ఖమ్మంలో2024మార్చి 3.4.5తెదిల్లో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మహా సభలు విజయ వంతం చెయ్యండి

మాదారం లో పోస్టర్స్ ఆవిష్కరణ చేసిన రావుల కారేపల్లి నేటి ధాత్రి. .సి.పి.ఐ(యం-యల్)ప్రజాపంథా,సి.పి.ఐ(యం-యల్)ఆర్ఐ,పిసిసి, ,సి.పి.ఐ(యం-యల్) ఇన్స్యేటివ్ విప్లవ పార్టీలు ఐక్యమై సి.పి.ఐ(యం-యల్) మాస్ లైన్ గా ఏర్పడిన సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో. ఖమ్మం.జిల్లాలో  2024,మార్చి 3,4,5 తేదీలలో జరిగే ఐక్యత సభలు విజయవంతం చేయాలని కోరుతూ స్థానిక మాథారంలో పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ గ్రామ కార్యదర్శి రావుల నాగేశ్వరావు మాట్లాడుతూ దేశంలో ప్రజల వారి మౌలిక సమస్యల పరిష్కారం కోసం…

Read More

జెడ్పి చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాష్ట్ర నాయకులు తన్నీరు ప్రసాద్

కూకట్పల్లి, ఫిబ్రవరి 24 నేటి ధాత్రి ఇన్చార్జి శేర్లింగంపల్లి నియోజకవర్గానికి చెంది న రాష్ట్ర నాయకులు తన్నీరుప్రసాద్ శనివారం రోజు కాంటెస్టెంట్ ఎమ్మె ల్యే జెడ్పి చైర్పర్సన్ సునీత మహేం దర్ రెడ్డి ఆధ్వర్యంలో తన అనుచ రులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేర డం జరిగింది.ఈ సందర్భంగా తన్నీ రు ప్రసాద్ మాట్లాడుతూ….. బీఆ ర్ఎస్ పదేళ్ల పాలనలో జనాలకు ఒరిగిందేమీ లేదని,యువతకు ఉ ద్యోగాలు ఇవ్వకపోగా అనేక ఉద్యో గాలలో విద్యార్థుల జీవితాలతో చెల…

Read More

వికలాంగుల హక్కుల డైరీ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే తుడి

వనపర్తి నేటిదాత్రి; వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డైరీ ని వనపర్తి ఎమ్మెల్యే తుడి మేగారెడ్డి ఆవిష్కరించారనివనపర్తి జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రభు స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి భీమ ప్రభాకర్ శెట్టి .శ్రీశైలం రవి భాగ్యలక్ష్మి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Read More

నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడటమే ముదిగొండ నాగేశ్వరరావుకు ఇచ్చే ఘన నివాళి

భద్రాచలం నేటిదాత్రి వర్ధంతి సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు సిపిఎం మాజీ పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు అమరజీవి కామ్రేడ్ ముదిగొండ నాగేశ్వరరావు 8వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగింది. ముందుగా ముదిగొండ నాగేశ్వరరావు స్మారక స్థూపం వద్ద పార్టీ పతాకాన్ని రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. నాగేశ్వరరావు చిత్రపటానికిపార్టీ సీనియర్ నాయకులు, మాజీ డి సి సి బి చైర్మెన్ యలమంచి రవికుమార్…

Read More

అంత్యక్రియలకు పోలీస్ కానిస్టేబుల్ ఆర్థిక సహాయం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటిధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలోని యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన గుండు రాములమ్మ అనారోగ్య కారణాలవల్ల శనివారం రోజు మృతి చెందడం జరిగింది. ఆమె మరణ వార్త తెలుసుకున్న పోలీసు యాదగిరి గౌడ్ ఆమె మృతికి సంతాపం తెలిపి అంతక్రియ ఖర్చుల నిమిత్తం 10000/ రూపాయలు యన్మన్ గండ్ల గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మాచన మోని నీ లక్ష్మయ్య ద్వారా వారి…

Read More

పాఠశాలకు వంట పాత్రల వితరణ

చేర్యాల నేటిధాత్రి… జడ్పీహెచ్ఎస్ తాడూర్ పాఠశాలకు చెందిన 2017-18 లో పదవతరగతి పూర్తిచేసిన పూర్వవిద్యార్థులు శ్రీయుతులు మధు, స్వామి, గణేష్ లు వారి స్వంత నిధులతో పాఠశాలకు 5000 రూపాయలు విలువ చేసే వంట పాత్రలను అందించడం జరిగింది అందుకు గాను పాఠశాల ప్రదానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వారిని అభినందించడం జరిగింది.

Read More

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం

చందుర్తి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని తిరుమల తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మహా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణ చారి మాట్లాడుతూ.. ప్రతినెల పౌర్ణమి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం పూజ నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. ఇట్టి…

Read More

మహా కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న అఖిల్ శాస్త్రి

పరకాల నేటిధాత్రి శ్రీశైల మల్లిఖార్జున స్వామి దేవాలయంలో ఈనెల 16 నుండి 21 వరకు వీరశైవాగమోక్తముగా ఉత్తరద్వార మహారాజా గోపుర కలశ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా పరకాల పట్టణనికి చెందిన వీరశైవ ఆగమ పండితులు,వైదిక ధర్మాచరణ శ్రీకర జ్యోతిష్య వాస్తు బిరుధాంకితులు కోలనూపక అఖిల్ శాస్త్రి పాల్గొన్నారు.మహా కుంభాభిషేక అనంతరం వారికి శ్రీశైల పీఠం జగద్గురు చెన్న సిద్ధిరమా పండితారాథ్యులు అఖిల్ శాస్త్రి కి ప్రశంస పత్రాన్ని అందజేశారు.

Read More

శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి వినతి

మంచిర్యాల నేటిదాత్రి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో జి.కిషన్ రెడ్డి,(కేంద్ర పర్యాటక, సాంస్కృతి, పట్టణాభివృద్ధి) శాఖ మంత్రి వర్యులు గారికి వినతి పత్రం ఇచ్చిన శాలివాహన పవర్ ప్లాంట్ కార్మిక సంఘం నాయకులు, పవర్ ప్లాంట్ మూసివేసి గత 15 నెలలు కావస్తున్న కార్మిక చట్టం ప్రకారం కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించకుండా పవర్ ప్లాంట్ యజమాని మల్కా కొమురయ్య గారు మొండిగా వ్యవహరిస్తున్నారని తెలియజేశారు, అదేవిధంగా పవర్ ప్లాంట్ నిర్మాణం…

Read More

ఎమ్మెల్యే లాస్య నందిత మృతి తీవ్ర బాధాకరం మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల నేటిధాత్రి ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్ర సంతాప వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే సాయన్న ఆశయాలకు ముందుకు తీసుకపోతు అందరి మన్నలను పొందుతున్న నందిత రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం తీవ్ర బాధాకరం అన్నారు.సంవత్సరం క్రితం సాయన్న మరణం ఇప్పుడు నందిత మరణంకి లోను కావడం చాలా విచారకరమని అన్నారు.దీంతో తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More

జాతరకు పోటెత్తిన భక్తులు

సమ్మక్క సారలమ్మ లకు మొక్కులు సమర్పణ నేడు అమ్మవార్ల వనప్రవేశం మందమర్రి, నేటిధాత్రి:- ఏరియాలోని ఆర్కే 1ఏ గని పై సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవార్లకు మొక్కలు సమర్పించేందుకు ఉదయం నుండే భక్తులు బారులు తీరారు. పట్టణం, రామకృష్ణాపూర్, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సింగరేణి ఏరియా యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది….

Read More

అక్రమ కట్టడాలపై అదనపు కలెక్టర్ కి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

తాటిపల్లి శ్రీనివాస్ పై విచారణ చేపట్టాలి జైపూర్, నేటి ధాత్రి మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా రైస్ మిల్లు కట్టడం జరుగుతుందని దానితోపాటు అక్రమంగా ఇసుక, మట్టి తరలిస్తున్నారని శుక్రవారం రోజున మండల కాంగ్రెస్ నాయకులు అదనపు కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన డీలర్ శ్రీనివాస్ అని పిలువబడే,అలియాస్ తాటి పెళ్లి శ్రీనివాస్ అనే వ్యక్తి రామారావు పేట గ్రామంలో 210, 218, 219, సర్వే నెంబర్లో…

Read More

మానవత్వానికే మచ్చ మల్క?

https://epaper.netidhatri.com/ నమ్మించి మల్క నయవంచన? కార్మికుల పొట్టగొట్టిన మల్క? వంద కుటుంబాలను ఆగం చేసిన మల్క మల్కాజిగిరికి మేలు చేస్తాడా? కార్మికుల పొట్టకొట్టి, వారి జీవితాలను చీకట్లోకి నెట్టి! వంద మందికి అన్యాయం చేసిన మల్క, ఇరవై లక్షలమందికి న్యాయం చేస్తాడా? నీ కార్మికులకే తోడు కాలేదు, తెలంగాణ అభివృద్ధికి తోడ్పడతావా? నీ కార్మకులకే రక్ష కాలేదు, మల్కాజిగిరికి సురక్షవౌతావా? అవ్వకు బువ్వ పెట్టలేనోడు, చిన్నమ్మకు చీరకొనిస్తాడా? కార్మికులు చేసిన కష్టాన్నే దోచుకున్న మల్క, నాయకుడై మేలు…

Read More

చిరుత దాడిలో మేక మృతి

చందుర్తి, నేటిధాత్రి చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో చిరుత పులి దాడిలో ఓ మేక మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఈగ రాజేశం కు చెందిన మేకను మేకల మంద నుండి ఎత్తుకెళ్లి చంపినట్లు తెలిపారు. మేక విలువ దాదాపు 15 వేల పైగా ఉంటుందన్నారు. బాధితుని కి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరారు.

Read More

సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న మేడిపల్లి సత్యం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గుండి గ్రామంలోని సమ్మక్క సారలమ్మకు నిలువెత్తు బంగారం సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు చేసి, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని వన దేవతలైన సమ్మక్క సారలమ్మను చోప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం వేడుకున్నారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి ముదిరాజ్, కాంగ్రెస్ నాయకులు దుర్గం వెంకటసాయికృష్ణ, మానుపాటి వెంకటేషం, దుర్గం స్వామి, పోన్నం రాయమల్లు, ఉత్కం రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు.

Read More

5 లక్షలు ఎంపీ లాండ్స్ నిధులతో సైడ్ డ్రైనేజీ పనులు

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామంలోని 11వ వార్డులో ఎస్టి కాలనీ ప్రజలు డ్రెయినేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకొని ఇందారం ఎంపిటీసి-2 అరికె స్వర్ణ- సంతోష్ యాదవ్ ఎంపీ ల్యాండ్స్ నిధుల నుండి సైడ్ డ్రెయిన్ నిర్మాణానికి 5లక్షల రూపాయలు మంజూరు చేపించి, శుక్రవారం రోజున సైడ్ డ్రెయిన్ పనులను ఎంపిటీసి అరికె స్వర్ణ-సంతోష్ యాదవ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చేద మహేందర్,మూట లక్ష్మణ్, పూజారి గంగన్న,…

Read More

ముంపు గ్రామాల ఆర్థిక అభివృద్ధే లక్ష్యం

*ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ *మత్స్యకారులకు కేజ్ కల్చర్ చేపల పెంపకంపై అవగాహన సదస్సు *అనుపురంలో కుట్టు శిక్షణ,మిల్లెట్ ఫుడ్ తయారీ ప్రారంభం వేములవాడ,నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా రూరల్ ముంపు గ్రామాల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. మిడ్ మానేరు ముంపు గ్రామాల మత్స్యకారులకు కేజ్ కల్చర్ లో భాగంగా రాహు, బొచ్చె, బంగారు తీగ తదితర చేప పిల్లల పెంపకంఫై అవగాహన సదస్సును వేములవాడ అర్బన్…

Read More

నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసిన సంయుక్త కిసాన్ మోర్చా

నేన్నల్, నేటి ధాత్రి: ఎస్ కే ఎం ఎస్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా నెన్నేల మండల కేంద్రంలో ఫిబ్రవరి 23 న నిరసన వ్యక్తం చేసిన కొండుబానేష్ మంచిర్యాల, జిల్లా కార్యదర్శి ఏ ఐకే ఎం ఎస్, రత్నం తిరుపతి మంచిర్యాల జిల్లా, అధ్యక్షులు ఏ ఐకే ఎం ఎస్, మాట్లాడుతూ పంజాబ్ రైతులపై హర్యానా పోలీసుల ఖండిద్దాం, ఫిబ్రవరి 20న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో హర్యానా పంజాబ్ సరిహద్దుల్లో హర్యానాకు చెందిన పోలీసులు ఫాసిస్ట్…

Read More

సిద్దిపేట జిల్లా నూతన కలెక్టర్ గా “మిక్కిలినేని మను చౌదరి” నియామకం .

2017 బ్యాచ్ ఐఏఎస్. సిద్దిపేట నేటిధాత్రి… కామారెడ్డి అడిషనల్ కలెక్టర్ గా పని చేస్తూ బదిలీ అయ్యారు . ప్రస్తుత సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని నీటిపారుదల కార్యదర్శిగా బదిలీ చేశారు. మిక్కిలినేని మను చౌదరి ది ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గo దెందులూరు గ్రామం.

Read More

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నీ పరామర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఎండపల్లి నేటిధాత్రి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది వచ్చిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని ఎమ్మెల్సీ టి,జీవన్ రెడ్డి ధర్మపురిలోని ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాసంలో కలిసి పరామర్శించి ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది

Read More