తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు జరుపుకోవాలని కోరారు

హుజురాబాద్ :నేటి ధాత్రి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వోడితల ప్రణవ్ జూన్ 2 న తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికి శుభాకాంక్షలు ఈ ఉత్సవాలను దశాబ్ది ఉత్సవాలుగా ఘనంగా జరుపుకోవాలని కోరుతున్న ప్రణవ్. 10 సంవత్సరాల తర్వాత ప్రజలు కోరుకున్నా ప్రజలు ఆకాంక్షించిన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది మీ ఆకాంక్షను అనుగుణంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణ వేడుకలు ప్రతి…

Read More
road

కంకర పరిచారు.. రోడ్డు మరిచారు.

కంకర పరిచారు.. రోడ్డు మరిచారు రోడ్డు వెయ్యండి బాబు… ప్రజలకు తప్పని ఇబ్బందు లు శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలం కొప్పుల గ్రామం నుండి గంగిరేణిగూ డానికి రైతులు పంట పొలా లకు గంగిరేణి గూడెం గ్రామం వరకు నూతన బిటి రోడ్డు మంజూరు చేశారు సదరు గుత్తేదారు రోడ్డును తవ్వి కంకర పోసి వదిలేశారు. సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటివరకు పనులు పూర్తి కాకపోవడంతో రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకం చూస్తున్నట్లు స్థానికులు ఆవేదం వ్యక్తం చేస్తున్నారు…

Read More

బిజేపి బిసి నినాదం బోగస్‌! 

బిఆర్‌ఎస్‌ అంటేనే బలహీన వర్గాల సంక్షేమం. అసలైన బిసి వాదం వున్నది బిఆర్‌ఎస్‌ లోనే.. అన్ని వర్గాల అభ్యున్నతే బిఆర్‌ఎస్‌ లక్ష్యం. -తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేలా బిజేపి ప్రయత్నం. -మోసమే బిజేపి రాజకీయం. -నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో బిఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి కుమార్‌ ముదిరాజ్‌ బిజేపి అసలు స్వరూపంపై చెప్పిన ఆసక్తికర విషయాలు. -బిజేపి అంటేనే అబద్దాల మయం. -బిజేపి చెప్పేదంతా మాయమాటల మర్మం. -బిసి గణన పచ్చి అవకాశవాదం. -కేంద్రం బిసి…

Read More

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి

*బిఎస్ఎఫ్ బలగాలు, పోలీస్ సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండలంలో ఈనెల 30వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొప్పుల, ప్రగతి సింగారం, నేరేడుపల్లే ఎన్నికలు శాంతియుత వాతావరణంలో పారదర్శకంగానిర్వహించేందుకు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా గ్రామాలలో బిఎస్ఎఫ్ బలగాలు, మండల పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమంనిర్వహించారు.ఈకార్యక్రమానికి సిఐ మల్లేష్ హాజరై మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి తొలిమెట్టని, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కును వినియోగించు కోవాలని…

Read More

మన్మోహన్ సింగ్ ఆర్థిక విధానాలు దేశంలోని పేదరికం తగ్గించాయి

కొయ్యడ శ్రీనివాస్ పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరకాల నేటిధాత్రి ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి పరకాల పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలోపట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు.ఈ సందర్భంగా కొయ్యడ శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశం ఒక మంచి మాజీ ప్రధాని కోల్పోవడం మరియు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకున్ని కోల్పోయిందని దేశ ప్రధానిగా ఉన్నప్పుడు…

Read More
Congress

బడుగు బలహీన వర్గాలకు న్యాయం.

బిల్లుల ఆమోదంతో… బడుగు బలహీన వర్గాలకు న్యాయం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టసభల్లో ఆమోదం సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి బిల్లుల ఆమోదంపై హర్షం వ్యక్తం చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు,పిసిసి సభ్యులు దశ్రు నాయక్, శాసనసభలో బీసీ రిజర్వేషన్,ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆమోదించిన సందర్భంగా నేడు కేసముద్రం మండల కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ నందు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి…

Read More
Mayday Management

సింగరేణి మండల కేంద్రము సిపిఐ పార్టీ ఘనంగా.

సింగరేణి మండల కేంద్రము సిపిఐ పార్టీ ఘనంగా మేడే నిర్వహన. ప్రపంచ కార్మికులారా ఏకంకండి 139 వ మేడే పిలుపు. కారేపల్లి నేటి ధాత్రి.       భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో 139 వ మే డే సందర్భంగా సింగరేణి మండల కేంద్రంలో పలు గ్రామాలలో ఘనంగా మేడే జెండాలను ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ సినియర్ మండల నాయకులు తాతా వేంకటేశ్వర్లు మాట్లాడుతూ 18 86 లో అమెరికా దేశంలోని…

Read More

ప్రభుత్వం చొరవ తీసుకొని శాలివాహన పవర్ ప్లాంట్ తెరిపించాలి

మంచిర్యాల నేటి దాత్రి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో గల శాలివాహన బయోమాస్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించేల ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కంపెనీ ఆవరణలో కార్మికులు నిరసన చేయడం జరిగింది, అదేవిధంగా కార్మిక సంఘం అధ్యక్షులు కుంటాల శంకర్ మాట్లాడుతూ గత 20 నెలలుగా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ( పి.పి.ఏ) ముగిసిందని కంపెనీని మూసి వేయడం జరిగింది ఈ యొక్క పవర్ ప్లాంట్ ను తెరిపించాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ కి…

Read More

ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం చేసిన ఎమ్మెల్యే చల్లా

వెయ్యి గురుకులాలు ఉన్న ఒకేఒక్క రాష్ట్రం తెలంగాణ-ధర్మారెడ్డి పరకాల నేటిధాత్రి(టౌన్) శుక్రవారం రోజున హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం తో తరగతి గదిలో ఆకలి నివారించడం,పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం,విద్యార్థుల ఆరోగ్యం & పెరుగుదలను మెరుగుపరచడం,విద్యార్థుల నమోదు పెంచడం,డ్రాపౌట్ రేటును తగ్గించడం, సాంఘీకరణను మెరుగుపరచడం…

Read More
Education

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య చర్లపల్లి ప్రాథమిక పాఠశాల ద్వితీయ వార్షికోత్సవం పిఆర్టియు జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి   నడికూడ,నేటిధాత్రి:     మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ద్వితీయ వార్షికోత్సవం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిఆర్టియు హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి,చర్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డి, శ్రీ సాయి ట్రస్ట్ అధ్యక్షులు వేముల…

Read More

న్యూ డెమోక్రసీ నుండి ప్రజాపంథా లో చేరిక

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : గుండాల మండలం నర్సాపురం గ్రామానికి చెందిన దుగ్గి రాంబాబు అలియాస్ రియాజ్ న్యూ డెమోక్రసీ మండల కమిటీ సభ్యులు, శుక్రవారం సిపిఐ ( ఎంఎల్) మాస్ లైన్ ( ప్రజాపందా) పార్టీలోకి ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య, ఆ పార్టీ ఇల్లందు డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్ ,గుండాల మండల కార్యదర్శి కొమరం శాంతయ్య, పార్టీ జిల్లా నాయకులు మాచర్ల సత్యం, పి వైఎల్…

Read More

పుస్తెలతాడుదొంగతనానికి పాల్పడిన ఇద్దరి దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

తంగళ్ళపల్లి నేటీ ధాత్రి తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో చెందిన రుద్రపు పోచవ్వ అనారోగ్యం గురై జ్వరంతో బాధపడుతుండగా జిల్లెల్ల క్రాసింగ్ లోని ఆర్ఎంపీ డాక్టర్ లింగారెడ్డి వద్ద ట్రీట్మెంట్ చేయించుకుని ఇంజక్షన్ వేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆడ మగ ఇద్దరుమోటార్ సైకిల్ పై వెళుతూ ఇంటి దగ్గర దిగబెడతామని చెప్పగా వారి మాటలు నమ్మి వారితో బండిమీద వెళ్ళగా వారు ఆమెను ఇంటి వద్ద దింపే క్రమంలో ఆమె మెడలోని…

Read More

అరెస్ట్ అక్రమం అంటున్న ఎమ్మెల్సీ కవిత..

# ఈడీపై సుప్రీం కోర్టులో పిటిషన్.. హైదరాబాద్,నేటిధాత్రి : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అరెస్ట్ అక్రమమని సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‎ను స్వీకరించిన అత్యున్నత ధర్మాసనం ఎల్లుండి విచారణకు ఆదేశించింది. దీనిపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనున్నారు. ఈడీని ప్రతివాదులుగా చేరుస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీంలో తాజాగా వేసిన పిటిషన్‌లో సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన…

Read More

కల్వ సుజాత నియామకం తో బీద వైశ్యుల కల సాకారం

నేటిధాత్రి కమలాపూర్ (హనుమకొండ) వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీమతి కల్వ సుజాత నియామకం పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ పూర్వ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర వైశ్య రాజకీయ శిక్షణ కమిటీ ఉపాధ్యక్షులు తాటిపల్లి రాజన్న హర్షం ప్రకటించారు.కాంగ్రెస్ ప్రభుత్వం,రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం బీద వైశ్యులకు గొప్ప వరం అన్నారు. మొదటి నుండి బీద వైశ్యుల కోసం ముందుండి పోరాటం చేసిన కల్వ సుజాతను కార్పొరేషన్…

Read More

తాసిల్దార్ కార్యాలయంలోప్రజావాణి

రామయంపేట (మెదక్) నేటి ధాత్రి. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సోమవారం రోజు మండల తహసిల్దార్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో నేడు భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు ఐదు వచ్చినట్లు ఆమె తెలిపారు.వాటిని పరిశీలించి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు. సమస్యలు ఏవైనా ఉంటే మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులను అందజేసి వారి…

Read More

పిడిఎస్ బియ్యం పట్టుకున్న పోలీసులు

తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లె గ్రామంలో తంగళ్ళపల్లి ఎస్సై బీ రామ్మోహన్ ఆదేశాల మేరకు తంగళ్ళపల్లి పోలీసులు దాడులు నిర్వహించి పిడిఎఫ్ పట్టుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సై ఆదేశాల మేరకు రామన్నపల్లి గ్రామంలో నివసిస్తున్న గంగే ద్దుల మల్లయ్య ఇంటిలో సోదా నిర్వహించగా ఇంట్లో నిల్వ ఉంచిన 12 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారని తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు ఇట్టి సోదాల కార్యక్రమంలో హెడ్…

Read More

2,00,000/- రూపాయల ఎల్వోసీని అందజేసిన ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి

కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన T.జ్యోతి D/o T.రాముడు అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.  వారికి మెరుగైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేనందున ఎమ్మెల్యే *బీరం హర్షవర్ధన్ రెడ్డి* ని కలిసి వారి ఆర్థిక పరిస్థితి గురించి వివరించగా.. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని *2,00,000/-* రూపాయల ఎల్వోసీని మంజూరు చేయించి నేడు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. తమ ఆర్థిక…

Read More

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన బాలెంల సైదులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి నెలరోజుల వ్యవధిలో కాలం చేసినా ఓకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు కుమారులను పోగొట్టుకొని దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి 5,000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేసినా బాలెంల సైదులు గారు అడ్డగూడూరు: మండల కేంద్రానికి చెందిన మనుపటి నరసింహా గారి కుమారులు మనుపటి యాదగిరి – మనుపటి సత్తయ్య గార్లు ఇరువురు అన్నదమ్ములు అనారోగ్య సమస్యలతో నెలరోజుల వ్యవధిలో మరణించడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో కుమారులను…

Read More
Wedding

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు.!

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ. చంద్రశేఖర్ జహీరాబాద్. నేటి ధాత్రి:     కోహిర్ పట్టణంలోని భరత్ ఫంక్షన్ హాల్ జరిగిన రాజనెల్లి గ్రామ వాసులు ఆగం. ఇందిరమ్మ – సొలొమోన్ గార్ల కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోహిర్ మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, పట్టణ అధ్యక్షులు శంషీర్ గారు, మాజీ ఎంపీపీ షౌకత్, ఏఎంసీ.డైరెక్టర్ అశోక్,కాంగ్రెస్ నాయకులు అశోక్, ముర్జల్,మాజీద్,నర్సింలు, శాంసన్, పరమేష్,మరియు…

Read More

గురుకుల ఉద్యోగస్తుల నిరసన గళం

*నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు* *బెల్లంపల్లి నేటిదాత్రి* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వివిధ గురుకులాలలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురుకుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు సోమవారం బెల్లంపల్లి బాలుర గురుకులంలో ఉద్యోగస్తులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు భోజన విరామ సమయంలో కళాశాల గేటు వద్ద ఎండలో నుంచుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముక్తకంఠంతో తమ సమస్యలను ప్రభుత్వం…

Read More
error: Content is protected !!