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది.ఫైర్ సిబ్బందికి విషయం తెలియడంతో ఘటన స్థలానికి చేరుకున్నప్పటికి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పేట్ట లేకపోయారు.మాల్లో ఏర్పడిన ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి సరైన మార్గం లేకపోవడంతో చేసేదేమీ మిన్నకుండిపోయారు.ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

Read More
error: Content is protected !!