సమ్మక్క సారలమ్మ ను దర్శించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల నేటి ధాత్రి ధర్మపురి నియోజక వర్గంలో జరుగుతున్న వివిధ ప్రాంతాల లోని సమ్మక్క సారలమ్మ ను దర్శించుకున్నారు ఎండపల్లి మండలం రాజరాంపల్లి గ్రామం లోని మరియు ధర్మారం మండలంలోని నంది మేడారం గ్రామంలోని సమ్మక్క సారలమ్మలను ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ప్రజలంతా సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని వన దేవత లైన్ సమ్మక్క సారలమ్మ ను వేడుకున్నారు

Read More

కొత్తగా వచ్చిన ఏసిపిని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ నాయకులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పోలీస్ స్టేషన్ కి కొత్తగా వచ్చిన ఏసిపి వెంకటేశ్వర్లును గురువారం రోజున బొకేతో,శాలువా కప్పి మర్యాదపూర్వకంగా కలిసిన జైపూర్ మండల్ జెడ్పిటిసి, ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, మండల నాయకులు అందరు కూడా కలవడం జరిగింది.

Read More

గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమం

నడికూడ,నేటి ధాత్రి: మండల కేంద్రంలో రైతులకు విత్తనాలపై అవగాహన కల్పిస్తూ,పెట్టుబడులు తగ్గి అధిక దిగుబడులు నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యమని ఎస్సార్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ విద్యార్థినిలు తెలిపారు.వారు మాట్లాడుతూ విత్తనశుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు,తెగుళ్ళ నుండి పంటను కాపాడుకోవచ్చు అని ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అన్ని రకాల పంటలకు చీడపీడలు సమస్య అధికం అవుతుండడంతో తెగుళ్ళను, పురుగులను నియంత్రించడానికి ఎక్కువ…

Read More

సీఎస్ఐ నూతన చర్చ్ ప్రారంభోత్సవం

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో సిఎస్ఐ సంస్థను స్థాపించి వంద సంవత్సరాలకు చేరుకున్న సందర్భంగా శుక్రవారం రోజున సంవత్సరాల వేడుకలు ప్రార్ధన లతో ఘనంగా నిర్వహించడం జరిగింది.నూతనంగా నిర్మించిన స్థానిక సిఎస్ఐ సెంట్ పౌల్స్ చర్చిని కరీంనగర్ అధ్యక్ష మండలం రెవరెండ్ బిషప్ రూబెన్ మార్క్ ప్రారంభించడం జరిగింది.అనంతరం పాస్టర్లు సంగస్థుల సమక్షంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల చర్చి పాస్టర్లు,సంఘ కాపారులు,ఇవంజలిస్టులు,సంఘ పెద్దలు,సంఘస్థులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Read More

గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షున్ని కలిసిన డాక్టర్ బరిగెల రమేష్

పరకాల నేటిధాత్రి శుక్రవారం రోజున తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్ రావుని కలిసిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బరిగెల రమేష్.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు వరంగల్ పార్లమెంట్ నుండి కాంగ్రేస్ పార్టీ తరుపున అవకాశం ఇప్పించుటకు రాష్ట్రoలోని అన్ని ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ సహకరించాలని తెలంగాణ మెడికల్ జాక్ చైర్మన్ డాక్టర్ బరిగెల రమేష్ కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన గెజిటెడ్ ఆఫీసర్స్ ఉద్యమ నాయకులకు…

Read More

ఇంకా అందని ఇంకుడు గుంతల డబ్బులు

మూడు సంవత్సరాల నుండి లబ్ధిదారుల ఎదురుచూపులు చందుర్తి, నేటిదాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో 2019 నుండి 2021సంవత్సరంలో ఈజీఎస్ నిధుల నుండి ఇంకుడు గుంతల నిర్మాణం చేశారు, ఇప్పటివరకు ఇంకుడు గుంతల నిర్మాణం చేసిన పైసలు ఇప్పటి వరకు రాలేదు. చందుర్తి మండలం లోని లింగంపేట గ్రామంలో 2019 నుండి 2021 సంవత్సరంలో ఆ గ్రామంలో సుమారు 78 మంది ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. అందులో 26 మందికి అప్పటి నుండి ఇప్పటివరకు…

Read More

ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు

మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత హుజూర్ నగర్,నేటిధాత్రి. పిల్లల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మార్చి 3వ తేదీ నుంచి మూడు రోజులపాటు పల్స్‌ పోలియో నిర్వహిస్తున్నట్లు మండల వైద్యాధికారి డాక్టర్ పుష్పలత తెలిపారు. పల్స్‌పోలియోపై శుక్రవారం హుజూర్నగర్ లో నిర్వహించిన వైద్య సిబ్బంది ,ఆశ మరియు అంగన్వాడి అవగాహన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో మండలం లోని ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. మొదటిరోజునే 90శాతం లక్ష్యాన్ని పూర్తి…

Read More

రేపు పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన

ఖమ్మం నేటి ధాత్రి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పాలేరు నియోజకవర్గంలో శనివారం పర్యటించనున్నారు. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో జరిగే పలు వివాహాది శుభకార్యక్రమాలు, దైవ వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. కావున నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ అధిక సంఖ్యలో హాజరై ప్రసాద్…

Read More

గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షున్ని కలిసిన డాక్టర్ బరిగెల శ్రీనివాస్

పరకాల నేటిధాత్రి శుక్రవారం రోజున తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్ రావుని కలిసిన తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బరిగెల రమేష్.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనకు వరంగల్ పార్లమెంట్ నుండి కాంగ్రేస్ పార్టీ తరుపున అవకాశం ఇప్పించుటకు రాష్ట్రoలోని అన్ని ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ సహకరించాలని తెలంగాణ మెడికల్ జాక్ చైర్మన్ డాక్టర్ బరిగెల రమేష్ కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన గెజిటెడ్ ఆఫీసర్స్ ఉద్యమ నాయకులకు…

Read More

లాస్య మృతి బాధాకరం

-ఉప్పల్ ఎమ్మెల్యే ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి తీవ్రంగా కలిచి వేసిందని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలియజేశారు. మరణ వార్తను విని తాను నమ్మలేకపోయానన్నారు. యువ వయసులో ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య నందితకు ఎంతో మంచి భవిష్యత్తు ఉండేదని, కానీ దురదృష్టవశాత్తు ఇలా జరిగిందన్నారు.

Read More

గుండె ఆపరేషన్ చేయించుకున్న రాజును పరామర్శిస్తున్న మాజీ మంత్రి

వనపర్తి నేటిదాత్రి: ఆటో యూనియన్ మాజీ అధ్యక్షులు గంధం రాజు గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి బాధితుని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారని మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ తెలిపారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వెంట 15 వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ డ్యానియల్ గంధం పరంజ్యోతి గంధం విజయ్ రామ్ చందర్ మంద రాము తదితరులు ఉన్నారు

Read More

వివేకానందనగర్లో జరిగిన విస్తృతస్థా యి సమావేశానికి చేవెళ్ల పార్లమెం టు సమావే శానికి అతిథిగా హాజరై న పట్నం సునీత మహేందర్ రెడ్డి

కూకట్పల్లి, ఫిబ్రవరి 23 నేటి ధాత్రి ఇన్చార్జి చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రంగారెడ్డి జిల్లా చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి ని,శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రె స్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ని సన్మానిస్తున్న వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ బాషిపాక నాగ మణి యాదగిరి.ఈ సందర్భంగా జగదీశ్వర్గౌడ్ మాట్లాడుతూ… వెరీ లింగంపల్లి నియోజక వర్గం పరిధి లోని పలు డివిజన్లో కాంగ్రెస్ శ్రేణులు కిందిస్థాయి నుండి గట్టిగా కృషి చే…

Read More

నాటు వైద్యం వికటించి కాలుకు ఇన్ఫెక్షన్ బాధితుని పరామర్శించిన ఖాదర్

వనపర్తి నేటిదాత్రి: వనపర్తి జిల్లా చందాపూర్ గ్రామానికి చెందిన పి దివాకర్ ప్రమాదంలో కాలుకు గాయం అయినద ని ఆయన తల్లిదండ్రులు నాటు వైద్యం చేయించడం వల్ల కాలుకు ఇన్ఫెక్షన్ అయిందని తెలంగాణ జిల్లా జన సమితి జిల్లా అధ్యక్షులు ఎంఏ ఖాదర్ పాషా తెలిపారు. ఈ మేరకు ఆయనను పరామర్శించారు . ఆర్థోపెడిక్ డాక్టర్ షఫీ ఉల్లా ను బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు . బాధితుడికి ప్రత్యేక శ్రద్ధతో మెరుగైన వైద్యం అందిస్తానని…

Read More

కామ్రేడ్ పారెల్లి జానయ్య మృతికి సిపిఎం నివాళి

భద్రాచలం నేటి ధాత్రి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ పారెల్లి జానయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహంపై పార్టీ జెండాను పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ పట్టణ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కామ్రేడ్ జానయ్య గారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు యూ టి.ఎఫ్ లో పనిచేస్తుండగా చిన్న కుమారుడు పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యునిగా, నవ…

Read More

సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

గొల్లపల్లి నేటి దాత్రి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ గ్రామంలో గ్రామంలో శుక్రవారం కొలువుదీరిన త్రీ సమ్మక్క సారలక్క వన దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న గొల్లపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి. అనంతరం ఆయన మాట్లాడుతూ సృష్టికి మూలం జీవం, జీవానికి మూలం వనం, మన జాతి కోసం పోరాడి వారి ప్రాణాలనే పణంగా పెట్టి ప్రజల యోగక్షేమాలే ఊపిరిగా బ్రతికి ప్రజల కోసమే ప్రాణాలు…

Read More

దాడికి పాల్పడిన ఏబీవీపీ నాయకులను కఠినంగా శిక్షించాలి

ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి రాజు భూపాలపల్లి నేటిధాత్రి ఎస్ఎఫ్ఐ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కార్తీక్ పై ఏబీవీపీ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజ్ కుమార్ కూకట్ పల్లి జెఎన్టీయుహెచ్ లో విద్యార్థులు సమస్యలు తెలుకోవడానికి ఎస్ఎఫ్ఐ బృందం వెళ్ళింది. విద్యార్ధులతో మాట్లాడి వస్తున్న సందర్భంలో ఎస్ఎఫ్ఐ నాయకులతో ఎబివిపి నాయకులు దిలీప్ మరియు కోంతమంది ఘర్షణకు దిగ్గారు. ఈ సందర్భంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కార్తీక్ పై బూతులు…

Read More

ప్రొసీడింగ్స్ అందజేసిన ఎంపీ బండి సంజయ్ కుమార్

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గోపాలరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎంపీ నిధుల నుండి అధునాతన అంబులెన్స్ ఇచ్చిన సందర్భంగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ జిన్నారం విద్యాసాగర్ ఆధ్వర్యంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈసందర్భంగా ఎంపీ నిధుల నుండి గుండి గోపాలరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన అధునాతన అంబులెన్స్ యొక్క…

Read More

జర్నలిస్టు శంకర్ పై దాడి హేయమైన చర్య

– రామడుగు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు సంకిటి తిరుపతిరెడ్డి రామడుగు, నేటిధాత్రి: జర్నలిస్టు శంకర్ పై గుండాలు చేసిన దాడి హేయమైన చర్య అని రామడుగు మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేసే జర్నలిస్టులపై దాడులు చేయడం పిరికి పందల చర్య అని అన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభమైన మీడియా ప్రతినిధులపై దాడి చేయడం మంచి సంస్కృతి…

Read More

కలిసి కదులుదాం… మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని గెలిపి ద్దాం

:జిల్లా బిజెపి అధ్యక్షులు హరీష్ రెడ్డి. కూకట్పల్లి, ఫిబ్రవరి 23 నేటి ధాత్రి ఇన్చార్జి యాత్ర రూట్ మ్యాప్ ను స్థానిక బిజెపి నాయకులకలిసి కదులు దాం… మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీని గెలిపిద్దాం అనే లక్ష్యంతో బిజెపి తెలంగాణ నిర్వహిస్తున్న విజయసంకల్ప యాత్రలో భాగంగా భాగ్యలక్ష్మి క్లస్టర్ – మల్కాజ్గిరి పార్ల మెంట్ నియోజకవర్గానికి ప్రవేశిస్తు న్న సందర్భంగా కుత్బుల్లాపూర్ అ సెంబ్లీ నాయకులు,కొంపల్లి మున్సి పాలిటీ బీజేపీ నాయకులు,డివి జన్ అధ్యక్షులు తో సమీక్ష…

Read More

ఘనంగా స్వయం పాలన దినోత్సవం

కొల్చారం,( మెదక్) నేటి ధాత్రి:- మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనాపూర్ గ్రామ ప్రైమరీ స్కూల్లో శుక్రవారం నాడు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిద్ధలక్ష్మి, శోభారాణి , సత్యనారాయణ, ప్రవళిక, శారద మేడం ఆధ్వర్యంలో స్వయంపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఈఓగా సంజయ్, ఎంఈఓ గా చెర్రీ, ప్రధానోపాధ్యాయులుగా సనయ, ఉపాధ్యాయులుగా కె ప్రశాంత్ , అఖిల్, సంధ్య , సబెర, సాయి, పిఈటీలుగా హర్షవర్ధన్, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధానోపాధ్యాయురాలు…

Read More