ఎర్రబెల్లి సొంత గ్రామంలో ధాన్యం తగులబెట్టిన రైతులు

కొనుగోలులో జాప్యం,కాంటాలో అక్రమాలే కారణం   వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో నిర్వహిస్తున్న ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో బుధవారం రైతులు వరి ధాన్యాన్ని తగలబెట్టారు. తమ ఇబ్బందులను సంబంధిత ఆఫీసర్లు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు గత నెల రోజుల నుంచి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు 500 మందికి టోకెన్ ఇప్పటికీ 120 మందికి మాత్రమే కాంటాలు నిర్వహించారని ఇక్కడ బస్తా కు నలభై రెండు…

Read More

మైనంపల్లికి ఓటేస్తే చిక్కడు దొరకడు ఆడబిడ్డగా ఆదరిస్తే అభివృద్ధి చేస్తా

మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. మైనంపల్లికి ఓటేస్తే చిక్కడు దొరకడని, ఆడబిడ్డగా ఆదరించి నన్ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి తో పాటు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కష్టసుఖాల్లో పాల్పంచుకుంటానని మెదక్ బి ఆర్ ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రామయంపేట మండల పరిధిలోని లక్ష్మాపూర్, కాట్రాల్ , తాండ, దంతపల్లి, బాపనయ్య తాండ, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు…

Read More
plastic covers

ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని జరిమానా విధిస్తున్న.!

ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని జరిమానా విధిస్తున్న మున్సిపల్ సిబ్బంది వనపర్తి నెటిదాత్రి: వనపర్తి పట్టణంలో తక్కువ మైక్రోన్ ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని కమాన్ చౌరస్తాలో మున్సిపల్ సిబ్బంది జరిమానా విధించారు . ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని మున్సిపల్ సిబ్బంది చెప్పారు .ప్లా స్టిక్ కవర్లలో ఇడ్లీ సాంబార్ చాయి హోటల్ నిర్వాహకులు పార్శాల్ చేసి ఇవ్వడం వల్ల ప్రజలకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నదని వీటి నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరిమానాల…

Read More

ఘనంగా బారస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు.

తెలంగాణ జాతిపిత కేసిఆర్. మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు. మరిపెడ ,ఫిబ్రవరి 17, నేటిధాత్రి: భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు 70 వ జన్మదిన వేడుకలు శనివారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేసిఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు రోగులకు…

Read More

నవత విద్యాలయంలో ఘనంగా జెండా పండగ

చందుర్తి, నేటిధాత్రి: భారత జాతీయ 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం చందుర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, పలు కుల సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. మండల కేంద్రంలోని నవత ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థుల వివిధ వేషాధారణ చూపరులను ఆకర్షించాయి. గణతంత్ర దినోత్సవ విశిష్టతను గురించి పాఠశాల ఆవరణలో అధ్యాపక బృందం పిల్లలకి వివరించారు. ఈ సందర్భంగా…

Read More

ఉత్పత్తి మరియు పని తీరు పై  పత్రికా ప్రకటన

ఉత్పత్తి మరియు పని తీరు పై  పత్రికా ప్రకటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి  కొత్తగూడెం జి.ఎం. ఆఫీసు నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు ప్రెస్ మీట్ జరిగినది. దీనికి కొత్తగూడెం ఏరియా ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్ గారు మరియు కొత్తగూడెం ఏరియా పత్రికా ప్రతినిధులు హాజరు అయినారు.              ఇంచార్జ్ జి.ఎం. బూర రవీందర్ మాట్లాడుతూ , కొత్తగూడెం ఏరియా 2022-2023 ఆర్థిక సంవత్సరం అక్టోబర్…

Read More
Government

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం.

నేషనల్ హైవే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం మొగుళ్ళపల్లి నేటి ధాత్రి   మండలంలో రోడ్డు విస్తరణలో భాగంగా వరంగల్ నుండి మంచిర్యాల వరకు. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మార్గం కొత్తగా నిర్మాణం చేయడం జరుగుతున్న నేపథ్యంలో. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలతో మొగుళ్లపల్లి మండల తాహసిల్దార్ జాలి సునీత బుధవారం రోజున మొగుళ్లపల్లి గ్రామ శివారు ( భారత్ గ్యాస్ సమీపంలోని) వ్యవసాయ భూముల మీదుగా హైవే రోడ్డు…

Read More

కొండా లక్ష్మన్ బాపూజీ కి ఘనంగా నివాళులు

జోగులాంబ జోన్-7 డి ఐ జి శ్రీ ఎల్ ఎస్ చౌహన్ ఐపీఎస్. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జోగులాంబ జోన్-7 ఆఫీస్ మహబూబ్ నగర్ జిల్లా నందు కొండా లక్ష్మన్ బాపూజీ చిత్రం పటానికి పుల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన జోగులాంబ జోన్-7 డి ఐ జి శ్రీ ఎల్ ఎస్ చౌహన్ ఐపీఎస్. ఈ సందర్భగా డి ఐ జి మాట్లాడుతూ… కొండా లక్ష్మాన్ బాపూజీ జయంతి వేడుకలు ప్రతి…

Read More

మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన తాజా మాజీ సర్పంచ్ మహేష్ యాదవ్

భూపాలపల్లి నేటిధాత్రి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఎర్రవెల్లి పామ్ హౌస్ లో నిర్వహించినటువంటి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ముఖ్య నాయకులు పాల్గొన్నారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పనిచేసిన కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సోమనపల్లి గ్రామం మాజీ సర్పంచ్ ఉద్ధమారి మహేష్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ తొలి…

Read More

ఆడకూతరు పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం..

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని దొండ్లపల్లి గ్రామనికి చెందిన దుబ్బ ఆంజనేయులు కూతురు, రాజేశ్వరి వివాహానికి 10,000/- రూపాయలు అభిమన్యు యువసేన సభ్యుల ద్వారా ఆర్థిక సహాయన్ని అందించిన బి ఆర్ ఎస్ పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీదేవి రంజిత్ గౌడ్, వార్డు మెంబెర్ లింగం, శశిధర్, నాగరాజు, కురువ రాము, నరేష్, శ్రీనివాస్, వంశీకృష్ణ గౌడ్, శ్రీను బి ఆర్…

Read More
Agriculture Minister

వ్వవసాయ శాఖ మంత్రిని కలసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ.

వ్వవసాయ శాఖ మంత్రిని కలసిన సిరిసిల్ల మార్కెట్ కమిటీ బృందం సిరిసిల్ల (నేటి ధాత్రి): హైదరాబాద్ లోని మినిష్టర్ నివాసంలో వ్వవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరావు ను సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కె కె మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల వ్వవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప తిరుపతి రెడ్డి, వైస్ చైర్మెన్ నేరెళ్ల నర్సింగం గౌడ్, కమిటీ డైరెక్టర్ లు కలసి పుష్పగుచ్చాము అందజేసి శాలువతో సత్కరించారు.అనంతరం సర్దాపూర్ లో గల…

Read More
Alumni reunion

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గణపురం నేటి ధాత్రి: గణపురం మండల కేంద్రంలో ఈరోజు ఫ్రోబెల్ మోడల్ హైస్కూల్లో 1985-1986 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన ను నిర్వహించారు సమావేశానికి ముందుగా వందేమాతరం తో ప్రారంభించి తర్వాత జ్యోతి ప్రజ్వలన గురువు లచే చేయించడమైనది గురువులను సన్మానించి ఆ తర్వాత విద్యార్థులందరూ కూడా 40 సంవత్సరాల క్రితం చదివిన స్మృతులు నెమరూ వేసుకున్నారు ఇట్టి కార్యక్రమానికి ప్రవీణ్ మోడల్ హై స్కూల్ డైరెక్టర్ ఎల్…

Read More
Ration shops

సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమం.

రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమం – అన్ని వర్గాల సంక్షేమ లక్ష్యంగా పథకాల అమలు – మంత్రి పొన్నం ప్రభాకర్ – సిరిసిల్లలో సన్నబియ్యం పంపిణీని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి ప్రారంభించిన మంత్రి సిరిసిల్ల(నేటి ధాత్రి):     రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ దేశంలోనే ప్రథమమని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్…

Read More

బీజేపీ,కాంగ్రెస్ పార్టీ నుండి బి.ఆర్.యస్.లోకి చేరిన యువత

నడికూడ,నేటి ధాత్రి: పరకాల నియోజకవర్గంలోని నడికూడ మండలం పులిగిళ్ల గ్రామానికి చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.యస్.లో చేరడం జరిగింది..ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని, నియోజకవర్గంలో టెక్స్ట్ టైల్ పార్క్ ఏర్పాటు చేసుకుంటున్నామని దాని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దక్కించుకుంటామని తెలిపారు. పార్టీ లో చేరిన వారు కుక్కల సంతోష్,రంజిత్ ,రాకేష్, ఒడులాపూర్ నితీష్,…

Read More

బండారి నిజంగా భండారే!

https://epaper.netidhatri.com/ ఉప్పల్‌ నియోజకవర్గం ప్రజలకు వరమే! `బీఆర్‌ఎస్‌ ఉప్పల్‌ అభ్యర్థిగా ప్రకటనే తరువాయి. `ఇప్పటికే ప్రజల్లో బండారి లక్ష్మారెడ్డి. `ఒక్కసారి అవకాశం ఇస్తే ఐదేళ్లు సేవ చేస్తా! `ప్రజల ఆదరణ తో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా! https://epaper.netidhatri.com/ `నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తా! `బిఎల్‌ ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు. `ఎందరో విద్యార్థులకు ఫీజులు. `ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధులు. `ఏటా ప్రభుత్వ పాఠశాల మెరిట్‌ విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు. `విద్యార్థులకు…

Read More
KCR

చలో వరంగల్ గోడ పత్రిక ఆవిష్కరణ.

చలో వరంగల్ గోడ పత్రిక ఆవిష్కరణ. వరంగల్ కేసీఆర్ సభను విజయవంతం చేయండి.గీత మహాదేవపూర్ -నేటి ధాత్రి:     వరంగల్లో జరిగే మహాసభకు మండల ప్రజలందరూ కదం తొక్కాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిన ఫలాలు రాష్ట్ర అభివృద్ధి, ప్రస్తుత పరిస్థితుల పై వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావడం కొరకు తెలంగాణ జాతిపిత కెసిఆర్ సారధ్యంలో నిర్వహించబడునున్న మహాసభకు తరలిరావాలని, మంథని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు, గీతా బాయ్ అన్నారు. ఈరోజు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో…

Read More
A fight with my girlfriend.

ప్రియురాలితో గొడవ.. ఇదేం పని నాయనా..

ప్రియురాలితో గొడవ ఇదేం పని నాయనా..   నేటిధాత్రి:        ప్రియురాలిని బెదిరిద్దామనుకున్నాడో.. లేక చనిపోవాలనుకున్నాడో తెలీదు కానీ.. హై ఓల్టేజ్ కరెంట్ లైన్ టవర్‌ను ఎక్కాడు. ఇది గమనించిన ఓ వ్యక్తి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం.. అని అభినందన సినిమాలో ఓ పాట ఉంటుంది. సృష్టి మొదలైన నాటినుంచి ఇప్పటి వరకు స్త్రీ అర్థంకాని.. అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ప్రేమలో ఉన్న లేదా పెళ్లి…

Read More
Collector

తనపై ఆసత్య ఆరోపణలు చేసిన వారిపై కలెక్టర్.!

తనపై ఆసత్య ఆరోపణలు చేసిన వారిపై కలెక్టర్ కి ఫిర్యాదు ఆర్ఐ తిరుపతి జైపూర్,నేటి ధాత్రి:     మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారపు రమేష్ జైపూర్ ఆర్ఐ తిరుపతిపై చేసిన ఆరోపణలు నిరాధారమైన అసత్య ఆరోపణలనీ అన్నారు.తను ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు తీర్చుతూ అందరితో స్నేహపూర్వకంగా ఉంటానని,తనపై లేనిపోని ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో తన పరువు పోయేలా…

Read More
error: Content is protected !!